Home / Tag Archives: politics (page 111)

Tag Archives: politics

ఎమ్మెల్యే రాపాక, జనసేన అధినేత పవన్ ల మధ్య పెరిగిన దూరం..!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఆయన పార్టీ ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్ కు మధ్య దూరం పెరిగిందా అని అంటే..తాజాగా జనసేన ఎమ్మెల్యే ఇంగ్లీష్ మీడియంపై ప్రభుత్వం విదానాన్ని సమర్దిస్తూ మాట్లాదిన విధానం నిజమేనని స్పష్టం చేస్తోంది. రాపాక వర ప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మీడియం పెట్టడం ద్వారా బడుగు ,బలహీనవర్గాలవారికి ఎంతో ఉపయోగం జరుగుతుందని అన్నారు. మన ప్రాంతం నుంచి అనేక మంది …

Read More »

రాష్ట్రానికి నిధులు కొరత తెచ్చిపెట్టి వెళ్ళిపోయింది చంద్రబాబే !

గత ఐదేళ్ళ పాలనలో చంద్రబాబు రాష్ట్రానికి చేసింది ఏమైనా ఉంది అంటే అది అప్పులు మిగల్చడమే అని చెప్పాలి. ఎందుకంటే సీఎం పదవికోసం ప్రజలను మభ్యపెట్టి, తప్పుడు హామీలు ఇచ్చి, రైతులను నమ్మించి గెలిచాడు. తీరా గెలిచిన తరువాత చేతులెత్తేసాడు. దాంతో ఒక్కసారిగా ప్రజలు ఎన్నో కష్టాలు పడ్డారు. ఇదేమిటని అడిగితే రాష్ట్రం చాలా అప్పుల్లో ఉందని చెప్పారు. అంత అప్పుల్లో ఉన్నప్పుడు మరి ఎన్నికలకు ముందు పసుపు-కుంకుమ పేరుతో …

Read More »

ప్రభుత్వ రంగాలను తొక్కేసి సొంత సంస్థలను లేపడంలో బాబుకి మించినవారు లేరు..!

గత ఐదేళ్ళ పాలనలోనే కాదు, ఆయన  40 ఏళ్ల అనుభవంలో ఎంతమందిని తొక్కేసి వస్తే ఈ రేంజ్ కి వస్తారో అందరికి తెలిసే ఉంటుంది. రాజకీయ అనుభవంలో వాళ్ళు ఎంత సంపాదించుకున్న తప్పులేదు గాని పక్కవారిని మోసం చేసి మాత్రం పైకి రాకూడదు. కాని బాబు మాత్రం అలానే వచ్చారు అనడంలో సందేహమే లేదు. ఇక అసలు విషయానికి వస్తే కొన్ని ప్రభుత్వ రంగాలకు సంబంధించిన సంస్థలను వెనక్కి నెట్టేసి …

Read More »

మీ అత్త గారికి కూడా మేమే పదవి ఇచ్చాం.. చంద్రబాబు కు జగన్ కౌంటర్ !

ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేత చంద్రబాబు ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఆసక్తిని రేపుతున్నాయి. తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యే సత్యప్రసాద్ ఓ ప్రశ్న అడిగారు ఒకే సామాజిక వర్గానికి సంబంధించి సలహాదారులు వివిధ పదవులు అన్నీ ఇస్తున్నారని 50% రిజర్వేషన్ ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. దీనికి వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు సమాధానం చెబుతున్నారు ఈ క్రమంలో జగన్ జోక్యం చేసుకుని …

Read More »

ఇంగ్లీష్ మాట్లాడితే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది.. టీడీపీకి ఆదిమూలపు కౌంటర్ !

విద్యలో నాణ్యత ప్రమాణాలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ పేర్కొన్నారు.. బుధవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యే సామినేని ఉదయభాను ఎయిడెడ్‌ అధ్యాపకుల సమస్యలపై ప్రశ్నించారు. దీంతో మంత్రి సురేష్ సమాధానం చెప్పారు. ఎయిడెట్‌ కాలేజీలు, స్కూల్స్‌, డిగ్రీ కాలేజీల్లో పనిచేసే అధ్యాపకుల స్థితిగతులపై ప్రభుత్వం దృష్టి సారించిందని, ఎయిడెట్‌ కాలేజీల్లో పనిచేసే అధ్యాపకుల స్థితిగతులు, వారికి ఇవ్వాల్సిన బెనిఫిట్స్‌ కోసం ఓ రూల్స్‌ ప్రకారం …

Read More »

నిన్న ఉల్లి ఎపిసోడ్‌…ఇవాళ గడ్డిమోపుల ఎపిసోడ్ అదిరిందయ్యా చంద్రం..నీ డైలీ సీరియల్..!

ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాల సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు చేయిస్తున్న డ్రామాలు హాస్యాస్పదంగా మారుతున్నాయి. నిన్న తొలిరోజు ఉల్లి ధరలు కొండెక్కాయంటూ..బాబు, లోకేష్‌లతో సహా టీడీపీ ఎమ్మెల్యేలంతా ఉల్లిగడ్డల దండలు వేసుకుని అసెంబ్లీ వరకు ర్యాలీగా వచ్చి ఉల్లి ధరలపై సిల్లీ డ్రామాలు ఆడారు. వాస్తవానికి దేశమంతటా ఉల్లిధరలు కొండెక్కాయి…ఉల్లిధరలు ఆకాశాన్ని తాకుతుంటే కేంద్రంలోని మోదీ సర్కార్ చోద్యం చూస్తుంది. ఈ ఉల్లిధరల తగ్గింపు రాష్ట్రాల చేతిలో లేదు. …

Read More »

బ్రేకింగ్..వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి తీవ్ర అస్వస్థత…!

నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. డిసెంబర్ 10, మంగళవారం అసెంబ్లీ సమావేశాలకు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి హాజయ్యారు. తొలుత మీడియాతో కూడా మాట్లాడారు.. చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా ఉందంటే అది సీఎం జగన్‌ పుణ్యమే. లేకుంటే ఇప్పటికీ షరతులు లేకుండా వైసీపీలో చేరడానికి 13 మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని శ్రీధర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే 2024లో వైసీపీ, బీజేపీ …

Read More »

రేషన్‌ కార్డులపై జీసస్ అంటూ దుష్ప్రచారం…అడ్డంగా దొరికిపోయిన టీడీపీ..!

ఏపీలో గత కొద్ది రోజులుగా టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌, పార్టనర్ జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో సహా టీడీపీ నేతలు మతం పేరుతో సీఎం జగన్‌పై, వైసీపీ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. తిరుమల డిక్లరేషన్‌పై సంతకం , ఇంగ్లీష్ మీడియం పేరుతో మతమార్పిడులకు ప్రభుత్వం తెరతీసిందని, తిరుమల, విజయవాడలతో సహా రాష్ట్రంలో అన్యమత ప్రచారం జరుగుతుందని టీడీపీ, జనసేన పార్టీలు ఆరోపిస్తున్నాయి. పవన్ …

Read More »

అసెంబ్లీలో చంద్రబాబు, లోకేష్‌లపై వల్లభనేని వంశీ ఫైర్..!

ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వ్యవహారం సెగలు రేపింది. కొద్ది రోజుల క్రితం టీడీపీకి రాజీనామా చేసిన వంశీ చంద్రబాబు, లోకేష్‌లపై తీవ్ర పదజాలంతో వ్యాఖ్యలు చేశారు. వంశీ, టీడీపీ నేతలకు మధ్య మాటల యుద్ధం నడిచింది. అయితే తాజాగా అసెంబ్లీలో వల్లభనేని వంశీ వ్యవహారం చర్చకు వచ్చింది. ప్రశ్నోత్తరాల సమయంలో వంశీ తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని కోరగా స్పీకర్ అనుమతి ఇచ్చారు. …

Read More »

హెరిటేజ్ లో వంద లాభంతో కిలో 200కు అమ్ముతున్నావ్..నువ్వు రైతులకోసం ఆలోచిస్తున్నావా !

చంద్రబాబు రైతులకోసం ఆలోచిస్తున్నారు అంటే ఎవ్వరికైనా నవ్వు వస్తుంది. ఎందుకంటే అదే రైతులను మోసం చేసి తప్పుడు హామీలు ఇచ్చి గత ఎన్నికల్లో గెలిచారు. గెలిచిన తరువాత చివరికి చేతులెత్తేశారు. దాంతో కొందరు రైతులు హాత్మహత్యలకు కూడా పాల్పడ్డారు. అయినప్పటికీ కనీసం జాలి చూపించకుండా ప్రభుత్వాన్ని తన సొంత ప్రయోజనాలకే వాడుకున్నాడు తప్పా రాష్ట్ర ప్రలకు చేసింది ఏమీ లేదు. ఎవరైనా ఎదురు తిరిగితే పోలీసులతో కొట్టించేవాడు. ఇక అసలు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat