విశ్వ విఖ్యాత నటుడిగా, పరిపాలనాదక్షుడిగా ఎన్టీఆర్ తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. తెలుగువారి ఆత్మగౌరవం నిలబెట్టిన మహానుభావుడని చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు శతజయంతి సందర్భంగా హనుమకొండ పట్టణంలోని ఆయన విగ్రహానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. పేదల పెన్నిధి ఎన్టీఆర్ అని, రెండు రూపాయలకే కిలో బియ్యం ఇచ్చారన్నారు. పేదలకు …
Read More »తారకరత్న మృతిపై లక్ష్మీ పార్వతి సంచలన వ్యాఖ్యలు
ఏపీ ప్రధానప్రతిపక్ష పార్టీ టీడీపీకి చెందిన నేత, నటుడు నందమూరి తారకరత్న అకాల మరణం పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు అకాడమీ ఛైర్పర్సన్ లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రాణాలు కోల్పోయిన తారకరత్నను తమ స్వార్థ రాజకీయాల కోసం ఇన్నాళ్లు ఆసుపత్రిలో ఉంచారని తీవ్ర ఆరోపణలు చేశారు. సోమవారం ఆమె తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ.. తారకరత్న అకాల మరణం చాలా బాధాకరమైన విషయమన్నారు.చంద్రబాబు తమ కుటుంబంపై నీచమైన రాజకీయ విధానం …
Read More »జూనియర్ ఎన్టీఆర్ విమానం కొన్నాడా..?
టాలీవుడ్ స్టార్ హీరో.. ఆర్ఆర్ఆర్ మూవీతో పాన్ ఇండియా హీరోగా అవతారమెత్తిన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి ఓ వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. ఈ వార్తల్లో భాగంగా దాదాపు ఎనబై కోట్ల రూపాయల విలువ చేసే ఓ ప్రైవేట్ విమానాన్ని జూనియర్ ఎన్టీఆర్ కొన్నట్లు ఆ వార్తల సారాంశం. రానున్న ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ తరపున ఎన్నికల …
Read More »ఎన్టీఆర్, చరణ్ ఫ్యాన్స్కి జక్కన్న గుడ్ న్యూస్
ఎన్టీఆర్, రామ్చరణ్ ఫ్యాన్స్కి ప్రముఖ దర్శకుడు రాజమౌళి గుడ్ న్యూస్ చెప్పారు. కొద్దినెలల క్రితం ఆయన దర్శకత్వంలో విడుదలై ఘన విజయం సాధించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు సీక్వెల్పై ఆయన క్లారిటీ ఇచ్చేశారు. ‘ఆర్ఆర్ఆర్ 2’పై అభిమానులు అడిగిన ప్రశ్నపై జక్కన్న స్పందించారు. ఆర్ఆర్ఆర్కు సీక్వెల్ ఉంటుందని.. ఇప్పటికే దీనిపై చర్చలు జరిగిగాయని చెప్పారు. తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ దీనికి సంబంధించిన కథను రాసే పనిలో ఉన్నారని క్లారిటీ ఇచ్చారు. …
Read More »కర్ణాటక అసెంబ్లీకి ఎన్టీఆర్..!
ప్రముఖ హీరో ఎన్టీఆర్ త్వరలో కర్ణాటక అసెంబ్లీకి వెళ్లనున్నారు. నవంబర్ 1న బెంగళూరులో జరగనున్న కన్నడ రాజ్యోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొననున్నారు. ఈ మేరకు కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై ఆయనకు ఆహ్వానం పంపారు. దివంగత నటుడు పునీత్ రాజ్కుమార్ ‘కర్ణాటక రత్న’ పురస్కారాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనుంది. దీనిలో భాగంగా ఆ కార్యక్రమానికి పలువురు ప్రముఖులను ఆహ్వానించారు. తమిళనాడు నుంచి ప్రముఖ నటుడు రజనీకాంత్, హాజరవుతారు. పునీత్ …
Read More »ఆర్ఆర్ఆర్కు బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డు
రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి నటించిన పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్. రూ.1000 కోట్లకు పైగా వసూళ్లతో ఈ మూవీ బాక్సాఫీస్ను షేక్ చేసింది. ఆస్కార్ బరిలోనూ ఈ ఏడాది దిగనుంది. తాజాగా ఈ మూవీకి మరో అరుదైన గౌరవం దక్కింది. ఆమెరికాలో హాలీవుడ్ చిత్రాలకు ఇచ్చే శాటర్న్ అవార్డ్స్లో బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్గా ఎంపికయ్యింది. ఈ గుడ్న్యూస్ను రాజమౌళి అభిమానులకు తెలియజేస్తూ.. జ్యూరీ టీమ్కు థ్యాంక్స్ …
Read More »ఇఫి వేడుకలో ఆర్ఆర్ఆర్, అఖండ సినిమాల ప్రదర్శన
గోవాలో వచ్చే నెల 20 నుంచి 28 వరకు 53వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా జరగనుంది. ఇందులో మెయిన్ స్ట్రీమ్ సినిమా సెక్షన్లో తెలుగు సినిమాల ప్రదర్శన జరగనుంది. వాటిలో రాజమౌళి దర్శకత్వలో ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్, బాలకృష్ణ నటించిన అఖండ ప్రదర్శిస్తారు. ఇవి కాకుండా మరో 25 ఫీచర్ ఫిల్మ్స్, 20 నాన్ ఫీచర్ ఫిల్మ్స్ ఎంపికయ్యాయి. వీటిలో తెలుగులో కండ్రేగుల ప్రవీణ్ …
Read More »జపాన్లో ఆర్ఆర్ఆర్ టీమ్.. రచ్చ రచ్చ చేస్తోన్న రామ్-భీమ్!
ఆర్ఆర్ఆర్.. పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ అయి మన థియేటర్లలో సూపర్ డూపర్ హిట్గా నిలిచింది. ఇప్పుడు దేశం దాటి జపాన్లో సందడి చేసేందుకు సిద్ధమయ్యింది ఆర్ఆర్ఆర్. శుక్రవారం జపాన్లో ఈ మూవీ విడుదల చేయనున్నారు. అందుకు గాను ఇప్పటికే రామ్, భీమ్ ఫ్యామీలీలతో పాటు జక్కన్న జపాన్ చేరుకున్నారు. మూవీ ప్రమోషన్లను అక్కడ పెద్ద ఎత్తున చేస్తున్నారు. గతంలో రాజమౌళి బాహుబలి సినిమాకు జపాన్లో మంచి క్రేజ్ దక్కింది. …
Read More »టాప్ 10 మోస్ట్ పాపులర్ మేల్ అండ్ ఫిమేల్ స్టార్స్.. వీరే!
ఓర్మాక్స్.. సినిమాల రివ్యూలు, రేటింగ్లు ఇచ్చే ప్రముఖ సంస్థ. తాజాగా ఈ సంస్థ ఆగస్టు 2022 వరకు ఆల్ ఇండియా లెవెల్లో మోస్ట్ పాపులర్ మేల్ స్టార్స్, మోస్ట్ పాపులర్ ఫిమేల్ స్టార్స్, మోస్ట అవైటెడ్ హిందీ ఫిల్మ్స్, మోస్ట్ అవైటెడ్ తెలుగు ఫిల్మ్స్.. వంటి పలు కేటగిరీల్లో నిర్వహించిన సర్వే వివరాలు సోషల్ మీడియాలో పంచుకుంది. అయితే మోస్ట్ పాపులర్ మేల్ అండ్ ఫిమేల్ స్టార్స్ సర్వే ప్రకారం …
Read More »కడసారి చూసేందుకు కదిలివస్తోన్న ఇండస్ట్రీ
ప్రముఖ సినీ నటుడు కృష్ణం రాజు మృతితో ఇండస్ట్రీ శోకసంద్రంలో మునిగింది. ఆయన భౌతికకాయం స్వస్థలానికి చేరుకోవడంతో కృష్ణం రాజును కడసారి చూసేందుకు సినీ ప్రముఖులు తరలివస్తున్నారు. కృష్ణం రాజు మృత దేహాన్ని చూసిన ఆయన సతీమణి శ్యామలా దేవి కన్నీరుమున్నీరయ్యారు. సినీ ప్రముఖులు, చిరంజీవి, మోహన్బాబు, మురళీమోహన్, త్రివిక్రమ్, మహేశ్బాబు, డైరెక్టర్ రాఘవేంద్రరావు, రాజు సుందరం, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్రామ్, నాని, వెంకటేశ్, దిల్ రాజు తదితరులు భౌతికకాయానికి …
Read More »