Home / Tag Archives: ktr (page 383)

Tag Archives: ktr

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు డీజీపీ మహెందర్‌ రెడ్డి విజ్ఞప్తి

సోషల్‌ మీడియా పోస్టుల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి రాష్ట్ర పౌరులకు విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియాలో తప్పడు పోస్టులు బెంగళూరులో ఎంత విద్వేషానికి దారి తీశాయో, ఎంత ప్రాణ, ఆస్తినష్టానికి కారణమయ్యాయో తెలుసుకోవాలని కోరారు. శాంతి భద్రతలను దెబ్బతీసే అలాంటి పోస్టులు పెట్టొద్దని ప్రజలను కోరుతున్నామని అన్నారు. సోషల్ మీడియాలో విద్వేషాలు రెచ్చగొట్టే పోస్టులు పెట్టే వారిని తెలంగాణ పోలీసులు నిరంతరం గమనిస్తారని, అలాంటివారిపై …

Read More »

మొక్కలు నాటిన GWMC కమిషనర్

తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖులలో ఉధృతంగా పచ్చదనం పెంపొందించడానికి ఉద్యమంలా సాగుతున్న గ్రీన్ ఛాలెంజ్ ను వరంగల్ మహా నగర పాలక సంస్థ కమిషనర్ శ్రీమతి పమేలా సత్పతి స్వీకరిస్తూ బుధవారం వరంగల్ వడ్డేపల్లి లోని గ్రీన్ లెగసీ పార్క్ ప్రాంగణంలో మొక్కలు నాటి, వాటి సంరక్షణ కోసం అవసరమైన చర్యలు తీసుకున్నారు. మొక్కలు నాటిన అనంతరం కమిషనర్ పమేలా సత్పతి వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ రాజివ్ గాంధీ జన్మంతు, …

Read More »

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో సునీత

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ నిర్వహిస్తున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం నిర్విరామంగా సాగుతోంది.ఒకరి నుండి మరొకరికి గ్రీన్ ఛాలెంజ్ స్వీకరిస్తూ సెలెబ్రిటీలు తమవంతుగా మొక్కలు నాటుతున్నారు. సినీనటి సునీత మనోహర్ ఇచ్చిన గ్రీన్ ఛాలెంజ్ ని స్వీకరించి సంజీవయ్య పార్క్ లో మూడు మొక్కలు నాటారు.ఈ సందర్భంగా లోరా అమ్ము మాట్లాడుతూ… గౌరవ ఎంపీ సంతోష్ కుమార్ గారు నిర్వహిస్తున్న గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం అపూర్వమైనదని ఈ …

Read More »

తెలంగాణాలో మళ్ళీ భారీగా కరోనా కేసులు

తెలంగాణ‌లో క‌రోనా వైర‌స్ మ‌ళ్లీ పంజా విసురుతోంది… కాస్త త‌గ్గిన‌ట్టుగానే అనిపించిన క‌రోనా వైర‌స్ కేసులు మ‌ళ్లీ పెరుగుతున్నాయి. వైద్య ఆరోగ్య‌శాఖ విడుద‌ల చేసిన తాజా క‌రోనా హెల్త్ బులెటిన్ ప్ర‌కారం.. గ‌త 24 గంట‌ల్లో 1,897 కేసులు పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయ్యాయి.. ఇదే స‌మ‌యంలో 9 మంది మృతి చెందారు.. దీంతో.. రాష్ట్రవ్యాప్తంగా న‌మోదైన క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 84,544కు చేర‌గా.. ఇప్ప‌టి వ‌ర‌కు మృతిచెందిన‌వారి సంఖ్య …

Read More »

మరో 26 బస్తీ దవాఖానాలు

ఈనెల 14వ తేదీన ఉదయం 9.30 గంటలకు నగరంలో మరో 26 బస్తీ దవాఖానాలను ప్రారంభిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు. పేద ప్రజలకు వైద్య సేవలు చేరువ చేసేందుకే బస్తీ దవాఖానలను ఏర్పాటు చేయడం జరిగిందని మంత్రి తెలిపారు. జీహెచ్ంఎంసీ పరిధిలో 300 బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వం లక్ష్యం అని పేర్కొన్నారు. ప్రస్తుతం 170 బస్తీ దవాఖానాల ద్వారా ప్రజలకు వైద్యం అందుతోందని ఆయన …

Read More »

ట్విట్టర్ ఇండియా ట్రెండ్స్ లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ జోరు

ట్విట్టర్లో దూసుకెళ్తోన్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ట్విట్టర్ ఇండియా ట్రెండ్స్ లో 2 వ స్థానంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్. ఇవాళ ఒక్కరోజే 70 వేలా ట్వీట్లతో దూసుకెళ్తోన్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్. ఫలించిన రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ మూడేళ్ళ కృషి. సెలబ్రిటీలు, వివిధ వర్గాల ప్రజల్లో గ్రీనరీ ఆవశ్యకతపై విశేష అవగాహన తీసుకొస్తున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విజనరీ ఎంపీ జోగినపల్లి …

Read More »

తెలంగాణలో కరోనా నియంత్రణ చర్యలు బాగున్నాయి.. కేంద్ర ప్రభుత్వ బృందం

తెలంగాణ రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యలు బాగున్నాయి అని కేంద్ర ప్రభుత్వ బృందం మరోసారి స్పష్టం చేసింది. తెలంగాణ ప్రభుత్వం హోం ఐసోలేషన్ పేషంట్లకు టెలి మెడిసన్ సేవలు, వారి పర్వవేక్షణను చేపట్టడానికి వినూత్న పద్దతిలో హితం ఆప్ ను ప్రవేశ పెట్టినందుకు నీతి ఆయోగ్ సభ్యులు డా. వినోద్ కుమార్ పాల్ రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించారు. డా.పాల్ , కేంద్ర ఆరోగ్య శాఖ అదనపు కార్యదర్శి శ్రీమతి ఆర్తీ …

Read More »

విద్యా శాఖపై కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ సర్కార్..!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో వివిధ సాంకేతిక, వృతి విద్యా కోర్సుల కోసం ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించేందుకు, ఎంట్రన్స్ పరీక్షలపై ఉన్నత విద్యామండలి నిర్ణయం తీసుకుంది. స్కూళ్లు, ఇంజినీరింగ్ సహా ఎంసెట్ ప్రవేశ పరీక్షలకు సంబంధించి తేదీలను విద్యాశాఖ విడుదల చేసింది. ఈ నెల 31న ఈసెట్, సెప్టెంబర్ 2న పాలీసెట్ నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 9, 10, 11, 14న తెలంగాణ ఎంసెట్ నిర్వహించాలని …

Read More »

జోగినిలకు ఉపాధి కల్పిస్తాం

జోగినిలకు ఉపాధి కల్పించే విషయమై చొరవ చూపుతామని ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ పేర్కొన్నారు. జోగినిల సమస్యలపై నివేదికలు ఇవ్వాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు కమిషన్‌ తరఫున ఇప్పటికే లేఖలు రాశామని వెల్లడించారు. పలువురు జోగినిలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో సోమవారం ఆయన సమావేశమయ్యారు. జోగినిల స్థితిగతులు, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

Read More »

తెలంగాణలో 80వేలు దాటిన కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో కొత్తగా 1,256 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. ఇందులో జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 389 ఉన్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా పాజిటివ్‌ కేసుల సంఖ్య 80,751కి చేరాయి. వైరస్‌ ప్రభావంతో మరో 10 మంది మృతి చెందగా, మృతుల సంఖ్య 637కి చేరింది. ప్రస్తుతం 22,528 మంది బాధితులు దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. నిన్న ఒక్క రోజు 11,609 …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat