ఢిల్లీ వేదికగా నిన్న భారత్, బంగ్లాదేశ్ మధ్య మొదటి టీ20 జరగగా…ఇండియా ఓడిపోయింది. ముందుగా టాస్ గెలిచి బ్యాట్టింగ్ ఫీల్డింగ్ ఎంచుకున్న బంగ్లా మొదటి ఓవర్ లోనే కెప్టెన్ రోహిత్ ను అవుట్ చేసారు. భారత్ కు అక్కడే మొదటి దెబ్బ అని చెప్పాలి. మరో ఎండ్ లో ధావన్ నెమ్మదిగా ఆడుతున్న స్కోర్ ని ముందుకు నడిపే ప్రయత్నంలో విఫలమయ్యాడు. చివరికి ఇండియా నిర్ణీత 20ఓవర్స్ లో 148పరుగులు …
Read More »1000వ టీ20 ఓడిపోయిన భారత్..గెలిచుంటే !
ఢిల్లీ వేదికగా నిన్న భారత్, బంగ్లాదేశ్ మధ్య మొదటి టీ20 జరగగా…ఇండియా ఓడిపోయింది. ముందుగా టాస్ గెలిచి బ్యాట్టింగ్ ఫీల్డింగ్ ఎంచుకున్న బంగ్లా మొదటి ఓవర్ లోనే కెప్టెన్ రోహిత్ ను అవుట్ చేసారు. భారత్ కు అక్కడే మొదటి దెబ్బ అని చెప్పాలి. మరో ఎండ్ లో ధావన్ నెమ్మదిగా ఆడుతున్న స్కోర్ ని ముందుకు నడిపే ప్రయత్నంలో విఫలమయ్యాడు. చివరిలో వచ్చిన సుందర్, పాండ్య స్కోర్ ను …
Read More »ధోని విషయంలో రోహిత్ క్లారిటీ…రిపోర్టర్ కి షాక్ !
టీమిండియా బంగ్లాదేశ్ తో టీ20 సిరీస్ కు సిద్దమైయింది. నవంబర్ 3 నుండి ప్రారంభం కానుంది ఈ సిరీస్ కు రోహిత్ శర్మ కెప్టెన్సీ భాద్యతలు తీసుకున్నాడు. భారత కెప్టెన్ కోహ్లి రెస్ట్ తీసుకున్నాడు. ఇక నిన్న మీడియా ముందుకు వచ్చిన రోహిత్ వారు అడిగిన ప్రశ్నలకు టకటకా సమాధానాలు చెప్పుకొచ్చాడు. ఒక రిపోర్ట్ రోహిత్ ని ఈ విధంగా అడిగాడు..ధోని రిటైర్మెంట్ రుమోర్స్ పై మీరేమంటారు అని అడగగా…వారికి …
Read More »జగన్ ఒక సంచలనం..రాష్ట్రం దేశానికే ఆదర్శం కావాలన్నదే ఆయన ధ్యేయం..!
గత ఐదేళ్ళ పాలనలో చంద్రబాబు ప్రజలనే కాకుండా యావత్ రాష్ట్రాన్నే కష్టాల్లో పెట్టేసాడు. చంద్రబాబు పదవీకాలం పూర్తయ్యే సరికి రాష్ట్రానికి అప్పులు మాత్రమే మిగిల్చాడు.ఏవేవో చేస్తానని తప్పుడు హామీలు ఇచ్చి ప్రజలను నమ్మించి గెలిచాక రాష్ట్రం అప్పుల్లో ఉంది నేనేమి చెయ్యలేను అని చేతులెత్తేసాడు. దాంతో ప్రజలు ఆయనపై నమ్మకం కోల్పోయారు. జగన్ అయినా వారి తలరాతలు మారుస్తారేమో అని ఆయనను అఖండ మెజారిటీతో గెలిపించారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం …
Read More »అనుష్క దెబ్బ…సెలక్షన్ కమిటీ అబ్బా…?
ప్రపంచకప్ లో భాగంగా టీమిండియా సెమీస్ లో న్యూజిలాండ్ తో ఓడిపోయినా విషయం తెలిసిందే. అప్పటివరకు టీమిండియా నే విన్నర్ అనుకున్నారంతా. సెమీస్ లో ఓడిపోవడంతో ఒక్కసారిగా బోర్డ్, కమిటీ మధ్య రచ్చ మొదలైంది. ఇక జట్టులో నాలుగో స్థానం కోసమే కొన్నిరోజులు వాదనలు చోటుచేసుకున్నాయి. కావలేనే ఎంఎస్కే ప్రసాద్ ఇలా చేసాడని గట్టిగా వార్తలు వచ్చాయి. ఇంక ఇదంతా పక్కనబెడితే తాజాగా మరో సంచలన విషయం బయటపడింది. దీన్ని …
Read More »బ్రేకింగ్ న్యూస్..భారతదేశానికి ముప్పు..పరిష్కారం కూడా లేదట !
భారతదేశంలో 2050 సంవత్సరం నాటికి సుమారు 36 మిలియన్ల మంది తమ ఇండ్లను, జీవనోపాధిని కోల్పోతారని సెంట్రల్ పరిశోధనా సమూహం క్లైమేట్ అంచానా వేసింది. దీనికి ముఖ్య కారణం సముద్ర మట్టాలు పెరగడమే అని చెప్పింది. అంతకముందు వచ్చిన నమూనా ప్రకారం 5 మిలియన్ల మంది అని అంచనా వేసినప్పటికీ తాజాగా ఈ పరిశోధనా సంస్థ చెప్పిన ప్రకారం ఏడు రెట్లు పెరిగిపోయింది. దీని ప్రభావం ముంబై, కోల్కతా, ఒడిషా, …
Read More »ఇండియా రికార్డు..ప్రపంచంలో అతిపెద్దది మనదే..?
ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం ఏది అనే విషయానికి వస్తే అది మెల్బోర్న్ అనే చెప్పాలి. ప్రస్తుతం ప్రపంచంలోనే లక్ష మంది కూర్చునే సామర్థ్యం కలిగిన అతిపెద్ద క్రికెట్ మైదానం ఇది. అయితే ఇప్పుడు బీసీసీఐ, గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ కలిపి 1.1 లక్షలకు పైగా కూర్చునే సామర్థ్యంతో గుజరాత్లో కొత్త స్టేడియంను సిద్ధం చేస్తున్నాయి. ఈ స్టేడియం పేరు సర్దార్ పటేల్ స్టేడియం, ఇది అహ్మదాబాద్లో ఉంది. ఈ …
Read More »దాదా అడుగుపెడితే ఏదైనా సాధ్యమేనా…ఇదిగో సాక్ష్యం..!
గంగూలీ ఎక్కడైనా దాదా నే..అప్పుడు భారత జట్టులో ఇప్పుడు బోర్డులో. ఇక అసలు విషయానికి వస్తే మొన్నటివరకు అంతర్జాతీయ క్రికెట్ లో డే/నైట్ టెస్ట్ మ్యాచ్ లు జరగలేదు. కాని మొదటిసారి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్యన జరిగిన టెస్ట్ మ్యాచ్ లో ఈ రూల్ మొదలైంది. అది హైలైట్ కూడా అయ్యింది. అయితే ఇప్పుడు అదే డే/నైట్ టెస్ట్ మ్యాచ్ ఇండియాలో కూడా జరగనుంది. నవంబర్ 3 నుండి ఇండియాతో …
Read More »అదేగాని జరిగితే కోహ్లికి దెబ్బే..రోహితే కెప్టెన్..?
భారత జట్టులో ప్రస్తుతం మారుమోగుపోతున్న పేరు ఎవరిదీ అంటే అది హిట్ మాన్ రోహిత్ శర్మ నే. సౌతాఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్ లో రోహిత్ ను ఓపెనర్ గా పంపించాలని నిర్ణయిస్తే, ఎందరో ఆ స్థానానికి రోహిత్ సరిపోడు అన్నట్లుగా చెప్పుకొచ్చారు. అయితే వీరి మాటలకు బ్రేక్ వేసి రోహిత్ ఓపెనర్ గా వచ్చి తానేంటో మరోసారి నిరూపించుకున్నాడు. ఇప్పటికే వన్డే, టీ20 మ్యాచ్ లలో ఫామ్ లో …
Read More »కోహ్లీ సేన క్లీన్ స్వీప్
సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడు టెస్టుల మ్యాచ్ ల సిరీస్ లో టీమిండియా క్లీన్ స్వీప్ చేసింది. రాంచీలో గత నాలుగు రోజులుగా జరుగుతున్న ఆఖరి మూడో టెస్టు మ్యాచ్ లో 202 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. నాలుగో రోజు గెలుపుకు రెండు వికెట్లు కావాల్సిన తరుణంలో టీమిండియా కొత్త బౌలర్ నదీమ్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఆట ఆరంభమైన రెండవ ఓవర్లోనే రెండు వికెట్లను కుప్పకూల్చాడు. …
Read More »