మధ్యప్రదేశ్లో శుక్రవారం వేకువ జామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 11 మంది అక్కడికక్కడే మృతి చెందారు. అతివేగంతో వెళ్తోన్న కారు (ఎస్యూవీ) ఓ ప్రైవేట్ బస్సును ఢీ కొట్టడంతో కారు పూర్తిగా ధ్వంసమైంది. మధ్యప్రదేశ్లోని బేతుల్ జిల్లా ఝల్లార్ వద్ద జరిగిన ఈ ఘటనలో కారులో ఉన్న వారంతా చనిపోయారు. మృతుల్లో ఆరుగురు పురుషులు, 3 మహిళలు, ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. మృతులంతా మహారాష్ట్రలోని అమరావతి …
Read More »చిన్నప్పుడు నుంచి బట్టలంటే చిరాకు.. కాలేజ్కి కూడా టవల్ లోనే!
ఇళ్లు దాటి బయటకు వెళ్లాలంటే మంచి డ్రస్ తప్పకుండా వేసుకోవాల్సిందే. అలాంటిది ఇక విద్యార్థలు అయితే ప్యాంటు, షర్టు ఇక అన్నీ ట్రెండీగా ఉండాలని చూసుకుంటారు. అయితే మధ్యప్రదేశ్లో ఓ అబ్బాయి మాత్రం చిన్నప్పుడు నుంచి బట్టలంటే చిరాకు పడతాడు. జంగిల్ బుక్ సినిమాలో మోగ్లీని తలపించేలా ఉంటుంది ఆ అబ్బాయి బిహేవియర్. ఇంతకీ ఆ అబ్బాయి ఏం చేశాడో తెలిస్తే మీరంతా తప్పక షాక్ అవుతారు. మధ్యప్రదేశ్లోని బడ్వానీ …
Read More »కూతురి ఫస్ట్ బర్త్డేకి లక్ష పానీపూరీలు ఫ్రీ
ఆడపిల్ల అని తెలిస్తే చాలు కడుపులోనే చంపేసే రోజుల్లో ఆ తండ్రి ఆదర్శంగా నిలిచాడు. కుటుంబ పోషణకు పానీపూరీ బండి పెట్టుకున్న ఓ సాధారణ చిరువ్యాపారి కూతురి మొదటి పుట్టినరోజుకు ఏకంగా లక్ష పానీపూరీలు ఫ్రీగా ఇచ్చి తమ ముద్దుల కుమార్తెపై ప్రేమను చాటుకున్నాడు. మధ్యప్రదేశ్ భోపాల్లోని కోలార్కు చెందిన పానీపూరీ వ్యాపారి ఆంచల్ గుప్త తన కూమార్తె ఫస్ట్ భర్త్డే రోజున 1.01 లక్షల పానీపూరీలు ఉచితంగా పంచాడు. …
Read More »కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కు ఏడాది జైలు శిక్ష
ఆయన మాజీ సీఎం.. వందేళ్ల చరిత్ర ఉన్న ఒక జాతీయ పార్టీకి చెందిన మోస్ట్ సీనియర నేత. అయితేనేమి ఎప్పుడో పదేండ్ల కిందట జరిగిన ఒక సంఘటనలో ఇప్పుడు ఆయనకు ఏడాది జైలు శిక్ష విధించింది కోర్టు. అసలు విషయానికి వస్తే మధ్యప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి,కాంగ్రెస్ పార్టీకి చెందిన దిగ్విజయ్ సింగ్ కు ఇండోర్ కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. ఎప్పుడో పదేండ్ల కిందట దిగ్విజయ్ సింగ్ …
Read More »మధ్యప్రదేశ్ సీఎం సంచలన నిర్ణయం
వాతావరణ మార్పులు భూమికి ముప్పు గా పరిణామించాయి… పర్యావరణాన్ని పరిరక్షణ కు మనము నిర్మాణత్మక చర్యలు తీసుకోవాలిసన అవసరం ఉంది. నేను రోజు ఒక మొక్క నాటుతాను.. మీరు కనీసం సంవత్సరంలో ఒక మొక్క అయినా నాటాలి అని ప్రజలకుమధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ పిలుపునిచ్చారు.భోపాల్ లోని సెక్రటేరియట్ లో ఈరోజు మొక్క నాటారు. దేశ వ్యాప్తంగా వాతావరణ లో వస్తున్న మార్పుల పై తీవ్రంగా ఆలోచించాలిసిన అవసరం …
Read More »దారుణం.. అమ్మాయిని అర్ధనగ్నంగా మార్చి రోడ్ల వెంట పరిగెత్తింన సొంత కుటుంబ సభ్యులు
తనకు నచ్చిన వ్యక్తితో కలిసి పారిపోయిందనే కోపంతో సొంత కుటుంబ సభ్యులే ఓ అమ్మాయి పట్ల దారుణంగా ప్రవర్తించారు. ఆమెను ఇంటికి తీసుకువచ్చి అర్ధనగ్నంగా మార్చి రోడ్ల వెంట పరిగెత్తించారు. ఈ అమానుష ఘటన మధ్యప్రదేశ్లో ఆదివారం చోటుచేసుకుంది. వివరాలు…అలిరాజ్పూర్ జిల్లాకు జిల్లాలోని తమాచి గ్రామానికి చెందిన పందొమ్మిదేళ్ల అమ్మాయి కొన్నిరోజుల క్రితం ఇంటి నుంచి పారిపోయింది. వేరే తెగకు చెందిన వ్యక్తితో కలిసి వెళ్లిందనే విషయాన్ని తెలుసుకున్న ఆమె …
Read More »లక్షన్నర బంగారం, 30వేల డబ్బుతో కలిసి పరార్.. గాలిస్తున్న పోలీసులు
వారికి వివాహం జరిగి కేవలం 14 రోజులైంది… 14రోజుల్లోనే పెళ్లి చేసిన అర్చకుడితో ఆ పెళ్లికూతురు పరారైంది. ఈఘటన మధ్యప్రదేశ్లో సంచలనం సృష్టించింది. మధ్యప్రదేశ్ లోని అజాద్ గ్రామంలో గతనెల 7వ తేదీన ఓజంటకు వివాహం జరిగింది. అదే ప్రాంతానికి చెందిన అర్చకుడు వినోద్ మహారాజ్ పండితుడిగా పెళ్ళితంతు పూర్తిచేశాడు. అయితే వివాహం జరిగిన 16వ రోజే పెళ్లికూతురు అదృశ్యమైంది. ఆమె కనబడట్లేదని ఊరంతా తెలిసింది.. అమ్మాయితోపాటు ఆలయ అర్చకుడు …
Read More »మోడీకి ఎన్నికల భయం..తెలంగాణ పథకాలతోనే ఓట్లు అడిగే ఎత్తుగడ
ఇటీవల జరిగిన చత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఎన్నికల్లో పరాజయంతో భారతీయ జనతాపార్టీలో మథనం మొదలైంది. ఈ ఓటమికి రైతుల ఆగ్రహమే కారణమని, లోక్సభ ఎన్నికల్లో దీన్ని అధిగమిస్తేనే విజయం సాధ్యమవుతుందని అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మూడు రాష్ట్రాల ఎన్నికల్లో గెలిచిన మరుక్షణమే కాంగ్రెస్ పార్టీ రుణమాఫీని సార్వత్రిక అస్త్రంగా ఎక్కుపెట్టింది. ప్రధానమంత్రి రుణమాఫీ ప్రకటించే దాకా నిద్రపోనివ్వను అన్న రాహుల్ గాంధీ ఎటాక్ను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. బీజేపీ …
Read More »