దాదాపు దశాబ్దం పాటు తెలుగు, తమిళ భాషల్లో అగ్ర కథానాయికగా వెలుగొందింది చెన్నై చిన్నది త్రిష. రెండు భాషలకు చెందిన అగ్ర హీరోలందరితోనూ పనిచేసింది. సినిమాల్లోకి రాకముందు త్రిష `మిస్ చెన్నై`గా నిలిచింది. 21 ఏళ్ల క్రితం ఇదే రోజున త్రిష ఆ టైటిల్ గెలుచుకుంది. ఈ నేపథ్యంలో ఆ సందర్భాన్ని త్రిష ఇన్స్టాగ్రామ్ ద్వారా గుర్తు చేసుకుంది. `మిస్ చెన్నై`గా నిలిచినప్పటి ఫొటోను షేర్ చేసింది. `30-09-1999.. ఆ …
Read More »ఎస్పీ బాలు గారికి భారతరత్న ఇవ్వండి:సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి
గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారికి ‘భారతరత్న’ ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. ఈమేరకు సోమవారం ఆయన ప్రధానికి లేఖ రాశారు. కాగా, అనారోగ్యం కారణంగా ఎస్పీ బాలు చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో శుక్రవారం మధ్యాహ్నం కన్నుమూసిన సంగతి తెలిసిందే. 50 రోజుల క్రితం కరోనాబారినపడ్డ ఆయన.. వైరస్ నుంచి కోలుకున్నప్పటికీ ఆరోగ్యం కుదుటపడకపోవడంతో తుదిశ్వాస విడిచారు. 4 దశాబ్దాలపాటు సినీ సంగీత …
Read More »పరీక్షలు రాసిన నటి హేమ
డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విశ్వ విద్యాలయం డిగ్రీ అర్హత పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆదివారం పది అధ్యయన కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షకు 987 మంది విద్యార్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోగా 580 మంది హాజరయ్యారు. నల్లగొండ నాగార్జున ప్రభుత్వ కళాశాలలో జరిగిన అర్హత పరీక్షలో సినీ నటి హేమ పరీక్ష రాశారు. పరీక్ష ఫలితాలు వెంటనే ఆన్లైన్లో పెడతామని యూనివర్సిటీ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ బి.ధర్మానాయక్ …
Read More »నేను నెగటీవ్
కోవిడ్ నిబంధనలతో షూటింగ్స్ ప్రారంభమయ్యాయి. షూటింగ్లో పాల్గొనే ముందు కరోనా టెస్ట్లు చేయించుకుని చిత్రీకరణలో జాయిన్ అవుతున్నారు స్టార్స్. తాజాగా ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ పాయల్ రాజ్పుత్ కూడా కోవిడ్ టెస్ట్ చేయించుకున్నారు. కానీ ఈ టెస్ట్ నన్ను చాలా భయపెట్టింది అంటున్నారు. కరోనా టెస్ట్ చేయించుకున్న వీడియోను తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేశారు పాయల్. ‘‘కరోనా టెస్ట్ అంటే చాలా భయమేసింది. ముఖ్యంగా ఆ ముక్కులో నుంచి …
Read More »ప్రభాస్ @ 2 కోట్ల ప్రేమ
‘బాహుబలి’ చిత్రం ప్రభాస్ పేరుని దేశవ్యాప్తంగా దాదాపు అందరికీ తెలిసేలా చేసింది. ప్రస్తుతం ఆయన ప్యాన్ ఇండియా స్టార్. సినిమా సినిమాతో కలెక్షన్లు బద్దలు కొడుతున్నారు. అలానే సోషల్ మీడియాలోనూ సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నారు. ప్రభాస్ ఫేస్బుక్ అకౌంట్ను దాదాపు 20 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. అంటే రెండు కోట్ల మంది. ఫేస్బుక్లో ఇంతమంది ఫాలోయర్స్ ఉన్న సౌత్ హీరో ప్రభాసే కావడం విశేషం. ప్రస్తుతం ప్రభాస్ ‘రాధే …
Read More »డ్రగ్స్ కేసులో విచారణకు హాజరైన దీపికా
బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణే ఇవాళ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో విచారణకు హాజరైంది. సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి కేసుతో సంబంధం ఉన్న డ్రగ్స్ కేసులో ఎన్సీబీ దర్యాప్తు చేపడుతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ హీరోయిన్లు శ్రద్ధాకపూర్, సారాఅలీఖాన్, రకుల్ ప్రీత్ సింగ్తో పాటు దీపికాకు కూడా ఎన్సీబీ సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. ముంబైలోని సిట్ ఆఫీసుకు దీపిక కాసేపటి క్రితం చేరుకున్నది. ముంబైలోని కొలబా ప్రాంతంలో …
Read More »‘దిశా ఎన్కౌంటర్’ ట్రైలర్ విడుదల
యథార్థ సంఘటనల నేపథ్యంలో సినిమాలు తెరకెక్కించడంలో దిట్ట రామ్గోపాల్ వర్మ. ఇప్పటికే పలు రాజకీయ, క్రైం అంశాలని వెండితెరపై హృద్యంగా చూపించిన వర్మ 2019 నవంబర్లో తెలంగాణలో జరిగిన దిశా అత్యాచార, హత్య సంఘటన నేపథ్యంలో దిశా ఎన్కౌంటర్ పేరుతో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ఫస్ట్ లుక్ విడుదల చేసిన వర్మ తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశాడు.
Read More »నేనేంతో ఆదృష్టవంతుడ్ని
నేనెంతో అదృష్టవంతుడినో చెప్పనక్కర్లేదు అని అంటున్నారు మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్. ప్రముఖ సినీ గాయకుడు, స్వర ఝరి ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం కన్నుమూసిన నేపథ్యంలో ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కెరీర్ సంగీత దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న తనను పాడుతాతీయగా ప్రోగ్రామ్కు జడ్జ్గా ఎస్పీబీ అహ్వానించారని, ఆయన కోరిక మేరకు అక్కడకు వెళ్లిన తనకు అద్భుతమైన ఇంట్రడక్షన్ను బాలుగారు ఇచ్చారని చెప్పారు దేవిశ్రీ ప్రసాద్. ఆయన మ్యాజికల్ వాయిస్లో …
Read More »బాలీవుడ్ మూవీలో విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ పూర్తి స్థాయి బాలీవుడ్ చిత్రంలో నటించనున్నాడా? భారత వింగ్కమాండర్ అభినందన్ జీవితం ఆధారంగా రూపొందనున్న సినిమాలో నటించేందుకు అంగీకరించాడా? అవుననే అంటున్నాయి బాలవుడ్ వర్గాలు. దర్శకుడు అభిషేక్ కపూర్ ఈ సినిమాను రూపొందించనున్నాడట. గత ఏడాది భారత్, పాకిస్తాన్ సైనికుల మధ్య జరిగిన దాడిలో భారత వింగ్కమాండర్ అభినందన్.. పాక్ సైనికుల చేతికి చిక్కి మూడు రోజులు బంధీగా ఉన్నారు. అనంతరం పాక్ ప్రభుత్వం అభినందన్ని భారత …
Read More »ఎస్పీ బాలు తొలి రెమ్యూనేషన్ ఎంతో తెలుసా..?
తరాలు మారినా ఎందరో నటులకు వారి హావభావలకు, నటనా శైలులకు అనుగుణంగా పాటలు పాడి.. ప్రాణం పోసిన సూపర్ సింగర్ ఎస్పీ బాలు. తెలుగులోనే కాదు ఉత్తరాదిన కూడా పాడి తన సత్తా చాటిన బాలూ హిందీలో తొలిసారి పాడిన ‘ఏక్ దూజేలియే’ చిత్రంలో.. అద్భుతంగా పాడి అక్కడి వారిచేత శభాష్ అనిపించుకున్నాడు. ఈ సినిమాకు కూడా ఉత్తమ గాయకుడిగా జాతీయ అవార్డు దక్కడం విశేషం. ఈ విధంగా తెలుగు …
Read More »