Home / Tag Archives: IT Minister KTR (page 14)

Tag Archives: IT Minister KTR

కాంగ్రెస్ పార్టీ పై మండిపడ్డ మంత్రి కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీ ఆర్ కాంగ్రెస్ పార్టీ పై మండిపడ్డారు.ఇవాళ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో తెలంగాణభవన్‌లో మంత్రి కేటీఆర్ సమక్షంలో ఆర్యవైశ్యులు పెద్ద సంఖ్యలో టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. మంత్రి కేటీఆర్ వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్బంగా మంత్రి మాట్లాడారు.అగ్రకులాల్లో కూడా పేదలు ఉన్నారని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. అగ్రకులాల్లోని పేదల అభ్యున్నతికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన …

Read More »

తెలంగాణ అభివృద్ధిపై యూ.ఏ.ఈ విదేశాంగ మంత్రి ప్రశంసలు

తెలంగాణ రాష్ట్రం సామాజిక, ఆర్థిక రంగాల్లో సాధిస్తున్న ప్రగతి అద్భుతంగా ఉందని, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఆదర్శవంతంగా ఉన్నాయని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) విదేశాంగశాఖ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయేద్ అల్ నహ్యాన్ (Sheikh Abdullah Bin Zayed Al Nahyan) ప్రశంసించారు. గురువారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుతో వారు సమావేశమయ్యారు. దాదాపు గంటపాటు జరిగిన సమావేశంలో యూఏఈ …

Read More »

మంత్రి పోచారంకు కేటీఆర్, హరీశ్‌రావు పరామర్శ

తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డికి కొద్దిరోజుల క్రితం సికింద్రాబాద్‌లోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో మోకాలి చిప్ప మార్పిడి శస్ర్త చికిత్స జరిగిన విషయం విదితమే. దీంతో మంత్రి పోచారం ఆస్పత్రిలోనే ఉన్నారు. see also:తెలంగాణలో అద్భుతమైన పుణ్యక్షేత్రాలు..సీఎం కేసీఆర్ ఆస్పత్రి నుంచే రైతు బీమా పథకంపై ఎప్పటికప్పుడు అధికారులను అడిగి సమాచారం తెలుసుకుంటున్నారు.ఈ క్రమంలోనే మోకాలి చిప్ప మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్న మంత్రి పోచారం …

Read More »

తెలంగాణలో అద్భుతమైన పుణ్యక్షేత్రాలు..సీఎం కేసీఆర్

ప్రపంచ స్థాయికి ధీటైన పర్యాటక ప్రాంతాలు, ప్రకృతి రమణీయ దృశ్యాలు, అద్భుతమైన పుణ్యక్షేత్రాలు తెలంగాణలో కొలువై ఉన్నాయని, కానీ సమైక్య పాలనలో అవి ఆదరణకు నోచుకోలేదని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కామారెడ్డి పట్టణ సమీపంలో గల అడ్లూరి ఎల్లారెడ్డి చెరువుకట్టను బలోపేతం చేయడం, చెరువు కింది ఆయకట్టు పెంపు ప్రజలకు సౌకర్యవంతమైన పద్ధతిలో ట్యాంక్ బండ్ సుందరీకరణపై కామారెడ్డి ప్రజా ప్రతినిధులు, కలెక్టర్ సంబంధిత అధికారులతో ప్రగతిభవన్ లో గురువారం …

Read More »

ఐటీ రంగంలో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్..!!

ఐటీ లో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ గా ఉందని రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీ ఆర్ అన్నారు.ఇవాళ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని హైటెక్‌సిటీలో ఈ-పామ్ డిజిటల్ ఇంజనీరింగ్ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి కేటీ ఆర్ అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. IT & Industries Minister @KTRTRS along with Arkadiy Dobkin, CEO & President, @EPAMSYSTEMS inaugurated …

Read More »

బహుభాషా కోవిదుడు పీవీ.. మంత్రి కేటీఆర్

ఢిల్లీ పీఠం ఎక్కిన తొలి తెలుగుతేజం…పట్టాలు తప్పిన ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టిన సమోన్నత వ్యక్తి. బహుభాషావేత్తా…రచయిత.. అపరచాణుక్యుడు.. ఇలా ఎన్నో ఆయనకు అలంకరణలు… ఆయనే మాజీ ప్రధాని పీవీ నరసింహారావు. ఇవాళ ఆ మహోన్నత వ్యక్తి జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. see also:ఆసుపత్రి బెడ్ మీద నుంచే అధికారులతో మంత్రి పోచారం సమీక్ష..!! ఈ క్రమంలోనే తెలంగాణ ప్రాంతం నుంచి ఎదిగి …

Read More »

వ‌చ్చే మార్చి నాటికి దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి

దేశంలోనే అతిపెద్ద కేబుల్ బ్రిడ్జిగా నిర్మిత‌మ‌వుతున్న దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి నిర్మాణ ప‌నులు అత్యంత వేగంగా జ‌రుగుతున్నాయి. రూ. 184 కోట్ల వ్య‌యంతో నిర్మిస్తున్న 754.38 మీట‌ర్ల పొడవుగ‌ల బ్రిడ్జి నిర్మాణ ప‌నుల్లో పునాధులు (ఫౌండేష‌న్లు), ఉప నిర్మాణాలు (స‌బ్‌-స్ట‌క్చ‌ర్లు) పూర్తికాగా సూప‌ర్ స్ట‌క్చ‌ర్ల నిర్మాణాలు శ‌ర‌వేగంగా కొన‌సాగుతున్నాయి. గుజ‌రాత్ రాష్ట్రంలోని బ‌రూచ్‌ జిల్లాలోని 144 మీట‌ర్ల కేబుల్ బ్రిడ్జి ఇప్ప‌టి వ‌ర‌కు అతి పెద్ద‌దిగా ఉంది. దుర్గం …

Read More »

ప్ర‌ధానితో మంత్రి కేటీఆర్‌..కీల‌క అంశాల‌పై విన‌తి

గులాబీ ద‌ళ‌ప‌తి, తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ప్ర‌జ‌ల ప్ర‌యోజనాల విష‌యంలో ఎంత చిత్త‌శుద్ధితో వ్య‌వ‌హ‌రిస్తుంటారో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్కర్లేదు. రాష్ట్ర పురోగ‌తికి సంబంధించిన అంశాల‌పై ఆయ‌న ప్ర‌త్యేక శ్ర‌ద్ధ చూపుతుంటారు. సీఎం కేసీఆర్ ఈనెల 15న ప్రధానిని కలిసి తెలంగాణ, ఏపీ కి ఇచ్చిన హామీలను అమలు చేయాలని 10 ప్రతిపాదనలు అందజేసిన విషయం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో దీని విష‌యంలో త‌దుప‌రి కార్యాచ‌ర‌ణ కోసం మంత్రి కేటీఆర్‌ …

Read More »

ఢిల్లీలో మంత్రి కేటీఆర్..ప్రధాని మోడితో భేటి..!!

  తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ డిల్లీ పర్యటనకు వెళ్లారు.ఈ పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్ ప్రధాని నరేంద్ర మోడీతో మధ్యాహ్నం 1 గంటకు భేటీ కానున్నారు.బయ్యారం స్టీల్ ప్లాంట్,ఐటీఐ ఆర్ ,విభజన హామీలతో పాటు కొన్ని ముఖ్యమైన అంశాలను మంత్రి కేటీఆర్ ప్రధాని దృష్టికి తీసుకెళ్ళే అవకాశం ఉంది.ఈ మేరకు మంత్రి కేటీఆర్ ఈ విషయాన్నీ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. see also:హరిత రక్షణ “కరముల”కు.. కలెక్టర్ …

Read More »

ఫైవ్‌స్టార్ హోట‌ల్‌లో ప్రోగ్రాం..అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచిన మంత్రి కేటీఆర్‌

రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ త‌ను చెప్పిన మాట‌కు ఎలా క‌ట్టుబ‌డి ఉంటారో తెలియ‌జెప్పే ఉదంతం ఇది. ప్ర‌భుత్వం ప‌రంగా అనేక కీల‌క‌మైన కార్య‌క్ర‌మాలు చేప‌ట్ట‌డం ద్వారా త‌న‌దైన ముద్ర వేసుకున్న కేటీఆర్ తాజాగా ఓ స్టార్ హోట‌ల్‌లో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో అందరి దృష్టిని ఆక‌ట్టుకునే కార్య‌క్ర‌మం చేప‌ట్టారు. తెలంగాణ ప్రభుత్వంతో సంయుక్తంగా హైదరాబాద్‌ రన్నర్స్‌ సొసైటీ, భారతీ ఎయిర్‌టెల్‌ ఆగస్టు 25, 26న హైదరాబాద్‌లో ఎనిమిదవ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat