ఏపీ ముఖ్యమంత్రి,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు సాయంత్రం దేశ రాజధాని ఢిల్లీ వెళ్లనున్నారు అని వార్తలు వస్తోన్నాయి.అందులో భాగంగా నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో రెండు రోజుల పాటు కేంద్రంలోని పెద్దలను కల్సి రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని వివరించి..తగిన న్యాయం చేయాలనీ కోరనున్నట్లు తన ఆస్థాన మీడియా ద్వారా లీకులు ఇప్పిస్తున్నారు చంద్రబాబు నాయుడు.అయితే తాజాగా రాష్ట్రంలో గత కొంతకాలంగా ఒకపక్క …
Read More »దటీజ్ జగన్..!!
దటీజ్ జగన్. వైఎస్ఆర్ సీపీ అభిమానులు కాలర్ వేసుకునే వార్త. అవును, ఇది, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ అభిమానులు, వైసీపీ కార్యకర్తలు కాలర్ ఎగరేసుకునే వార్తే అవుతుంది. అందుకు కారణం జాతీయ స్థాయిలో సర్కులేషన్ ఉన్న ఓ ఆంగ్ల పత్రిక చేసిన సర్వేనే. అయితే, ఇంతకీ ఆ ఆంగ్ల పత్రిక ఏం చెబుతోంది..? వైసీపీ అభిమానులు ఎందుకు కాలర్ ఎగరేసుకునేలా ఉన్న …
Read More »774కోట్లను వాటాలు వారిగా పంచుకున్న తమ్ముళ్ళు ..!
ఏపీలో అధికార టీడీపీ పార్టీకి చెందిన నేతల దోపిడీకి రాష్ట్రంలోని పంచభూతాలే కాదు ఏకంగా కేంద్రమిచ్చిన నిధులు కూడా లెక్క లేకుండా పోతుంది.గత నాలుగు ఏండ్లుగా అధికారాన్ని అడ్డుపెట్టుకొని ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి నేతృత్వంలో తెలుగు తమ్ముళ్ళు రెండున్నర లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ ఏకంగా ఒక పుస్తకాన్నే విడుదల చేసింది. తాజాగా రాష్ట్ర రాజధాని నిర్మాణానికి కేంద్ర …
Read More »మరోసారి అడ్డంగా దొరికిన తెలుగు తమ్ముళ్ళు ..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన సీనియర్ నేత ,ఎంపీ ,ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన విజయసాయి రెడ్డి నిన్న మంగళవారం లోక్ సభలో భారత ప్రధాన మంత్రి నరేందర్ మోదీకి నమస్కారం చేయడమే కాకుండా ఏకంగా కాళ్ళు పట్టుకున్నాడు అని ఏపీ అధికార పార్టీ టీడీపీకి చెందిన ఎంపీ సీఎం రమేష్ ఆరోపించిన సంగతి విదితమే. అయితే ఈ వ్యాఖ్యల మీద విజయసాయి రెడ్డి …
Read More »అందితే జుట్టు ..అందకపోతే కాళ్ళు ..ఇది బాబు నైజం …అందరికి తెలిసేలా షేర్లు కొట్టండి ..!
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అప్పటి ఉమ్మడి ఏపీలో అప్పట్లో గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న ప్రస్తుత ప్రధాన మంత్రి నరేందర్ మోదీ హైదరాబాద్ మహానగరానికి వస్తే అరెస్టు చేయాలనీ అని సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి విదితమే.ఆ తర్వాత కొన్నాళ్ళకు రాష్ట్ర విభజన తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ పార్టీతో మిత్రపక్షంగా ఉండి గెలుపొందాడు.అంతే కాకుండా ఏకంగా కేంద్రంలో తమ …
Read More »చంద్రబాబు గుట్టును బట్టబయలు చేసిన ఆస్థాన మీడియా ..!
ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారు అన్నట్లు ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి పరిస్థితి.ఇటు తెలంగాణ అటు ఏపీలో ఉన్న ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్స్ లో పద్నాలుగు ఛానల్స్ చంద్రబాబు కన్నుసైగలో నడుస్తాయి అని జగమెరిగిన సత్యం.చంద్రబాబు నందిని చూపించి పంది అంటే పంది అని ..పందిని చూపించి నంది అని చెబితే ప్రచారం చేస్తాయి ఆ మీడియా.అంతటి అనుకూలంగా మీడియా వలన …
Read More »ఆంధ్రాకి ప్రత్యేక హోదా.. తెలంగాణ కి ప్రత్యేక ప్యాకేజీ !
ప్రస్తుతం ఏపీలో రాష్ట్ర విభజన సమయంలో నవ్యాంధ్రకు ప్రత్యేక హోదా ఇస్తామని అప్పటి కేంద్ర పాలక ప్రతిపక్ష పార్టీలు హామీ ఇచ్చిన సంగతి విదితమే.గత ఎన్నికల్లో కూడా ప్రత్యేక హోదా హామీ మీదనే ఇటు రాష్ట్రంలో టీడీపీ అటు కేంద్రంలో బీజేపీ నవ్యాంధ్ర ఎన్నికల బరిలోకి దిగాయి.తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హమీను తుంగలో తొక్కాయి.గత నాలుగు ఏండ్లుగా వైసీపీ చేస్తున్న పోరాటాల ఫలితంగా ప్రజల్లో చైతన్యం వచ్చి …
Read More »అమరావతి ఏపీకి రాజధాని కాదు ..టీడీపీ నేతల దోపిడీకి అడ్డా-పవన్ ..!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అండ్ బ్యాచ్ మీద ఫైర్ అయ్యారు.ఈ రోజు సోమవారం వామపక్షాలతో సమావేశమయ్యారు.ఈ సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ విభజన వలన నష్టపోయిన రాష్ట్రానికి ప్రత్యేక హోదా కానీ విభజన చట్టంలోని హామీలను నేరవేరుస్తారని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కారు మీద .. అవి నెరవేరేదాకా పోరాడతారని రాష్ట్రంలో అధికారంలో …
Read More »సీ-ఫోర్స్ సంస్థ లేటెస్ట్ సర్వే..!
ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో సీ-ఫోర్స్ అనే సంస్థ ఎన్నికలు వస్తే ఎవరికెన్ని సీట్లు వస్తాయి అనే అంశం మీద లేటెస్ట్ సర్వే నిర్వహించింది.ఈ సర్వేలో కర్ణాటక రాష్ట్రంలో అధికారంలోకి రావాలని తెగ కలలు కంటున్నా బీజేపీ పార్టీకి దిమ్మతిరిగి బొమ్మ కనపడే విధంగా షాకిచ్చారు ప్రజలు . సీ-ఫోర్స్ సంస్థ రాష్ట్రంలో ఉన్న మొత్తం రెండు వందల ఇరవై నాలుగు నియోజకవర్గాలలో నూట యాబై నాలుగు నియోజకవర్గాల్లో …
Read More »వైసీపీ అధినేత జగన్ సంచలనాత్మక నిర్ణయం ..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినాయకత్వం సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది.ఈ రోజు సోమవారం శ్రీరామనవమి సందర్భంగా ప్రజాసంకల్ప యాత్రకు బ్రేక్ ఇచ్చిన ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరులో పార్టీ ఎంపీలతో ,సీనియర్ నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో నెలకొన్న ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించారు.అనంతరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ నేతలతో కల్సి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేవరకు …
Read More »