Home / ANDHRAPRADESH / ఎస్పీ బాలు గారికి భారతరత్న ఇవ్వండి:సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి

ఎస్పీ బాలు గారికి భారతరత్న ఇవ్వండి:సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారికి ‘భారతరత్న’ ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి  ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు.

ఈమేరకు సోమవారం ఆయన ప్రధానికి లేఖ రాశారు. కాగా, అనారోగ్యం కారణంగా ఎస్పీ బాలు చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో శుక్రవారం మధ్యాహ్నం కన్నుమూసిన సంగతి తెలిసిందే.

50 రోజుల క్రితం కరోనాబారినపడ్డ ఆయన.. వైరస్‌ నుంచి కోలుకున్నప్పటికీ ఆరోగ్యం కుదుటపడకపోవడంతో తుదిశ్వాస విడిచారు.

4 దశాబ్దాలపాటు సినీ సంగీత ప్రపంచానికి సేవలు చేసిన బాలు.. 16 భాషల్లో 40 వేలకు పైగా పాటలు పాడారు. దేశంలోని ప్రతి ఇంటికీ ఆయన పేరు సుపరిచితం.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat