దేశ వాణిజ్య కేంద్రమైన ముంబై ప్రస్తుతం సముద్రంలా మారిపోయింది. రాత్రి నుండి కుండపోతగా వర్షం కురవడంతో నగరంలో చాలా ప్రాంతాలు జలమయంగా మారిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే వరదలు ముంతెచ్చుతున్నాయి. మతుంగా, పతాలిపడ, శాంతా క్రజ్ , వసాయి, బాదల్ పూర్, అంబర్ నాథ్, కల్యాణ్ , కుర్లా, థానే ప్రాంతాల్లో అయితే మాత్రం వర్షం ఎక్కువ శాతం ఉంది. ఇది చూస్తుంటే అప్పటి 2005 పరిస్థితే ఇప్పుడు వచ్చేలా …
Read More »ఎట్టకేలకు ఒక క్లారిటీకి వచ్చిన కొత్త కోచ్ వ్యవహారం..
టీమిండియా కొత్త కోచ్ ఎంపిక విషయంలో గత కొన్ని రోజులుగా ఉన్న గందరగోళానికి ఈరోజు తెరపడింది. మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ నేతృత్వంలోని క్రికెట్ అడ్వైజరీ కమిటీ కోచ్ ఎంపికను పూర్తి చేస్తుందని సీఓఏ చీఫ్ వినోద్ రాయ్ క్లారిటీ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన స్టాఫ్కు వచ్చే నెలలో ఇంటర్వ్యూలు జరుగుతాయని అన్నారు. అంతకముందు కపిల్ నేతృత్వంలోని ఈ కమిటీ మహిళల జట్టు కోచ్గా డబ్ల్యూవీ రామన్ను ఎంపిక …
Read More »జియోనే నెంబర్ వన్.. వోడాఫోన్ ఐడియా ఔట్ !
ప్రస్తుతం టెలికాం రంగంలో రిలయన్స్ జియోకు తిరుగులేదు , మూడేళ్లలోపే మొబైల్ కనెక్షన్ల పరంగా దేశంలో అగ్రస్థానాన్నికైవశం చేసుకుంది.ఈ ఘనతను జూన్లో 33.13 కోట్ల మొబైల్ కనెక్షన్లతో సాధించింది. 2016 సెప్టెంబర్ లో జియో వాణిజ్య సేవలను ప్రారంభించింది. ఈ ఏడాది జూన్ లో జియో కనెక్షన్లు 33.13 కోట్లు కాగా వొడాఫోన్ ఐడియా కనెక్షన్లు 32 కోట్లు. ఇక అసలు విషయానికి వస్తే జియో దెబ్బకు వొడాఫోన్ ఐడియా …
Read More »కశ్మీర్ లోయ పరిసర ప్రాంతాల్లో శిక్షణ పొందనున్న మిస్టర్ కూల్
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని ఆర్మీ బెటాలియన్లో శిక్షణ కొరకు భారత ఆర్మీ కి దరఖాస్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు భారత ఆర్మీ నుంచి గ్రీన్ సిగ్నల్ వచినట్లు తెలుస్తుంది. వెస్టిండీస్ టూర్ నుండి తనంతట తానే తప్పుకున్న ధోని..రెండు నెలల పాటు గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో పారామిలటరీ రెజిమెంట్లో పనిచెయ్యాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు తాజాగా భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ ధోని …
Read More »పరిపాలనలో విప్లవాత్మక మార్పుల కోసమే 4లక్షల ఉద్యోగాలు
ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి తన పాలనలో విప్లవాత్మక మార్పులకు అడుగులు వేస్తున్నారు. ఇందులోభాగంగా గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చి ప్రజలకు నేరుగా ప్రభుత్వ సేవలను అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏకంగా 1,33,494 శాశ్వత ఉద్యోగాలు రానున్నాయని, వలంటీర్లతో కలిపి మొత్తం 4.01 లక్షల ఉద్యోగాలను కల్పిస్తున్నామని జగన్ ఆదివారం ట్విటర్లో తెలిపారు. తెలుగురాష్ట్రాల చరిత్రలో ఇదొక రికార్డని జగన్ స్పష్టం చేశారు. పరిపాలనలో విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతూ …
Read More »వెస్టిండీస్ టూర్ కు టీమ్ రెడీ..మూడు ఫార్మాట్లకు కోహ్లీనే కెప్టెన్
వచ్చే నెల ఆగష్టులో ప్రారంభం కానున్న వెస్టిండీస్ టూర్ కు ఈ ఆదివారం సెలక్షన్ కమిటీ జట్లను ప్రకటించింది. ఎమ్మెస్కే ప్రసాద్ ఆద్వర్యంలో సమావేశం జరగగా కెప్టెన్ కోహ్లి, బీసీసీఐ అధికారులు హాజరయ్యారు. వచ్చే నెల 3వ తేదీ నుండి వెస్టిండీస్ తో మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది. ఇక ఈ టూర్ కు కోహ్లి దూరంగా ఉంటాడని వార్తలు వచ్చినప్పటికీ అవి నిజం కాదని, …
Read More »నిబంధనలు ఉల్లంఘించిన సీనియర్..ఎవరా ఒక్కడు.?
ప్రపంచకప్ లో భాగంగా టీమిండియా సీనియర్ ఆటగాడు ఒకరు బీసీసీఐ నిబంధనలు ఉల్లంఘించిన విషయం అందరికి ఆలస్యంగా తెలిసింది. ఈ విషయాన్నీ ఓ అధికారి స్వయంగా చెప్పడం జరిగింది.అయితే ఆ క్రికెటర్ తన భార్యతో టోర్నీ మొత్తం కలిసి ఉండడానికి బోర్డు ను అభ్యర్ధించగా..బీసీసీఐ ఆ అభ్యర్ధనను నిరాకరించించి.ఈ మేరకు టోర్నీ మధ్యలో 15రోజుల పాటు వారి కుటుంభ సభ్యులతో ఉండేందుకు అనుమతి ఇచ్చారు.అయితే ఈ ఆటగాడు మాత్రం టోర్నీ …
Read More »మాజీ సీఎం షీలా దీక్షిత్ గురించి మీకు తెలియని రహస్యాలు
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ ఇకలేరు. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న 81ఏండ్ల షీలా దీక్షిత్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. 1998 నుంచి 2013 వరకు 15ఏండ్ల పాటు ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2014 మార్చి నుంచి 2014 ఆగస్టు వరకు కేరళ గవర్నర్గా కూడా కొనసాగారు. దివంగత మాజీ సీఎం గురించి మీకు తెలియని మరిన్ని విషయాలు.. ఢిల్లీ దివంగత మాజీ …
Read More »టీమిండియా కోచ్ గా నరేంద్ర హీర్వాని..బీసీసీఐ ప్రకటన
భారత మహిళా జట్టు ప్రత్యేక బౌలింగ్ కోచ్ గా నరేంద్ర హీర్వానిని బీసీసీఐ నియమించింది. మహిళ జట్టు ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో మంచి ప్రదర్శన కనబరుస్తున్న వేల స్పిన్ బౌలర్లకు ఉపయోగపడేలా నరేంద్ర హీర్వాణికి బీసీసీఐ ప్రత్యేక బాధ్యతలు అప్పగించింది. అయితే అతడు నిరంతరం జట్టుతో ఉండకుండా ఎంపికైన సిరీస్ కి మాత్రమే కోచ్ గా వ్యవహరిస్తాడు.ఎందుకంటే ఆయన జాతీయ అకాడమీలో సభ్యుడు కావున భారత క్రికెటర్లకు ఎక్కువ సమయం …
Read More »సెలక్టర్లకు ధైర్యం ఉందా..అయితే ధోనినే అడిగేయండి !
ప్రపంచకప్ లో భాగంగా టీమిండియా సెమీస్ లో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయిన విషయం అందరికి తెలిసిందే.అయితే ధోని రనౌట్ తో టోర్నీ నుండి ఆ జట్టు నిష్క్రమించిందని చెప్పాలి.ఇప్పుడు అందరు ధోనిపైనే పడుతున్నారు ఎందుకంటే ఇప్పుడు మిస్టర్ కూల్ వయస్సు 38సంవత్సరాలు కాగా ఇప్పుడు అతడి ఆట అంతగా దూకుడుగా లేదని ఎన్నో విమర్శలు వస్తున్నాయి.ప్రస్తుతం ప్లేయర్స్ అందరు రెస్ట్ తీసుకుంటున్నారు.వెస్టిండీస్ సిరీస్ కి గాను రేపు సెలక్షన్ జరగనున్న …
Read More »