టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్చరణ్ల మధ్య మంచి స్నేహం ఉంది. అలాగే చరణ్, మహేష్లకు, ఎన్టీఆర్, మహేష్లకు మంచి దోస్తానా ఉంది. అలాగే ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్ల మధ్య మంచి స్నేహం ఉంది. ఇక స్టార్ డైరెక్టర్ రాజమౌళికి, నిర్మాతలు సాయి కొర్రపాటికి మంచి స్నేహ బంధం ఉంది. ఈ రోజు ఫ్రెండ్షిప్డే సందర్భంగా ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలను ‘RRR యే దోస్త్’ ట్యాగ్ తో …
Read More »కైకాల సత్యనారాయణ గురించి మీకు తెలియని విషయాలు..!
టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ సీనియర్ ,లెజండ్రీ నటుడు “నవరస నటనా సార్వభౌమ” కైకాల సత్యనారాయణ ఈ రోజు తన డెబ్బై నాలుగో పుట్టిన రోజు జరుపుకుంటున్న సందర్భంగా ఆయన గురించి మనకు తెలియని విషయాల గురించి తెలుసుకుందామా..? కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతరం గ్రామంలో 1935 జూలై 25 న జన్మించాడు. ప్రాథమిక, ప్రాథమికోన్నత విద్యను గుడివాడ, విజయవాడ లలో పూర్తిచేశాడు. గుడివాడ కళాశాల నుండి పట్టభద్రుడయ్యాడు. …
Read More »దేశ చరిత్రలోనే ఇది సువర్ణాధ్యాయం…..జయహో జగన్…!
నవ్యాంధ్రప్రదేశ్లో సువర్ణాధ్యాయానికి నిన్నటి శాసనసభ వేదికైంది. దశాబ్దాలుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు, మహిళలు అన్ని రంగాలలో వివక్షకు గురయ్యారు. ముఖ్యంగా జనాభాలో మెజారిటీ శాతం ఉన్న ఈ సామాజిక వర్గాలు దశాబ్దాలుగా సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా పూర్తిగా వెనుకబడిపోయారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మెజారిటీ శాతం అధికారం చెలాయించిన కాంగ్రెస్ పాలకులు, 20 ఏళ్లు పాలించిన టీడీపీ పాలకులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళలను ఓటు బ్యాంకుగా …
Read More »జగన్ మరో కొత్త స్కెచ్..చంద్రబాబుకు అంతా శూన్యమే
ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకోనున్నారా? తనదైన శైలిలో పరిపాలన చేస్తున్న జగన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు మరో మాస్టర్ స్ట్రోక్ ఇవ్వనున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. ప్రభుత్వ పథకాల విషయంలో.. రాష్ట్రం అభివృద్ది దిశగా ముందుకు వెళ్లడానికి తీసుకునే నిర్ణయాల విషయంలో..రాజకీయాలు, పార్టీలు, కులాలు, ప్రాంతాలు, మతాలు చూడనని జగన్ అసెంబ్లీలోనే …
Read More »ఏపీ,తెలంగాణాల్లో సంచలనం.
కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన నాదెండ్ల భాస్కర్ రావు బీజేపీలో చేరనున్నట్లు సమాచారం. బీజేపీ అధ్యక్షుడు,కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా నేడు శనివారం తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరానికి విచ్చేయుచున్న నేపథ్యంలో ఆయన కాషాయ కండువా కప్పుకోనున్నారు అని సమాచారం. అయితే ప్రస్తుతం క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్న …
Read More »ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీని లోకేశ్, చంద్రబాబు ఎలా భూస్థాపితం చేసారు.?
తెలుగువారి ఆత్మ గౌరవ నినాదంతో పుట్టిన టీడీపీ తాజా సార్వత్రిక ఎన్నికల్లో అధికారం కోల్పోయింది.. 175 స్థానాల్లో కేవలం 23 మంది మాత్రమే గెలిచారు. వీరిలో ఎవ్వరికీ సరైన మెజార్టీ కూడా రాలేదు. అయితే అతి తక్కువమంది ఎమ్మెల్యేలు ఉండడంతో అధికారపక్షంపై పోరాడేందుకు తమబలం సరిపోదని టీడీపీ అధిష్టానం భావిస్తుంది. ఇటీవల నందమూరి బాలయ్య కూడా ఇదే అన్నారు. తన తండ్రి స్థాపించిన పార్టీ అధికారం కోల్పోయి తుడిచి పెట్టుకుపోయే …
Read More »హోస్ట్ నాగార్జున కేఏ పాల్ తో పాటు ఆ ఇద్దరినీ హౌస్ లోకి అనుమతిస్తారా.? వద్దంటారా.?
బిగ్ బాస్ మొదటి సీజన్ లో జూనియర్ ఎన్టీఆర్ హోస్టింగ్ తో అదరగొట్టేశాడని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. కంటెస్టెంట్స్ విషయంలో కాస్త నెగిటివ్ టాక్ వచ్చినా తరువాత తారక్ షో నడిపించిన తీరు హౌస్ లో జరిగిన పరిణామాలు షోకు బలాన్నిచ్చాయి. సెకండ్ సీజన్ లో హోస్టింగ్ జాబ్ చేసిన నానికి పెద్దగా లాభంరాలేదు. కానీ షో నేర్పిన అనుభవం ఇద్దరి హీరోలకు ఇబ్బందులను తెచ్చిందనే చెప్పుకోవాలి. తారక్ …
Read More »టీడీపీకి నేటితో మానవత్వ విలువలు మొత్తం పోయాయి..లక్ష్మీపార్వతి
దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా ఆయన సతీమణి లక్ష్మీపార్వతి మంగళవారం ఎన్టీఆర్ ఘాట్ కు వచ్చి నివాళులు అర్పించారు.అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె టీడీపీ పార్టీ మరియు నాయకుడు చంద్రబాబు పై ఆగ్రహం వ్యక్తం చేసారు.పార్టీ వ్యవస్థాపకుడైన ఎన్టీఆర్ జయంతి వేడుకలకు కనీస భాద్యత కూడా లేకుండా వ్యవహరిస్తున్నారని ఆమె అన్నారు.జయంతి వేడుకలకు ఏర్పాట్లు చేయపోవడం,కనీసం ఆయన ఘాట్ ను అలంకరించాపోవడం పై టీడీపీ …
Read More »చంద్రబాబు ఆల్ టైమ్ రికార్డు..!
ఏపీ సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో టీడీపీ తరపున బరిలోకి దిగిన మంత్రుల దగ్గర నుండి హేమిహేమీలు ఘోరపరాజయం చెందారు. ఈ క్రమంలో రాష్ట్రంలో కుప్పం నుండి నారా చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తోన్న సంగతి తెలిసిందే. చంద్రబాబు ఇప్పటివరకు మొత్తం ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే కుప్పం నుండి …
Read More »హరికృష్ణ ఉసురు తగలడం వల్లే తెలుగుదేశం ఘోరంగా ఓడిపోయిందా.?
మూడు దశాబ్ధాల క్రితం ఆంధ్రుల ఆత్మగౌరవంతో దివంగత పుట్టిన తెలుగుదేశం పార్టీ ఎన్నో ఎన్నికలు చూసింది. అయితే 2019 ఎన్నికల్లో టీడీపీ దారుణంగా ఓటమిపాలైంది. అయితే దీనికి సంబంధించి ఎన్నో కారణాలు కనిపిస్తున్నా కొందరు మాత్రం చంద్రబాబు చేసిన స్వయంకృతాపరాధాలే ఇందుకు కారణాలుగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అసలైన అభిమానులంతా ఎన్టీఆర్ కుటుంబాన్ని పార్టీకి దూరం చేసిన ఉదంతాలను గుర్తు చేసుకుంటున్నారు. ముఖ్యంగా హరికృష్ణకు ఎన్టీఆర్ మరణానంతరం …
Read More »