ఏపీ ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడుకి ముఖ్య అనుచరుడు అయిన రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్ షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు .ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీతో మొదలు బీజేపీ ,కాంగ్రెస్ ఇతర పార్టీలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు రాయలసీమలో ఫ్యాక్టరీలు పెట్టడం ఇష్టం లేక వైఎస్సార్ కడప జిల్లాకు ఉక్కు పరిశ్రమను తీసుకురావడం లేదు .. see also:వైఎస్ జగన్ …
Read More »ప్రధాని మోదీతో సీఎం కేసీఆర్ భేటీ ..!
ప్రధాని నరేంద్ర మోడీతో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు సమావేశం ముగిసింది. ఈ ఇద్దరి మధ్య దాదాపు 50 నిమిషాల పాటు సమావేశం కొనసాగింది. ఈ సందర్భంగా రాష్ర్టానికి సంబంధించిన పది అంశాలపై ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖలు ఇచ్చారు. ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని ప్రధానిని సీఎం కోరారు. see also:వికలాంగుల సంక్షేమం కోసం కేంద్రమంత్రికి ఎంపీ కవిత కీలక డిమాండ్ కొత్త …
Read More »ప్రధాని మోదీకి బిగ్ షాక్ .!
గత ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో గెలుపొంది ప్రధానిగా బాధ్యతలు నిర్వహిస్తున్న నరేందర్ మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ నాలుగేళ్ల పాలనపై రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఒక సర్వే చేసినట్లు వార్తలు వస్తున్నాయి .ఈ సర్వేలో గత నాలుగేళ్ల మోదీ పాలనలో ఆర్థిక రంగం మెరుగుపడిందని 31.9 శాతం మంది అభిప్రాయపడితే ఆర్థిక రంగం దివాళా తీసిందని ఏకంగా నలభై శాతం మంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు అంట . …
Read More »జగన్ కు పిరికితనం, భయం ఎక్కువ -ఏపీ సీఎం చంద్రబాబు ..
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఫైర్ అయ్యారు .ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి జరిగిన అన్యాయం గురించి ప్రశ్నిస్తుంటే వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెన్నులో వణుకు పుడుతుంది. తమపై వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రెచ్చగొట్టి మరి తమపై దాడికి పంపుతుంది బీజేపీ పార్టీ అని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు .తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి …
Read More »చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రి కాలేడు ..!
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రానున్న ఎన్నికల్లో గెలవడా ..మరోసారి ముఖ్యమంత్రి కాలేడా ..అంటే అవుననే అంటున్నారు భారతీయ జనత పార్టీ ప్రధాన కార్యదర్శి సి.మురళీధరరావు ..ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మరోసారి ముఖ్యమంత్రి కాకుండా చేయడమే తమ ప్రధాన లక్ష్యం .. మేము తలచుకుంటే ఆయన జీవితంలో …
Read More »ప్రధాని మోదీ హత్యకు కుట్ర ..!
భారత ప్రధానమంత్రి నరేందర్ మోదీ హత్యకు కుట్ర జరిగిందా .ప్రముఖ ఉగ్రవాద సంస్థ ఈ ప్లాన్ కు సిద్ధపడిందా ..అంటే అవును అనే చెప్పాలి .సరిగ్గా ఎనిమిదేళ్ళ కింద ముంబై పేలుళ్ళ కేసులో ప్రధాన సూత్రదారి అయిన హఫీజ్ సయీద్ నేతృత్వంలోని పాకిస్తాన్ నిషేధిత ఉగ్రవాద సంస్థ అయిన జమాత్ ఉద్ దవా మరోసారి పబ్లిక్ గా ప్రకటించింది . పవిత్ర రంజన్ సందర్భంగా శుక్రవారం పాక్ ఆక్రమిత కాశ్మీర్ …
Read More »రైతుబంధు పథకంపై ప్రధాని మోదీ ఆరా..!!
తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న ప్రభుత్వ పథకాలు దేశం దృష్టిని ఆకర్షిస్తున్నాయి.ముఖ్యంగా తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు బంధు పథకంపై ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయి. అందులోభాగంగానే రైతు బంధు పథకంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరా తీశారు. గవర్నర్ నరసింహన్ ప్రధానితో భేటీ అయిన సందర్భంగా ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. అటు గవర్నర్ నరసింహన్ ప్రధానికి పథకం అమలు తీరును వివరించారు.ప్రధాని నరేంద్ర మోదీతో గవర్నర్ నరసింహన్ 50 …
Read More »నాపై కోపంతో బీజేపీ వైసీపీ కుమ్మక్కై ఏపీకి అన్యాయం చేస్తున్నారు-చంద్రబాబు.!
ఏపీ ముఖ్యమంత్రి,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మరోసారి ఫైర్ అయ్యారు .గత కొద్ది రోజులుగా ఏపీ నవనిర్మాణ దీక్ష చేస్తున్న సంగతి తెల్సిందే .తూర్పు గోదావరిలో జరిగిన నవనిర్మాణ దీక్ష సందర్భంగా మాట్లాడుతూ ఏపీకి ఎవరు అన్యాయం చేసిన..ఏపీపై ఎవరు కుట్రలు చేసిన కానీ వదిలిపెట్టను .. See Also:జగన్ హీరోగా “ఏ1 ..అరడజన్ దొంగలు “మూవీ-నారా లోకేష్ ..! తెలుగోడి సత్తా ఏమిటో చూపించి …
Read More »2022 కల్లా దేశంలో ప్రతి ఒక్క కుటుంబానికి సొంత ఇళ్లు..!!
2022 సంవత్సరంలో కల్లా దేశంలో ప్రతి ఒక్క కుటుంబానికి సొంత ఇళ్లు ఉండాలనే లక్ష్యాన్ని చేరుకుంటామని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు .పేదల సొంతింటి కలను నెరవేర్చే లక్ష్యంతో పని చేస్తున్నామని అయన చెప్పారు. ఈ రోజు పలు రాష్ట్రాలకు చెందిన ప్రధాన మంత్రి ఆవాస్ యోజన లబ్దిదారులతో మోడీ వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు.ఈ సందర్భంగా అయన పలు విషయాలను వారితో పంచుకున్నారు.కేంద్ర ప్రభుత్వం అన్ని వర్గాలను దృష్టిలో …
Read More »కర్ణాటక బీజేపీకి బిగ్ షాక్ ..!
ఇటీవల విడుదలైన కర్ణాటక రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం రెండు వందల ఇరవై రెండు స్థానాల్లో నూట నాలుగు స్థానాలను గెలిచి మరి పెద్ద పార్టీగా అవతరించిన కానీ బీజేపీ పార్టీ అధికారాన్ని చేపట్టలేకపోయిన సంగతి తెల్సిందే . అయితే ఆ విషయం మరిచిపోకముందే ఆ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది .ఈ నెల పన్నెండో తారీఖున జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో నకిలీ ఓటర్ల జాబితాల కారణంగా …
Read More »