తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమల మరియు పురపాలక శాఖ మంత్రి… బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. కాలం పరుగులో మరో మైలురాయి ఈ కొత్త ఏడాది అని కేటీఆర్ పేర్కొన్నారు. గతించిన కాలాన్ని మరిచిపోయి, కొత్త ఏడాది కి ఘన స్వాగతం పలుకుదాం అని పేర్కొన్నారు. ఈ ఏడాది పొడవునా విజయం, అదృష్టం మీ వెంటే ఉండాలని ఆకాంక్షిస్తూ.. శ్రీ శోభకృత్ …
Read More »న్యూఇయర్ సందర్భంగా హైదరాబాద్ లో పలు ఆంక్షలు
న్యూఇయర్ సందర్భంగా హైదరాబాద్ లో పలు ఆంక్షలు విధించిన పోలీసులు.. క్యాబ్ డ్రైవర్లకు కీలక ఆదేశాలు జారీ చేశారు. క్యాబ్ డ్రైవర్లు తప్పనిసరిగా యూనిఫామ్ ధరించాలన్న పోలీసులు.. రాత్రి వేళల్లో క్యాబ్ బుక్ చేస్తే, డ్రైవర్లు రద్దు చేయటానికి వీల్లేదన్నారు. క్యాబ్ సర్వీసును రద్దు చేస్తే రూ.500 జరిమానా వేస్తామన్న పోలీసులు.. సమస్య వస్తే 9490617111 నెంబర్కు వాట్సాప్లో ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు.
Read More »క్రిస్మస్, న్యూఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించండి : TS హైకోర్టు
కొవిడ్ పరిస్థితులపై తెలంగాణ హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది. ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతున్న క్రమంలో.. క్రిస్మస్, న్యూఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించాలని కోర్టు పేర్కొన్నది. రెండు, మూడు రోజుల్లో ఈ వేడుకలపై ఆంక్షలు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి సూచన చేసింది క్రిస్మస్, న్యూఇయర్, సంక్రాంతి వేడుకల్లో జనం గుమిగూడకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఢిల్లీ, మహారాష్ట్ర తరహా నిబంధనలు పరిశీలించాని …
Read More »2020లో మొదటి రికార్డు రాహుల్ కే సొంతం..!
ప్రస్తుతం టీమిండియాలో బాగా రాణిస్తున్న ఆటగాళ్ళలో కేఎల్ రాహుల్ ముందున్నాడని చెప్పాలి. ఎందుకంటే గతఏడాది కాఫీ విత్ కరణ్ షో లో మాట్లాడిన మాటలకు జట్టు నుండి దూరమయ్యాడు రాహుల్. ఆ తరువాత కొన్ని రోజులకి మల్లా జట్టులోకి వచ్చిన రాహుల్ మంచి ఆటను కొనసాగించాడు. అటు టీ20 ఇటు వన్డేల్లో తాను ఏ స్థానంలోనైనా ఆడగలడు అని నిరూపించుకున్నాడు. ఇక ఈ ఏడాదిలో కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు …
Read More »ప్రధాని మోదీ సంచలన నిర్ణయం
భారత ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ శుభవార్తను ప్రకటించింది. కొత్త ఏడాది కానుకగా ప్రధాని మోదీ సంచలన నిర్ణయం తీసుకున్నారు.ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ పథకం కింద రూ.12వేల కోట్ల నిధులను ఒకేసారి విడుదల చేయనున్నారు. వాటిని నేరుగా ఆయా అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో బీజేపీ ప్రభుత్వం జమచేయనున్నది. ఈకార్యక్రమాన్ని రేపు గురువారం కొత్త ఏడాది కానుక కింద కర్ణాటక …
Read More »న్యూఇయర్ స్పెషల్..గుంపుగా కనిపిస్తే దంచ్చుడే !
న్యూఇయర్ వచ్చేస్తుంది..ఇక కుర్రాలు హుసారెక్కిపోతారు. బాగ్యనగరంలో ఇప్పటికే ఫుల్ జోష్ కనిపిస్తుంది. ఏడాది చివర్లో ఫ్యామిలీతో, ఫ్రెండ్స్ తో ఇంకా చెప్పాలంటే ప్రేమజంటలు ఎక్కువగా కనిపిస్తాయి. ఆరోజు మొత్తం వారికే సొంతం. కాని ఈసారి మాత్రం అలాంటివేమి ఉండవనే వార్తలు బాగా వినిపిస్తున్నాయి. పోలీసులు భారీగా ప్లానింగ్ వేసారు. ఎక్కడికక్కడ నిఘా పెట్టడమే వాళ్ళ పని అని చెప్పాలి. ఈసారి రోడ్లపై ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోనున్నారు. మరో …
Read More »2018లో ప్రభాస్ షాకింగ్ డెసీషన్ ఇదే..!!
అవును. 2018 సంవత్సరంలో ప్రభాస్ సరికొత్త నిర్ణయం తీసుకున్నాడట. అయితే, ఈ నిర్ణయం తన పెళ్లి గురించే అయి ఉంటుందిలే అనుకుంటే పొరపాటేనండోయ్. బాహుబలి (పార్ట్ వన్, పార్ట్ – 2) చిత్రాలతో రికార్డుల మోత మోగించిన రెబల్స్టార్ ప్రభాస్ ఇప్పుడు సాహోతో అభిమానులను అలరించేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. అయితే, 2018 సంవత్సరంలో అభిమానులను అలరించేందుకు ప్రభాస్ షాకింగ్ డెసీషన్ తీసుకున్నాడట. అయితే, అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తున్న …
Read More »