Home / Tag Archives: India (page 32)

Tag Archives: India

పీఎస్‌ఎల్‌వీ- సీ 47 బృందానికి అభినందనలు తెలిపిన సీఎం జగన్

భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ మరొక విజయాన్ని అందిపుచ్చుకుంది. ఈరోజు ఉదయం పీఎస్‌ఎల్‌వీ- సీ 47 వాహక నౌక ను ప్రయోగించడం జరిగింది. 14 ఉపగ్రహాలను పీఎస్‌ఎల్‌వీ- సీ 47 వాహకనౌక మోసుకెళ్లింది. ఈ వాహననౌక భూమిని వీడిన అరగంటలోపే కార్టోశాట్‌-3తో పాటు అమెరికాకు చెందిన మరో 13 ఉపగ్రహాల తో పాటు నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశించింది. …

Read More »

ప్రపంచ క్రికెట్ చరిత్రలో మాటలకందని విషాదం జరిగింది ఈరోజే..!

ప్రపంచ క్రికెట్ చరిత్రలో మాటలకందని విషాదం ఈరోజే జరిగింది. అదేమిటంటే ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ ఈరోజునాడే మైదానంలో ఆట ఆడుతూ మరణించాడు. ఇది సరిగ్గా 2014 న ఇదేరోజున జరిగింది. అప్పటికే 63 పరుగులతో నిలకడగా ఆడుతున్న హ్యూస్ బౌన్సర్ బాల్ తగలడంతో అక్కడికక్కడే నేలకి వొదిగాడు. వెంటనే ట్రీట్మెంట్ కి తీసుకెళ్ళినా ఫలితం లేకపోయింది. మరోపక్క ఆస్ట్రేలియా ఆటగాళ్ళు అందరూ శోకసంద్రంలో మునిగిపోయారు. హ్యూస్ ఇంక మనకి …

Read More »

ఇస్రో PSLV-C 47 విజయవంతం…!

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ మరో విజయాన్ని నమోదు చేసింది. ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీఎస్ఎల్వీ-సీ47 ప్రయోగం విజయవంతం అయ్యింది. బుధవారం ఉదయం 9:28 నిమిషాలకు ఇస్రో PSLV-C47 ను అంతరిక్షంలోకి పంపించింది. పీఎస్ఎల్వీ-సీ47 రాకెట్  సక్సెస్ ఫుల్ గా నిర్దేశిత కక్ష్యలోకి 14 ఉపగ్రహాలను ప్రవేశపెట్టింది. వీటిలో 13 అమెరికా ఉపగ్రహాలతో పాటు , స్వదేశీ ఉపగ్రహం కార్టోశాట్-3 కూడా ఉంది. నెల్లూరు లోని శ్రీహరికోట సతీష్‌ ధావన్‌ …

Read More »

ధోని పై సంచలన వ్యాఖ్యలు చేసిన కోచ్..ఫ్యాన్స్ ఫైర్ !

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని ప్రపంచకప్ తరువాత వీరామం తీసుకున్న విషయం అందరికి తెలిసిందే. ఇండియన్ ఆర్మీ లో ట్రైనింగ్ కి సంబంధించి రెండు నెలలు పాటు క్రికెట్ నుండి తప్పుకున్నాడు. అప్పటినుండి ఇప్పటికివరకు ధోని జట్టులోకి రాలేదు. అయితే తాజాగా ధోని అసియా ఎలెవన్ జట్టుకు ఎన్నికయ్యాడు. ఈ నేపధ్యంలో టీమిండియా హెడ్ కోచ్ రావిశాస్త్రి ధోనిపై సంచలన వ్యాఖ్యలు చేసాడు. వచ్చే ఏడాది ధోని ఆటను …

Read More »

భారత రాజ్యంగ దినోత్సవం సందర్భంగా పార్లమెంట్‌ ఆవరణలో అద్భుతం..!

భారత రాజ్యాంగాన్ని ఆమోదించి నేటితో 70 ఏళ్ళు అవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో పార్లమెంట్‌ ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని లోక్‌ సభ స్పీకర్‌ శ్రీ ఓం బిర్లా ప్రారంభించచారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఎంపీలు పాల్గొని కార్యక్రమాన్ని ముందుకు నడిపించారు. భారత రాజ్యంగం భారత దేశానికి సర్వోత్కృష్ఠ చట్టం. ఇలాంటి రోజున మొక్కలు నాటి 70ఏళ్ల రాజ్యాంగాన్ని గుర్తుచేసుకోవడం ఒక మంచి విషయం అని చెప్పుకోవాలి.

Read More »

ట్రోఫీలను సాధించడంలో యువీని మించిన ప్లేయర్ లేడు..!

యువరాజ్ సింగ్..ఇతడి పేరు చెబితే యావత్ ప్రపంచానికి ఎక్కడా లేని ఆనందం వస్తుంది. తన ఆటతో..అటు బ్యాట్టింగ్, ఇటు బౌలింగ్ మరోపక్క తనకి ఎంతో ఇష్టమైన ఫీల్డింగ్ తో ప్రేక్షకులను అలరించడమే కాకుండా ప్రత్యర్ధులను వనికిస్తాడు. ఒక్కప్పుడు ఆస్ట్రేలియా బౌలింగ్ అంటే అందరూ ఎంతోకొంత బయపడేవారు. కాని యువరాజ్ మాత్రం తన బ్యాట్టింగ్ తో కంగారులను కంగారుపెట్టేవాడు. అన్నీ పరపంచ కప్ ఫార్మాట్లోను గెలుపులో కీలక పాత్ర పోషించిన ప్లేయర్ …

Read More »

కళ్లు లేకుంటేనేం.. కల నెరవేర్చుకుంది.. తొలి అంధ మహిళా ఐఏఎస్ ఆఫీసర్ గా చరిత్రకెక్కింది..!

అస్తమించిన సూర్యుడు తిరిగి ఉదయించడం ఎంత సత్యమో.. పోరాడిన ప్రతి వ్యక్తి గెలుస్తారనేది అంతే సత్యం. తన బతుకులో చీకట్లు ఉన్నాయి కానీ తన గమ్యాన్ని సాధించడంలో కాదని  నిరూపించిన  ఓ యువతి భారతదేశపు మొట్టమొదటి అంధ ఐఎఎస్ అధికారిగా బాధ్యతలు చేపట్టారు. కళ్లు, కాళ్లు చక్కగా ఉండి ఏమీ చేయలేకపోతున్నాం అని అనుకునేవారికి ఆమె ఆదర్శం. కళ్లు లేకపోయినా ఐఏఎస్ కావాలనే తన కలను సాకారం చేసుకునేందుకు అహర్నిశలూ …

Read More »

భారత గడ్డపై ఎంతటివారైనా సరే..సరిలేరు మీకెవ్వరు !

సొంతగడ్డపై టీమిండియా కు తిరుగులేదని నిరూపించింది కోహ్లి సేన. మొన్న సౌతాఫ్రికా, నిన్న బంగ్లాదేశ్ రెండు జట్లను ఉతికారేసింది. అంతేకాకుండా వరుసగా నాలుగు మ్యాచ్ లలో ఇన్నింగ్స్ తేడాతో గెలిచిన మొదటి జట్టుగా చరిత్ర సృష్టించింది. దీంతో సొంతగడ్డపై వారికి తిరిగిలేదు అని చూపించింది. మరో వైపు బంగ్లాదేశ్ చాలా దారుణంగా ఓడిపోయింది. పింక్ బాల్ టెస్ట్ కనీసం మూడు రోజులైనా ముగియకుండానే బంగ్లా చేతులెత్తేసింది. అంతేకాకుండా ఈ టెస్ట్ …

Read More »

ఘోర కారు ప్రమాదం.. లోయలోపడి 8మంది మృతి..!

కారు లోయలో పడి 8మంది మృతి చెందిన సంఘటన ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. గురువారం రాత్రి కారు వేగంగావస్తూ అదుపుతప్పి లోయలో పడింది. వివరాల్లోకి వెళితే.ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని మొహభత్తా పట్టణ సమీపంలో గురువారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. ఓకుటుంబానికి చెందిన 8మంది ప్రయాణికులు కారులో వేగంగా వెళుతుండగా మొహభత్తా పట్టణ సమీపంలోని లోయలో పడిపోయింది. ఈప్రమాద ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు మహిళలు, నలుగురు పురుషులు, ఓ …

Read More »

హేమాహేమీలను సైతం మట్టికరిపించిన రన్ మెషిన్..!

టీమిండియా సారధి రన్ మెషిన్ విరాట్ కోహ్లి తనదైన శైలిలో బంగ్లాదేశ్ బౌలర్స్ పై విరుచుకుపడుతున్నాడు. మొదటి టెస్ట్ లో డక్ అవుట్ అయిన కోహ్లి ఇప్పుడు పరుగులు వరద పారిస్తున్నాడు. ప్రస్తుతం లంచ్ సమయానికి కోహ్లి 130పరుగులు చేసాడు. దాంతో మరో రికార్డు తన సొంతం చేసుకున్నాడు కోహ్లి. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ కెప్టెన్ గా 376 ఇన్నింగ్స్ లు ఆడి 41 శతకాలు సాధిస్తే …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat