ఐపీఎల్లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ , కోల్కతా నైట్రైడర్స్ మ్యాచ్లో ఓ ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకున్నది. ఆదివారం సొంతగడ్డపై జరిగిన మ్యాచ్లో చెన్నై ఓడిపోయింది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ధోనీ సేనకు ఇది చివరి మ్యాచ్ కావడంతో.. ఆట ముగిసిన అనంతరం జట్టు సభ్యులంతా మైదానంలో తిరుగుతు ప్రేక్షకులకు అభివాదం తెలుపుతున్నారు. ఇంతలో ఐపీఎల్ కామెంటేటర్, భారత జట్టు మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ పరుగున …
Read More »ఐపీఎల్ లో రాజస్థాన్ రికార్డు
గురువారం కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ కేకేఆర్ పై తొమ్మిది వికెట్ల తేడాతో గెలుపొందింది. అయితే ఈ విజయం ఐపీఎల్ చరిత్రలొనే అతిపెద్ద విజయంగా చరిత్రకెక్కింది. కేకేఆర్ నిర్ణయించిన నూట యాబై పరుగుల లక్ష్యాన్ని ఆర్ఆర్ కేవలం ఒక్కటంటే ఒక్క వికెట్ ను మాత్రమే కోల్పోయి నలబై ఒకటి బంతులు మిగిలి ఉండగా గెలుపు తీరాలను చేరింది. ఐపీఎల్ లో …
Read More »వివాదంపై CSK బౌలర్ తుషార్ క్లారిటీ
ముంబై ఇండియన్స్ ఆటగాడు రోహిత్ శర్మ వికెట్ తీయడం ఈజీ. విరాట్ కోహ్లి, డెవిలియర్స్ కాదు’.. అని కామెంట్ చేసినట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదన్నాడు సీఎస్కే బౌలర్ తుషార్ దేశ్ పాండే. ‘ఆ ముగ్గురినీ ఎంతో గౌరవిస్తా. వారిని వ్యాఖ్యలు చేయను. ఇలాంటి ఫేక్ న్యూస్ వ్యాప్తి చేయడం ఆపండి’ అని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేశాడు. ముంబైతో జరిగిన మ్యాచ్లో రోహిత్ వికెట్ పడగొట్టిన తుషార్.. ఈ …
Read More »డేవిడ్ వార్నర్ సరికొత్త రికార్డు
KKR తో నిన్న గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ రికార్డు సృష్టించాడు. మరోసారి తుఫాన్ ఇన్నింగ్స్ ఆకట్టుకుని ఐపీఎల్ క్రికెట్ లో రెండు జట్లపై 1000కి పైగా పరుగులు చేసిన తొలి బ్యాట్స్ మెన్ గా నిలిచాడు. కేకేఆర్ పై 26 మ్యాచ్లలో 1008 పరుగులు పూర్తి చేశాడు వార్నర్.. అంతకుముందు పంజాబ్ కింగ్స్ పై 22 ఇన్నింగ్స్ లో …
Read More »ఐపీఎల్ కు ముందే KKRకి బిగ్ షాక్
ఐపీఎల్ సీజన్ మొదలవ్వక ముందు కోల్ కత్తా నైట్ రైడర్స్ కు బిగ్ షాక్ తగిలింది. KKR జట్టుకి చెందిన సీనియర్ స్టార్ ప్లేయర్స్ ఆరోన్ ఫించ్, ప్యాట్ కమిన్స్ ఇద్దరు ఆటగాళ్లు తొలి ఐదు మ్యాచులకు దూరం కానున్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా పాకిస్థాన్ దేశంలో పర్యటిస్తుంది.. వచ్చే నెల ఏప్రిల్ 5న సిరీస్ ముగుస్తుంది. ఆ తర్వాతే వాళ్లు కేకేఆర్ జట్టులో చేరుతారు. ప్రతి క్రికెటర్ దేశం తరఫున …
Read More »KKR ఆ నలుగుర్నే రిటైన్ చేసుకుంది..?
కోల్ కత్తా నైట్ రైడర్స్ (KKR) నలుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. రస్సెల్ (రూ.12 కోట్లు), వరుణ్ చక్రవర్తి (రూ.8 కోట్లు), వెంకటేశ్ అయ్యర్ (రూ. 8 కోట్లు), సునీల్ నరైన్ (రూ.6 కోట్లు)లను రిటైన్ చేసుకుంటున్నట్లు ఆ ఫ్రాంఛైజీ ప్రకటించింది. మెగా వేలానికి ముందు KKR దగ్గర ఇంకా రూ.48 కోట్లు మిగిలి ఉన్నాయి.
Read More »ఢిల్లీ క్యాపిటల్స్కు మరోసారి నిరాశే
ఐపీఎల్( IPL 2021 )లో ఢిల్లీ క్యాపిటల్స్కు మరోసారి నిరాశే ఎదురైంది. గత సీజన్లో ఫైనల్ వరకూ వచ్చినా ట్రోఫీ అందుకోలేకపోయిన ఆ టీమ్.. ఈసారి క్వాలిఫైయర్ 2లో ఇంటిబాట పట్టింది. కేవలం మరో బంతి మిగిలి ఉన్న సమయంలో రాహుల్ త్రిపాఠి సిక్స్ కొట్టడంతో కోల్కతా ఈ మ్యాచ్ గెలిచి ఫైనల్ చేరింది. దీంతో మ్యాచ్ తర్వాత కెప్టెన్ రిషబ్ పంత్, ఓపెనర్ పృథ్వి షా భావోద్వేగానికి గురయ్యారు. …
Read More »RCB పై KKR ఘనవిజయం
రాయల్ ఛాలెంజర్స్ ఆఫ్ బెంగళూర్ ,కోలకత్తా నైట్ రైడర్స్ ల మధ్య జరిగిన మ్యాచ్ లో కేకేఆర్ క ఘన విజయం సాధించింది. 93 పరుగుల లక్ష్యాన్ని 10 ఓవర్లలోనే 9వికెట్ల తేడాతో ఛేదించింది. కోల్ కత్తా జట్టులో శుభ్మన్ గిల్ 48(34బంతులు), వెంకటేశ్ అయ్యర్ 41 (27 బంతులు) రాణించారు. ఆఖర్లో గిలు ఔట్ చేసినా కేకేఆర్ విజయాన్ని కోహ్లి సేన అడ్డుకోలేకపోయింది. బెంగళూరు బౌలర్ చాహల్క ఒక …
Read More »