ఏపీ అధికార టీడీపీ పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒకటి తలిస్తే తెలుగు తమ్ముళ్ళు మరొకటి తలుస్తున్నారు.గత నాలుగు ఏండ్లుగా ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో మిత్రపక్షంగా రాసుకొని పూసుకొని తిరిగిన టీడీపీ నేతలు గత వారం రోజులుగా ఒకరిపై మరొకరు కత్తులు దూసుకుంటున్నారు.ఇందుకు ప్రధాన కారణం ఇటివల లోక్ సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాష్ట్రానికి తక్కువ నిధులు కేటాయించడమే కాకుండా విభజన చట్టంలో ఉన్న హామీలను …
Read More »వైసీపీ వల్ల కేంద్రం ఏపీకి అన్యాయం చేసింది -ఏపీ సీఎం చంద్రబాబు
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు మరోసారి ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీపై తన ఆక్రోశాన్ని వెళ్ళగక్కాడు.అధికార పార్టీ నేతలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత నాలుగున్నర ఏండ్లుగా బీజేపీ పార్టీకి అన్ని విధాలుగా అండగా ఉన్నాము. జీఎస్టీ ,నోట్ల రద్దు లాంటి విషయాలపై కూడా కేంద్రానికి మద్దతుగా నిలిచాము.కానీ ఇటివల కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాష్ట్రానికి …
Read More »అమ్మాయిలపై షాకింగ్ కామెంట్స్ చేసిన బీజేపీ సీఎం…
మనోహర్ పారికర్ మొదట కేంద్రమంత్రిగా ఉన్న ఆయన ఆ మంత్రి పదవీకి రాజీనామా చేసి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తి.అట్లాంటి వ్యక్తి ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఏకంగా అమ్మాయిల గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.గోవాలో జరిగిన స్టేట్ యూత్ పార్లమెంటు సదస్సుకు ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ మాట్లాడుతూ ప్రస్తుతం దేశ వ్యాప్తంగా మద్యం సేవించే అమ్మాయిల సంఖ్య ఎక్కువైంది అని …
Read More »రాజీనామాలు చేద్దాం రండి ..ప్రత్యేక హోదా ఎలా రాదో చూద్దాం .బాబుకు జగన్ సవాలు ..
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికార టీడీపీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు దమ్మున్న సవాలు విసిరారు.గత వారం రోజులుగా కేంద్ర సర్కారు ఏపీకి చేసిన అన్యాయంపై వైసీపీ ఎంపీలు ఇటు లోక్ సభ అటు రాజ్యసభలో కొట్లాడిన సంగతి తెల్సిందే.కేంద్రం ఇటివల ప్రవేశపెట్టిన చివరి బడ్జెట్ లో ఏపీకి తక్కువ నిధులు కేటాయించడమే కాకుండా గత సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ …
Read More »రాజకీయాలను షేక్ చేస్తున్న జగన్ తాజా ట్వీట్…
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఏపీలో నెలకొన్న రాజకీయాలపై చేసిన ట్వీట్ రాష్ట్ర రాజకీయాలనే షేక్ చేస్తుంది.తన అధికారక ట్విట్టర్ ఖాతాలో జగన్ ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన స్వార్ధ రాజకీయాల కోసం ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారు అని మండిపడ్డారు. See Also:ప్రకాశం జిల్లా.. జగన్ పాదయాత్రతో… వైసీపీ ప్రకాశించేనా..? నాడు రాష్ట్ర విభజన …
Read More »ఏపీ రాజకీయాల్లో సంచలనం ..బీజేపీలోకి టీడీపీ ఎంపీ ….!
వినడానికి వింతగా ఉన్న ఇది అక్షర సత్యం .నిన్న మొన్నటి వరకు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ నుండి ఎమ్మెల్యేలు ,ఎంపీలు ,టీడీపీలో చేరిన సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాము.కానీ తాజాగా అదే వైసీపీ పార్టీ తరపున గెలిచి టీడీపీలో చేరిన ఎంపీ ప్రస్తుతం కమలం పార్టీలో చేరబోతున్న సంఘటనను మనం త్వరలో చూడబోతున్నాము.అసలు విషయానికి వస్తే గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ నుండి పోటి చేసి గెలిచిన …
Read More »ఢిల్లీలో తెలుగోడి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన తమ్ముళ్ళు ..ప్రతి తెలుగోడు చదవాల్సిన ఆర్టికల్ ..
టీడీపీ అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పాలించిన పాలకులు తెలుగోడి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ నేతల కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టారు.నమ్మి ఓట్లేసిన అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తున్నారు అని వారికి బుద్ధి చెప్పాలనే ..తెలుగోడి పవర్ ఏమిటో అక్కడి వారికీ తెలియజేయాలని పెట్టిన పార్టీ.పెట్టిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చిన ప్రాంతీయ పార్టీ అని తమ్ముళ్ళు చెప్పే మాట .అట్లాంటి ఘన చరిత్ర ఉన్న టీడీపీ అధ్యక్షుడిగా ,నవ్యాంధ్ర …
Read More »రాజ్యసభలో ఎంపీ రేణుక చౌదరికి ప్రధాని మోదీ అదిరిపోయే పంచ్..
రాజ్యసభలో ప్రధానమంత్రి నరేందర్ మోదీ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యురాలు అయిన రేణుక చౌదరికి అదిరిపోయే పంచ్ వేశారు .బుధవారం రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం మీద ప్రధాని మోదీ మాట్లాడారు .అయితే ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపే తీర్మానం మీద మాట్లాడుతుండగా కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ఎంపీలు పలుమార్లు అడ్డుతగిలే ప్రయత్నాలు చేశారు . ప్రధాని మోదీ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై విమర్శల వర్షం కురిపించారు …
Read More »Big Breaking News-ప్రధాని మోదీ సతీమణికి రోడ్డు ప్రమాదం…
ప్రధానమంత్రి నరేందర్ మోదీ సతీమణి జశోదా బెన్ తీవ్ర రోడ్డు ప్రమాదానికి గురయ్యారు .రాజస్థాన్ రాష్ట్రంలో కోటా ,చిత్తోడ్ నేషనల్ హైవే మీద జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రధాని సతీమణి తలకు తీవ్ర గాయాలయ్యాయి .అయితే వెంటనే సమాచారం అందుకున్న అధికారులు అక్కడకి చేరుకొని చిత్తోడ్ లోని ఒక ప్రముఖ ఆస్పత్రికి చేర్పించారు .అయితే ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని ..ఏమి భయపడనవసరం లేదని ..వైద్యులు …
Read More »దట్ ఈజ్ వైఎస్ఆర్ : వైఎస్ జగన్ ఫ్యాన్స్ పండుగ చేసుకునే వార్త..!!
ప్రజల కోసం ఏమైనా చేసే మనస్తత్వం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డిది. అంతేకాదు. ప్రజల సంక్షేమం కోసం దేశంలో ఏ ముఖ్యమంత్రి ప్రవేశపెట్టని పథకాలను అమలు చేసిన ఘనత వైఎస్ రాజశేఖర్రెడ్డిది. వైఎస్ రాజశేఖర్రెడ్డి ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో ఉంచిన ఆరోగ్య శ్రీ, ఫీజు రీయంబర్స్మెంట్, 108, ఇలా అనేక పథకాలే.. వైఎస్ఆర్ను ముఖ్యమంత్రిని చేశాయి. వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే …
Read More »