ప్రపంచకప్ లో భాగంగా నిన్న సోమవారం హోమ్ టీమ్ ఇంగ్లాండ్ మరియు పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగిన విషయం అందరికి తెలిసిందే.మొదట టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్నాడు ఇంగ్లాంగ్ కెప్టెన్ మోర్గాన్.దీంతో బ్యాట్టింగ్ కు దిగిన పాకిస్తాన్ ఆదినుండి గట్టిగానే ఆడింది.ఓపెనర్స్ వికెట్ పడకుండా మంచి భాగస్వామ్యం నెలకొల్పారు.కొంతసేపటికి ఇమాం వెనుదిరగగా అనంతరం వచ్చిన బాబర్ అజమ్ మంచి బ్యాట్టింగ్ కనుబరిచాడు.కెప్టెన్ సర్ఫరాజ్ తో సహా ఆడిన ఆటగాలు అందరు …
Read More »పాక్ పతనం మొదలైంది..దానిని ఎవ్వరూ ఆపలేరు!
ప్రపంచకప్ లో భాగంగా నిన్న జరిగిన రెండో మ్యాచ్ పాకిస్తాన్,వెస్టిండీస్ మధ్య జరిగింది.అయితే మొదటి టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్నాడు కరేబియన్ జట్టు కెప్టెన్ హోల్డర్.అనంతరం బ్యాట్టింగ్ కు దిగిన పాకిస్తాన్ ఆదిలోనే తడబడింది.పాక్ లైన్ అప్ మొత్తం ఒకే బాటలో నడించింది.వెస్టిండీస్ బౌలర్స్ దెబ్బకు కుప్పకూలిపోయారు.ఫలితంగా 105పరుగులకే అల్లౌట్ అయింది.అనంతరం బ్యాట్టింగ్ కు వచ్చిన వెస్టిండీస్ అలవోకగా విజయం సాధించింది.ఇప్పటికే వరుస పరాజయాలతో వస్తున్న పాకిస్తాన్ ను చూస్తుంటే …
Read More »ప్రపంచకప్ లో భారత్ కు కలిసొచ్చే అంశం ఇదే..!
మరికొద్ది రోజుల్లో ప్రపంచకప్ రానుంది.ఇలాంటి సమయంలో ప్రతీ జట్టు కప్ గెలవాలనే పట్టుదలతో ఉంటారు. ఇండియా,పాకిస్తాన్,ఆస్ట్రేలియా,ఇంగ్లాండ్,బంగ్లాదేశ్,సౌతాఫ్రికా,న్యూజిలాండ్, వెస్టిండీస్, శ్రీలంక,ఆఫ్ఘానిస్తాన్.ఈ పది జట్లు రెండు గ్రూప్స్ గా ప్రపంచకప్ బరిలోకి దిగనున్నాయి.అయితే ఈసారి వరల్డ్ కప్ కు ఇంగ్లాండ్ వేదిక కానుంది.దీంతో అందరి దృష్టి ఇంగ్లాండ్ పైనే ఉంది.ఇంగ్లాండ్ కి ఇది హోమ్ పిచ్ కావడంతో 2019 ఫేవరెట్ జట్టుగా భరిలోకి దిగనుంది.ఇక డిపెండింగ్ ఛాంపియన్స్ ఆస్ట్రేలియా గురించి మాట్లాడితే..ప్రస్తుతం ఆ …
Read More »ప్రధాని సంచలనం..నన్ను వాళ్లు చంపేస్తారు
ఇటీవలి కాలంలో విపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్న భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాట్నాలో నిర్వహించిన సంకల్ప ర్యాలీలో పాల్గొన్న ఆయన నేను ఉగ్రవాదాన్ని తుదముట్టించాలని కోరుకుంటుండగా.. కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష పార్టీలు నన్ను అంతం చేసేందుకు కుట్ర పన్నుతున్నాయని వ్యాఖ్యానించారాయన. ఓవైపు ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుంటే.. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతిపక్షాలు మాట్లాడేది ఇలాగేనా? వీళ్ల వ్యాఖ్యలను పాకిస్థాన్కు రక్షణ కవచంలా వాడుకుంటోంది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణల నుంచి …
Read More »భారత యుద్ధ విమానాలను పాకిస్థాన్ రాడార్లు ఎందుకు కనుక్కోలేక పోయాయో తెలుసా?
భారత యుద్ధ విమానాలను పాకిస్థాన్ రాడార్లు కనుక్కోలేకపొవడానికి కారణం “నేత్ర” …. భారత యుద్ద విమానాల రక్షణ కొసం ఏయిర్ ఫోర్స్ ప్రత్యేకంగా నేత్ర ను రంగంలోకి దించింది ….. నేత్ర అనేది Airborne early warning and control …. ఇది పాకిస్థాన్ రాడార్లకు దొరకకుండా, 200-250 కిలోమీటర్ల పరిధిలోని పాకిస్థాన్ రాడార్లను పూర్తిగా జాం చేసింది …. దీనితో పాకిస్థాన్ రాడార్లు ఇండియన్ ఫైటర్లను గుర్తించలేక పోయాయి …
Read More »తోక ముడిచిన పాక్..రేపు అభినందన్ను విడుదల చేస్తాం..పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్
తమ చెరలో ఉన్న ఇండియన్ ఎయిర్ఫోర్స్ పైలట్ అభినందన్ను శుక్రవారం విడుదల చేయనున్నట్లు పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ ప్రకటించారు. ఇవాళ ప్రత్యేకంగా సమావేశమైన పాకిస్థాన్ పార్లమెంట్ను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. అయితే ఉద్రిక్తతలు తగ్గించడానికి తాము ఈ పని చేస్తున్నామని, దీనిని బలహీనతగా చూడొద్దని ఇమ్రాన్ చెప్పడం గమనార్హం. చర్చల ద్వారానే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. కర్తార్పూర్ కారిడార్ను మేము తెరిచినా ఇండియా స్పందించలేదు. పుల్వామా దాడి జరిగిన …
Read More »120 కోట్ల మంది భారతీయులు మీ రాక కోసం ఎదురుచూస్తున్నారు..
పాక్ ఆక్రమిత కాశ్మీర్లో అక్కడి అతివాద మూకలకు.. పాక్ సైన్యానికి దురదృష్టవశాత్తు భారత వీర జవాన్… ఎయిర్ వింగ్ కమాండర్ అభినందన్ చిక్కారు. పాక్ యుద్ధ విమానాల దాడులను తిప్పి కొడుతున్న క్రమంలో ఆయన నడుపుతున్న విమానం పాక్ ఆక్రమిత కాశ్మీర్లో కూలిపోయింది. ప్రాణాలతో బయట పడిన ఆయన… అక్కడి మూకలకు బందీగా చిక్కారు. పీఓకేలో బందీగా ఉన్న ఎయిర్ వింగ్ కమాండర్ అభినందన్ ను ప్రాణాలతో తిరిగి వెనక్కు …
Read More »అభినందన్ భార్య కూడా వాయుసేన పైలటే..
దేశరక్షణ విధుల్లో భాగంగా మిగ్ విమానంలో పాకిస్తాన్లోకి దూసుకెళ్లి అక్కడి ఆర్మీకి చిక్కిన భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ వర్తమాన్ సురక్షితంగా తిరిగి రావాలని భారతీయులు కోరుతున్నారు. శత్రువుకు చిక్కినా నిబ్బరంగా అతడు సమాధానాలు ఇవ్వడం చూసి గర్విస్తున్నారు. అభినందన్ నేపథ్యం గురించి వెతుకుతున్నారు. అభినందన్ స్వస్థలం తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లా తిరుపణవూరు. చెన్నైలోని తాంబరం ఎయిర్ఫోర్స్ అకాడమీలో ఆయన కుటుంబం నివసిస్తోంది. ఆయన తండ్రి కూడా ఎయిర్ …
Read More »భారత వైమానిక దళాన్ని చూసి గర్వపడుతున్న..వైఎస్ జగన్
పుల్వామా ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళాలు మెరుపు దాడులు చేశాయి. భారత నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) వెంబడి ఉన్న ఉగ్రవాద శిబిరాలపై మంగళవారం తెల్లవారు జామున 3.30 గంటలకు భీకర దాడులు జరిపాయి . దేశ వ్యాప్తంగా ఐఏఎఫ్ పైలట్లకు ప్రశంశలు అందుతున్నాయి. ఇందులో బాగాంగానే పూల్వామా ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రమూక శిబిరాలపై మెరుపు …
Read More »జయహో భారత్..పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్న భారత్
ఫిబ్రవరి 14న జరిగిన పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.అయితే ఇది జరిగి 12రోజులు కాగా ఈరోజు భారత్ సైన్యం ప్రతీకారం తీర్చుకుంది.ఉగ్రవాద శిబిరాలపై మెరుపుదాడి చేసింది.మంగళవారం తెల్లవారు జామున 3.30 గంటలకు భారత నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) వెంబడి ఉన్న ఉగ్రవాద శిబిరాలపై భయంకరమైన దాడులు చేసారు.ముజఫరాబాద్ ప్రాంతాల్లో ఉన్న జైషే మహ్మద్ ఉగ్రవాద శిబిరాలకు సంబంధిత కంట్రోల్ రూంలను వెయ్యి కేజీల …
Read More »