కరోనా కారణంగా గత 15 నెలలుగా ప్రజలు బయటకు రావడం తగ్గించేశారు. ఒకవేళ బయటకు రావాల్సి వచ్చినా మాస్కులు పెట్టుకుని, భౌతిక దూరం పాటిస్తున్నారు. ఇక స్కూళ్లు మూతపడటంతో పిల్లలు ఇంటిపట్టునే ఉంటున్నారు. ఇరుగు పొరుగు పిల్లలతో ఆడుకోవడానికి కూడా వెళ్లనీయడం లేదు. దీంతో వైరస్, బ్యాక్టీరియా కారణంగా వచ్చే ఫ్లూ, ఇతర జబ్బుల బారిన పడడటం తగ్గిపోయింది. దీంతో వాటిని ఎదుర్కొనే సామర్థ్యం కూడా గణనీయంగా తగ్గిపోతుంది. దీనివల్ల …
Read More »మాస్కులు తయారీ కంపెనీలో కరోనా
కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో మాస్కులు తయారు చేసే యూనిట్లో పెద్ద మొత్తంలో కరోనా కేసులు వెలుగు చూడటం కలకలం రేపుతోంది. బుధవారం ఒక్కరోజే ఆ ఫ్యాక్టరీలో పనిచేసే 40 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఇప్పటివరకు ఆ ఫ్యాక్టరీలో పని చేసిన 70 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయిందని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి వి.నారాయణస్వామి గురువారం ఆగ్రహం వ్యక్తం చేశారు. కోవిడ్ …
Read More »మాస్క్లు ఎవరు పెట్టుకోవాలి.. పునరాలోచనలో WHO
నోవెల్ కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ.. అన్ని దేశాలు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నాయి. సామాజిక దూరాన్ని కొన్ని దేశాలు పాటిస్తున్నాయి. ప్రతి ఒక్కరూ మాస్క్లు కూడా ధరించాలని కొన్ని దేశాలంటున్నాయి. వాస్తవానికి ఆసియా దేశాలైన చైనాతో పాటు జపాన్, వియత్నం, మలేషియా, సింగపూర్ లాంటి దేశాల్లో మాస్క్లు ఎప్పుడూ ధరిస్తూనే ఉంటారు. ప్రస్తుతం నోవెల్ కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో.. ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ కొన్ని సూచనలు …
Read More »నిరంతరం దేశానికి తనవంతు సహాయం చేస్తున్న అంబానీ..!
ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న విషయం అందరికి తెలిసిన విషయమే. హేమాహేమీ దేశాలు సైతం కరోనా దెబ్బకు వణికిపోతున్నాయి. ఇక ఇటలీ విషయానికి వస్తే మరీ దారుణం ఆ దేశ అధ్యక్షుడు ఏమీ చెయ్యలేక చేతులెత్తేసాడు. ఇక ఇండియా విషయానికి వస్తే ఇక్కడ కూడా రోజురోజికి కేసులు పెరుగుపోతున్నాయి. ఈ నేపధ్యంలో మోదీ కొన్ని జిల్లాలు లాక్ డౌన్ ప్రకటించారు. ఇక అసలు విషయానికి వస్తే ఈ …
Read More »