Home / Tag Archives: India (page 19)

Tag Archives: India

తొలి వన్డే..విరుచుకుపడ్డ భారత్..కివీస్ లక్ష్యం 348 !

బుధవారం న్యూజిలాండ్, ఇండియా మధ్య మొదటి వన్డే ప్రారంభం అయ్యింది. ఇందులో భాగంగా ముందుగా టాస్ గెలిచి కివీస్ ఫీల్డింగ్ తీసుకుంది. ఇండియన్ డెబ్యు ఓపెనర్స్ మయాంక్ , పృథ్వీ షా పర్లేదు అనిపించారు. అనంతరం వచ్చిన కెప్టెన్ కోహ్లి అర్దశతకం సాధించారు. అనంతరం ఐయ్యర్, రాహుల్ తమదైన శైలిలో కివీస్ బౌలర్స్ పై విరుచుకుపడ్డారు. ఐయ్యర్ ఏకంగా 103 పరుగులు సాధించాడు.ఆఖరిలో రాహుల్, జాదవ్ బౌండరీల మోత మోగించారు. …

Read More »

మిడిల్ ఆర్డర్ భేష్…భారత్ ఆందోళన చెందాల్సిన అవసరమే లేదు !

బుధవారం న్యూజిలాండ్, ఇండియా మధ్య మొదటి వన్డే ప్రారంభం అయ్యింది. ఇందులో భాగంగా ముందుగా టాస్ గెలిచి కివీస్ ఫీల్డింగ్ తీసుకుంది. ఇండియన్ డెబ్యు ఓపెనర్స్ మయాంక్ , పృథ్వీ షా పర్లేదు అనిపించారు. అనంతరం వచ్చిన కెప్టెన్ కోహ్లి అర్దశతకం సాధించారు. కాసేపటికి కోహ్లి అవుట్ అవ్వగా ఐయ్యర్, రాహుల్ చక్కగా ఆడారు. ఇక అసలు విషయానికి భారత్ కు ఇప్పటివరకు ఉన్న ఒకేఒక ఆందోళన మిడిల్ ఆర్డర్ …

Read More »

క్రికెట్ న్యూస్..శతకంతో చెలరేగిన ఐయ్యర్..భారీ స్కోరే లక్ష్యంగా !

బుధవారం న్యూజిలాండ్, ఇండియా మధ్య మొదటి వన్డే ప్రారంభం అయ్యింది. ఇందులో భాగంగా ముందుగా టాస్ గెలిచి కివీస్ ఫీల్డింగ్ తీసుకుంది. ఇండియన్ డెబ్యు ఓపెనర్స్ మయాంక్ , పృథ్వీ షా పర్లేదు అనిపించారు. అనంతరం వచ్చిన కెప్టెన్ కోహ్లి అర్దశతకం సాధించారు. కాసేపటికి కోహ్లి అవుట్ అవ్వగా ఐయ్యర్, రాహుల్ చక్కగా ఆడారు. ఈ క్రమంలోనే ఐయ్యర్ తన మొదటి శతకం సాధించాడు. 103 పరుగులు చేసి అవుట్ …

Read More »

కాసేపట్లో దాయాదుల పోరు..చితక్కొట్టేదెవరు ?

సౌతాఫ్రికా వేదికగా అండర్ 19 వరల్డ్ కప్ లో భాగంగా భారత్ డిఫెండింగ్ ఛాంపియన్స్ గా భరిలోకి దిగింది. దానికి అనుగుణంగానే ఇప్పటివరకు అద్భుతంగా రాణించి సెమీస్ కు చేరుకుంది. ఇక సెమీస్ విషయానికి వస్తే ఈ మ్యాచ్ ఫైనల్ మ్యాచ్ తో సమానమని చెప్పాలి. ఎందుకంటే మరికాసేపట్లో జరగబోయే మ్యాచ్ పాకిస్తాన్ తో కాబట్టి. ఇండియా ఈ మ్యాచ్ గెలిచి వరుసగా రెండోసారి కప్ ను ముద్దాడాలని అనుకుంటుంది. …

Read More »

చైనా నుండి వచ్చినవారిపై మెడికల్ టెస్ట్..రిజల్ట్ ‘నెగటివ్’ !

ఇటీవలే కేంద్ర ప్రభుత్వం చైనా లో కరోనా వ్యాపించిన ప్రాంతంలో ఉన్న భారతీయులను అక్కడినుండి తరలించాలని ప్రత్యేక విమానాల్లో వారిని సురక్షితంగా భారత్ కు తీసుకొచ్చారు. ఇందులో భాగంగానే 406 మంది ఈ వైరస్ విషయంలో టెస్ట్ చెయ్యగా రిజల్ట్ నెగటివ్ వచ్చిందని బోర్డర్ ఆఫీసర్ ఒకరు సోమవారం ప్రకటించారు. దీనికి సంబంధించి నాలుగు ఐసోలేషన్ బెడ్ లు తయారు చేయడం జరిగింది. అంతేకాకుండా ఎయిమ్స్ మరియు సఫ్దర్‌జంగ్ నుండి …

Read More »

క్రికెట్ న్యూస్: ఇండియా స్క్వాడ్ రెడీ..మయాంక్ లక్కీ !

ఇండియా, న్యూజిలాండ్ మధ్య జరిగిన టీ20 సిరీస్ లో భారత్ అన్ని మ్యాచ్ లు గెలుచుకొని క్లీన్ స్వీప్ చేసిన విషయం అందరికి తెలిసిందే. కివీస్ టూర్ లో భాగంగానే  వన్డేలు, టెస్ట్ లు కూడా ఆడనుంది భారత్. ఇక వన్డేలు ఈ నెల 5నుండి ప్రారంభం కానున్నాయి. మరోపక్క 5టీ20లో రోహిత్ గాయం కారణంగా వన్డేలకు, టెస్ట్ లకు దూరమయ్యాడు. ఇక అతడి స్థానంలో వన్డేల్లో మయాంక్ అడుగుపెట్టగా, …

Read More »

ఎవరూ ఊహించని రీతిలో దూసుకొచ్చిన రాహుల్..!

జనవరి 2019..కేఎల్ రాహుల్ కాఫీ విత్ కరణ్ ప్రోగ్రామ్ లో భాగంగా నోరు జారడంతో తనకి ఎంతో ఇష్టమైన క్రికెట్ కు దూరం అవ్వాల్సి వచ్చింది. అనంతరం కొన్నాళ్ళు తరువాత మళ్ళీ మైదానంలో అడుగుపెట్టి తనదైన శైలిలో ఆటను ప్రదర్శించి చివరికి ఇప్పుడు టీ20 లో ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో ఏకంగా మాన్ అఫ్ ది సిరీస్ తన సొంతం చేసుకున్నాడు. …

Read More »

సిరీస్ గెలిచిన ఆనందంలో ఉన్న భారత్ కు షాకింగ్ న్యూస్..?

టీమిండియా, న్యూజిలాండ్ మధ్యన జరిగిన టీ20 సిరీస్ లో భాగంగా భారత్ అద్భుతమైన ఆటతో అన్ని మ్యాచ్ లలో గెలిచి సిరీస్ తమ సొంతం చేసుకోవడమే కాకుండా క్లీన్ స్వీప్ కూడా చేసింది. దాంతో ఆ దేశంలో క్లీన్ స్వీప్ చేసిన మొదటి జట్టుగా చరిత్ర నిలిచింది. అయితే ఈ సిరీస్ గెలవడంలో వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ కీలక పాత్ర పోషించాడని చెప్పడంలో సందేహమే లేదు. ఎందుకంటే సిరీస్ …

Read More »

బ్రేకింగ్..ఇండియాకు వరుసగా రెండోసారి తప్పని జరిమానా !

ఇండియా, న్యూజిలాండ్ మధ్య జరిగిన ఐదు టీ20 మ్యాచ్ లలో భాగంగా చివరి మ్యాచ్ లో భారత్ కు స్లో ఓవర్ కారణంగా వారి మ్యాచ్ లో 20% ఫీజు కోత విధించారు. అంతకుముందు జరిగిన నాలుగో టీ20 కూడా ఇదే రకంగా స్లో ఓవర్ వెయ్యడంతో 40% కోత విధించిన విషయం తెలిసిందే. వరుసగా రెండు మ్యాచ్ లలో ఇలా జరగడంతో కొంత నిరాశకు గురయ్యింది టీమ్ మేనేజ్మెంట్. …

Read More »

కరోనా ఎఫెక్ట్..అప్రమత్తమైన కేరళ..రెండో కేసు కూడా అక్కడే !

చైనాతో పాటు పలు అగ్రదేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ ప్రస్తుతం భారతీయులను కూడా వణికిస్తుంది. ఎందుకంటే కేరళలోని ఈ వైరస్ కు సంబంధించి జనవరి 30న మొదటి కేసు నమోదయింది. ఇక్కడ ఒక విద్యార్ధికి పరీక్షలు నిర్వహించగా కరోనా సోకినట్లు తెలిసింది. అంతేకాకుండా ఆ విద్యార్ధి మరణించాడు కూడా. ఈ యువకుడు వుహాన్ లో చదువుకుంటున్నాడు. అక్కడ వైరస్ ఎక్కువ అవ్వడంతో తిరిగి ఇంటికి వచ్చేసాడు. ఇక తాజాగా యూనియన్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat