ప్రస్తుతం టీమిండియాను పీడిస్తున్న సమస్య ఏమిటి అనే విషయానికి వస్తే.. అది కీపింగ్ నే. భారత్ జట్టు కు మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ సింగ్ ధోని కీపర్ గా, కెప్టెన్ గా జట్టుకు ఎనలేని సేవలు అందించాడు. అయితే ఇప్పుడు అసలు విషయానికి వస్తే ధోని తరువాత అతడికి బ్యాక్ అప్ కీపర్ ఎవరూ అనే విషయంలో చాలా గందరగోళం నడుస్తుంది. మొన్నటి వరకు ధోనికి వారసుడుగా పంత్ ఉన్నాడని …
Read More »పాక్ గడ్డపై గంగూలీ గర్జించింది…..ప్రతి భారతీయుడు మీసం మెలేసింది..ఈ రోజే..!
క్రికెట్ అభిమానులు ఎవరైనా ఈరోజును మర్చిపోలేరు. ఎందుకంటే ఈరోజుకు ఒక ప్రత్యేకత ఉంది. యావత్ ప్రపంచం గర్వించదగ్గ రోజు ఇది. పాక్ గడ్డపై గంగూలీ గర్జించడంతో ప్రతి భారతీయుడు మీసం మెలేసారు. అలా టీమిండియా పాకిస్తాన్ పై కాలర్ ఎగరేసి నేటికి 22ఏళ్ళు పూర్తయ్యాయి. భారత్, పాకిస్తాన్ మధ్య 1989-90లో కొన్ని అనివార్య కారణాల వల్ల ఇండియా పాక్ పర్యటనకు దూరంగా ఉంది. ఆ తరువాత దాదాపు 8ఏళ్ల తరువాత …
Read More »ఈరోజు రోహిత్ కు మర్చిపోలేని రోజు…ఎందుకంటే ?
క్రికెట్ అభిమానులు ఎవరైనా ఈరోజును అస్సలు మర్చిపోలేరు ఎందుకంటే.. ఇదే రోజున గత ఏడాది ఆసియా కప్ ఫైనల్ జరిగింది. ఈ ఫైనల్ పోరు భారత్, బంగ్లాదేశ్ మధ్యన జరిగింది. అయితే ఇందులో అసలు విషయం ఏమిటంటే ఈ టోర్నమెంట్ కు రోహిత్ కెప్టెన్ గా వ్యవహరించారు. ఇందులో భారత్ మూడు వికెట్ల తేడాతో బంగ్లా పై గెలిచి ఆసియా కప్ సొంతం చేసుకుంది. ఎక్కడా గమనించాల్సిన విషయం ఏమిటంటే …
Read More »దేశవ్యాప్తంగా భారీ వర్షాలు ఇబ్బందులు పడుతున్న అనేక రాష్ట్రాలు
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్ప పీడనం ఏర్పడింది. ఈనేపధ్యంలో హికా తుపాను దూసుకొస్తోంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. 85 కిమీ వేగంతో గాలులు వీచే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది. అలాగే తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. చెరువులు, కుంటలకు జలకళ వచ్చింది, వాగులు పొంగి పొర్లుతుండటంతో జనం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఇప్పటికే వర్షాలతో సతమతమవుతున్న తెలుగు రాష్ట్రాలకు హికా తుపాను వచ్చింది. …
Read More »ఐఫోన్ ప్రియులకు గుడ్ న్యూస్…24గంటల్లో మీముందుకు !
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐఫోన్ ప్రియులకు ఇది శుభవార్తే అని చెప్పాలి. ఇండియాలో ప్రస్తుతం ట్రేండింగ్ లో మరియు ఎవర్ గ్రీన్ మొబైల్ ఫోన్ ఏది అంటే అది యాపిల్ ఐఫోన్ అనే అందరు అంటారు. మార్కెట్ లోకి కొత్త ఫీచర్స్ తో వస్తే చాలు వెంటనే కొనేస్తారు. అలాంటిది ఇప్పుడు ఐఫోన్ 11 సెప్టెంబర్ 27న ఇండియాలో సేల్ మొదలుకానుంది. ఇక ఈ ఐఫోన్ 11 64జీబీ రేట్ …
Read More »ఈ ఫార్మాట్లో భారత ఆటగాళ్ళు వెనకబడ్డట్లే.. వరల్డ్ కప్ కష్టమే..!
టీమిండియా ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉంది. ఒక్కప్పుడు ధోని సారధ్యంలో ఎన్నో రికార్డులు బ్రేక్ చేసింది భారత్. ఎన్నో ఏళ్ల తరువాత టెస్టుల్లో అగ్రస్థానంలో నిలిచింది. అనంతరం 2007లో టీ20, 2011లో ప్రపంచ విన్నర్లుగా నిలిచింది. ఇలా ప్రతీ ఫార్మాట్లో ముందే ఉంది. మొన్న ఇంగ్లాండ్ వేదికగా జరిగిన ప్రపంచ కప్ లో సెమిస్ లో వెనుదిరిగింది. అయినప్పటికీ ఇప్పటికీ టాప్ లోనే ఉన్నప్పటికీ ఒక టీ20 విషయంలో …
Read More »మోదీనే టార్గెట్..ఉరీ తరహాలో మరో కుట్ర..!
పాకిస్తాన్ వేదికగా పనిచేస్తున్న జైష్-ఎ-అహ్మద్ ఉగ్రవాద సంస్థ భారత్ లో విధ్వంసక చర్యలు చేపట్టాలని నిర్ణయించుకుంది. ముఖ్యంగా వాళ్ళ టార్గెట్ భారత ప్రధాని, అమిత్ షా మరియు అజిత్ డోభాల్ అని తెలుస్తుంది. ఈ ముగ్గురినే లక్ష్యంగా చేసుకొని పక్కా ప్రణాళిక సిద్దం చేసుకొని ఉరీ తరహాలో మరో విధ్వంసం సృష్టించినున్నారు. దేశమంతట పెద్ద నగరాల్లో కల్లోలాలు సృష్టించాలని చూస్తున్నారని నిఘా వర్గాల సమాచారం రావడంతో కేంద్ర హోంశాఖ అప్రమత్తం …
Read More »ఒకేఒక్క తప్పు…కోహ్లి ఇంక ఇంట్లో కుర్చోవాల్సిందే..!
టీమిండియా రన్నింగ్ మెషిన్, కెప్టెన్ విరాట్ కోహ్లి చిక్కుల్లో పడ్డాడు. ఏకంగా ఐసీసీనే అతడికి వార్నింగ్ ఇచ్చింది. ఇంకొక తప్పు చేస్తే నిషేధం తప్పదని తేల్చి చెప్పేసింది.ఇక అసలు విషయానికి వస్తే భారత్ సౌతాఫ్రికా తో మూడు టీ20 మ్యాచ్ లు ఆడగా అందులో ఒకటి వర్షం కారణంగా రద్దయింది. మిగతావాటిలో ఒకటి ఇండియా, ఇంకొక మ్యాచ్ దక్షిణాఫ్రికా గెలుచుకుంది. అయితే మూడో మ్యాచ్ లో భాగంగా కోహ్లి బౌలర్ …
Read More »క్రికెట్ అబిమానులకు గుర్తుండిపోయే రోజు ఇదేనా..మీరేమంటారు..?
యావత్ ప్రపంచం గుర్తుపెట్టుకునే రోజు ఇదే అని చెప్పాలి ఎందుకంటే ఈరోజుకు చాలా ప్రత్యేకత ఉంది. ఐసీసీ మొట్టమొదటిసారి 2007 లో సౌతాఫ్రికా వేదికగా టీ20 ప్రపంచ కప్ మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ఇందులో మొదటి మ్యాచ్ పాక్, భారత్ మధ్య ఎంతో రసవత్తరంగా జరగగా చివరికి ఇండియా గెలిచింది. అలా ఆరంభంలో విజయంతో మొదలుపెట్టిన భారత్ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని చివరకి ఫైనల్ కు చేరుకుంది. ఫైనల్ లో …
Read More »ఒకసారి వేటు పడాల్సిందే..లేదంటే ఇదే సీన్ రిపీట్..?
టీమిండియా జట్టులో ప్రస్తుతం కలకలం రేపుతున్న అంశం ఏదైనా ఉంది అంటే అది కీపర్ గురించే. ఇప్పటికే ఆర్మీ ట్రైనింగ్ కొరకు మాజీ కెప్టెన్ మరియు కీపర్ ఎంఎస్ ధోని విరామం తీసుకున్న విషయం తెలిసిందే. అనంతరం ట్రైనింగ్ పూర్తి చేసుకొని వచ్చేసినప్పటికీ ఆటపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఇక మొన్నటివరకు సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ జరగగా అందులో మొదటిది వర్షం కారణంగా రద్దయింది. ఇక రెండో మ్యాచ్ ఇండియా, …
Read More »