ప్రపంచకప్ లో భాగంగా భారత్ న్యూజిలాండ్ తో సెమీస్ ఆడిన విషయం అందరికి తెలిసిందే.అయితే ఇందులో ఇండియా 18పరుగుల తేడాతో ఓడిపోయింది.మాజీ కెప్టెన్ ధోని, జడేజా కలిసి మ్యాచ్ ను గెలిపించే ప్రయత్నం చేసిన దగ్గరకు వచ్చి ఓడిపోయారు.అయితే దీనిపై స్పందించిన మాజీ భారత బౌలర్, యువరాజ్ సింగ్ తండ్రి యోగ్రాజ్సింగ్ ధోని పై విమర్శలు చేసాడు.ధోని అలా ఆడడం సరికాదని.. ధోని ఇప్పటికే ఎక్కువ క్రికెట్ ఆడాడని ఇలాంటి …
Read More »ధోని రిటైర్మెంట్ పై స్పందించిన మాస్టర్ బ్లాస్టర్..ఒత్తిడి మంచిది కాదు !
ప్రస్తుతం టీమిండియాలో హాట్ టాపిక్ గా మారిన విషయం ధోని రిటైర్మెంట్. ధోని ఎప్పుడు రిటైర్ అవుతాడు,ఇంకా ఆడుతాడా ఇలా ప్రతీ విషయంలో ధోని మాట్లాడకముందే అందరి నోట మాటలు వస్తున్నాయి.భారత్ దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ దీనిపై స్పందించాడు.రిటైర్మెంట్ అనేది ధోని ఇష్టమని .దానికోసం మనం మాట్లాడుకొని వారిపై ఒత్తిడి తీసుకురాకుడదని అన్నారు.ధోని ఇండియన్ టీమ్ కు ఎనలేని సేవలు అందించాడని.అతడి సేవలను గుర్తించి మనం గౌరవించాలని అన్నాడు.ధోనికి అందరికన్నా …
Read More »అప్పుడు గంభీర్ చెప్పిందే నిజమా..?అదే నిజం !
ప్రపంచ కప్ లో భాగంగా భారత్ సెమిస్ లో ఓడిపోయింది.నిన్న న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో 18పరుగుల తేడాతో టీమిండియా టోర్నమెంట్ నుంచి వైదొలిగింది.ఓపెనర్స్ రోహిత్, రాహుల్, కోహ్లి కూడా ఒక్క రన్ తో సరిపెట్టుకున్నారు.ఇంక ఆ తరువాత వచ్చిన దినేష్ కార్తీక్,పంత్,హార్దిక్ పాండ్య కూడా ఎక్కువ సేపు గ్రీజ్ లో ఉండలేకపోయారు.ఈ టోర్నమెంట్ మొత్తం అటు కీపింగ్ లో ఇటు మిడిలార్డర్ లో పటిష్టంగా ఆడుతున్న ప్లేయర్ …
Read More »నా వ్యాఖ్యలు తప్పు..బ్యాట్ తో నిరూపించిన జడ్డు
ప్రపంచ కప్ లో భాగంగా నిన్న ఇండియా,న్యూజిలాండ్ మధ్య జరిగిన సెమీ ఫైనల్లో టీమిండియా పరాజయం పొందిన విషయం అందరికి తెలిసిందే.రోహిత్, కోహ్లి, రాహుల్ వరుసగా పెవిలియన్ బాట పట్టడంతో యావత్ ప్రపంచం మ్యాచ్ పై ఆశలు వదులుకున్నారు.పంత్, హార్దిక్ కాసేపు ఆడిన ఎక్కువసేపు నిలకడగా ఉండలేకపోయారు.ఆ తరువాత వచ్చిన ధోని,జడేజా మ్యాచ్ ను ఆదుకున్నారనే చెప్పాలి.ఒకవిధంగా చెప్పాలంటే మ్యాచ్ ఇండియానే గెలుస్తుంది అని అందరికి ఆశ పుట్టించారు.చివరకు ఆ …
Read More »శ్రీలంకకు భారీ ఎదురుదెబ్బ
టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన శ్రీలంకకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ పెవిలియన్ చేరడంతో మిడిలార్డర్ క్రికెటర్లు మాథ్యూస్, తిరుమానె నిలకడగా ఆడుతున్నారు. జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించేందుకు ఈ జోడీ సంయమనంతో బ్యాటింగ్ చేస్తోంది. ఎలాంటి భారీ షాట్లకు పోకుండా సింగిల్స్ తీస్తూ స్ట్రైక్ రొటేట్ చేస్తున్నారు. ఎట్టకేలకు శ్రీలంక 24వ ఓవర్లో 100 పరుగుల మార్క్ దాటింది. ప్రమాదకరంగా మారిన ఈ జోడిని విడదీసేందుకు …
Read More »రిటైర్మెంట్ పై వీడిన సస్పెన్స్..ఒక్కటే సమాధానం !
టీమిండియా మాజీ కెప్టెన్,ప్రస్తుత ఇండియన్ వికెట్ కీపర్ మహేంద్రసింగ్ ధోని రిటైర్మెంట్ పై వస్తున్న వార్తలపై ఎట్టకేలకు సస్పెన్స్ వీడింది.తాజాగా దీనిపై ధోని స్పందించడంతో అందరికి క్లారిటీ వచ్చింది.తాను ఇప్పుడు రిటైర్ అవుతాను అనేది ఇంక తెలియదని, శ్రీలంక మ్యాచ్ ఆడకముందే నేను రిటైర్ అవుతానని అందరు అనుకున్నారని.ఈ మేరకు నేను ఎవరిని నిందించనని ఏబీపీ మీడియాతో చెప్పారు.ఇప్పటికే బీసిసిఐ అధికారి ఒకరు ఇండియా కప్ గెలిస్తే ఘనంగా వీడ్కోలు …
Read More »పార్లమెంట్ ఆవరణలోనే విమర్శలు గుప్పించిన విజయసాయి.. ఏ పోరాటానికైనా సిద్ధమని ప్రకటన
ప్రస్తుత కేంద్ర బడ్జెట్లో తెలుగు రాష్ట్రాలకు మొండి చెయ్యే లభించింది. ఏపీకి సంబంధించి జాతీయ హోదా కలిగిన పోలవరం ప్రాజెక్టు గురించి, కొత్త రాజధాని నిర్మాణానికి నిధులు గురించి ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ లోటు అంశాన్ని కానీ ఆమె పేర్కొనలేదు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ తెలుగు ప్రజలకు నిరాశను మిగిల్చింది. దీనిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి కూడా పెదవి విరిచారు. …
Read More »జడేజాకు కోపం వచ్చింది..మంజ్రేకర్ కు వణుకు పుట్టింది
టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ప్రముఖ క్రికెట్ వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్పై మండిపడ్డారు.ట్విట్టర్ వేదికగా తనదైన శైలిలో రెస్పాన్స్ ఇచ్చాడు.నీ నోటిని కట్టిపెట్టు అని మంజ్రేకర్ ని ఉద్దేశించి అన్నాడు.వరల్డ్ కప్ లో భాగంగా భారత్ ఇంగ్లాండ్ తో మ్యాచ్ ఆడిన విషయం అందరికి తెలిసిందే.ఇందులో భారత్ ఓడినప్పటికీ ధోని,చాహల్ పై విమర్శలు చేసాడు మంజ్రేకర్.ఈ మేరకు జడేజా గట్టిగా స్పందించాడు.నేను నీకన్న ఎక్కువ మ్యాచ్ లు ఆడాను,ఇంకా …
Read More »స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మద్యం సీసాలపై మహాత్ముడి ఫొటోలు.. తర్వాత ఏమైంది
వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం.. దేశ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మద్యం సీసాలపై మహాత్మాగాంధీ చిత్రాలను ముద్రించింది ఇజ్రాయెల్కు చెందిన ఓ కంపెనీ.. అయితే అందుకు భారత్కు క్షమాపణలు కూడా చెప్పింది. భారతదేశ ప్రజల మనోభావాలను గాయపరిచినందుకు క్షమాపణలు కోరుతున్నామని చెప్పింది. ఇజ్రాయెల్కు చెందిన ఓ కంపెనీ మద్యం సీసాలపై భారత జాతిపిత మహాత్మాగాంధీ చిత్రాలను ముద్రించింది.. అయితే ఈఘటన దేశ ప్రజలకు అవమానకరమని ఎంపీలు తాజాగా రాజ్యసభలో …
Read More »ఇలా రాయుడు స్టేట్మెంట్ ఇచ్చాడో లేదో మరో క్రికెటర్ పేరు బయటకు వచ్చేసింది..
మహేంద్రసింగ్ ధోని..ప్రంపంచవ్యాప్తంగా ఈ పేరు తెలియని వాడు లేడు.ధోని భారత్ కు దొరికిన ఒక ఆణిముత్యంమని చెప్పాలి.ఎందుకంటే అతడు టీమిండియాకు ఎనలేని సేవలు అందించాడు. మూడు ఐసీసీ ట్రోఫీలు తన సారధ్యంలో ఇండియా కు అందించాడు.అంతేకాకుండా టెస్ట్ మ్యాచ్ లో ఇండియాను నెంబర్ వన్ స్థానానికి తీసుకొచ్చిన ఘనత ధోనిదే.ఆస్ట్రేలియా గడ్డపై ఏ కెప్టెన్ సాధించని రికార్డ్ ధోనినే బద్దలుకొట్టాడు.2007లో టీ20 వరల్డ్ కప్,2011లో ప్రపంచకప్ సాదించిన ఘనత ధోనిదే.ఇక …
Read More »