టీడీపీ అధినేత చంద్రబాబుకు మరో పదిరోజుల్లో గట్టి షాక్ తగలనుంది. విశాఖ జిల్లాలో కీలక నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు..మరో పది రోజుల్లో బీజేపీలో చేరడం ఖాయం అని తెలుస్తోంది. ఈ మేరకు బీజేపీ పెద్దలతో గంటా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. వాస్తవానికి ఎన్నికలకు ముందు నుంచే గంటా పార్టీ మారుతాడంటూ వార్తలు వచ్చాయి. అధికారంలోకి ఏ పార్టీ వస్తుందో ముందే గుర్తించి..ఎన్నికలకు ముందు ఆ పార్టీలో చేరి …
Read More »ఇలాగే ప్రవర్తిస్తే పవన్ కి వచ్చే ఆ 2శాతం ఓట్లు కూడా వచ్చే ఎన్నికల్లో రావు
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తీరు తీవ్ర వివాదాస్పదమవుతోంది. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు చేసిన రాజకీయం ఒక ఎత్తు అయితే ఇప్పుడు మాత్రం తాను అసలు సిసలైన అధికారపక్షానికి ఊపిరి ఆడనివ్వని ప్రతిపక్ష నేతగా ప్రజా సమస్యలపై పోరాడే నాయకుడిగా తనను తాను ఎలివేట్ చేసుకునేందుకు కనిపించాలని తాపత్రయ పడుతున్నాడు. కానీ దీని వెనుక చంద్రబాబు నాయుడు అనే శక్తి ఉందన్న విషయం రాష్ట్ర …
Read More »ఇచ్చిన మాట ప్రకారం సినిమా చేస్తున్న పవన్ కల్యాణ్..!
జనసేన అధినేత పవన్ కల్యాణ్..ఇటీవల వైజాగ్లో నిర్వహించిన లాంగ్ మార్చ్ సందర్భంగా సీఎం జగన్ మంచిగా పరిపాలిస్తే..నేను సినిమాలు చేసుకుంటానంటూ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా దిల్రాజు, బోనీకపూర్లు నిర్మాతలుగా హిందీలో సూపర్ హిట్ అయిన పింక్ మూవీ రీమేక్గా ఓ చిత్రం రాబోతుంది. వేణుశ్రీరామ్ డైరెక్షన్లో వస్తున్న ఈ మూవీలో హీరోగా పవన్ కల్యాణ్ నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాసుల …
Read More »పీకేని ఎందుకు పక్కదోవ పట్టిస్తున్నారు.?
పీకే ని ఎందుకు పక్కదోవ పట్టిస్తున్నారనే ప్రశ్న అందరూ జనసేన అభిమానుల్లోనూ ఉత్పన్నమవుతోంది. టాలీవుడ్ లో అగ్ర కథానాయకుడిగా అత్యంత ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకునే నటుడిగా పేరు గాంచిన పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చాక ఆయన తీసుకుంటున్న వివాదాస్పద నిర్ణయాలు సగటు జనసేన కార్యకర్త కూడా మింగుడు పడడం లేదు. తాజాగా కనీసం నాలుగు నెలలు కూడా కాకుండానే ప్రభుత్వంపై పవన్ దుమ్మెత్తి పోస్తున్న విధానం జనసేన కార్యకర్తలకు కూడా …
Read More »విశాఖలో బయటపడిన మరో భారీ భూకుంభకోణం..!
టీడీపీ హయాంలో జరిగిన అతి పెద్ద కుంభకోణాల్లో విశాఖ భూకుంభకోణం ఒకటి. విశాఖ జిల్లాలో ఉన్న 3022 గ్రామాల్లో 2లక్షల ఎఫ్.ఎం.బి సర్వే నెంబర్లలో 16,000 నెంబర్లు గల్లంతయ్యాయి. దీనిలో సుమారు లక్ష ఎకరాల భూమి అన్యాక్రాంతం అయినట్టు చర్చ జరిగింది. కానీ ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో దాన్ని 10,000 ఎకరాలుగా మాత్రమే చిత్రించే ప్రయత్నం చేసారు. ఈ భూకుంభకోణంలో విశాఖ జిల్లాకు చెందిన మంత్రి గంటా, అమరావతి పెద్దల …
Read More »లోకేష్ ను ఎందుకు తొందర పెడుతున్నారు.?
మాజీమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు లోకేష్ ను తెలుగుదేశం పార్టీలోని కొందరు అత్యుత్సాహంతో తొందర పడుతున్నట్టుగా స్పష్టంగా అర్థం అవుతోంది. 2014 ఎన్నికల్లో పోటీ చేయకుండానే మంత్రి స్థానంలో కూర్చున్న లోకేష్ కు పార్టీ కోసం ఎంత కష్ట పడాలి, ఒక అభ్యర్థి విజయానికి ఎలా కృషి చేయాలి అనేది స్వయంగా ఇప్పటివరకు అనుభవం లేదు. ఎందుకంటే లోకేష్ పోటీ చేయలేదు కాబట్టి. ఆయనకు నాలుగు శాఖలు ఉన్న …
Read More »బ్రేకింగ్..టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్కు అస్వస్థత..!
టీడీపీ సీనియర్ నేత, ఉరవకొండ ఎమ్మెల్యే పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ స్వల్ప అస్వస్థతకు లోనయ్యారు. ఇవాళ ఏపీ అసెంబ్లీలో పయ్యావుల అధ్యక్షతన పీఏసీ భేటీ జరిగింది. అయితే సమావేశం జరుగుతుండగా పయ్యావుల ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయన్ని అసెంబ్లీ డిస్పెన్సరీకి తరలించి చికిత్స అందించారు. పయ్యావుల ఆరోగ్యానికి పెద్దగా ప్రమాదం ఏం లేదని, కేవలం స్వల్ప అస్వస్థతేనని డాక్టర్లు చెప్పారు. పయ్యావుల అస్వస్థతకు గురవడంతో టీడీపీ శ్రేణుల్లో …
Read More »బ్రేకింగ్..టీడీపీకి యామిని సాధినేని రాజీనామా.. త్వరలో ఆ పార్టీలో చేరే అవకాశం…!
కాంట్రవర్సీ కామెంట్లతో పాపులర్ అయిన టీడీపీ అధికార ప్రతినిధి యామిని సాధినేని ఇవాళ పార్టీకి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. పార్టీలో చేరిన అనతికాలంలోనే చంద్రబాబుకు, లోకేష్లకు అత్యంత సన్నిహితంగా మారిన యామిని టీడీపీలో ఓ వెలుగు వెలిగింది. 2019 సార్వత్రిక ఎన్నికల ముందు టీడీపీ తరపున వాయిస్ బలంగా వినిపించిన మహిళా నేతల్లో యామిని ముందువరుసలో ఉంటారు. టీవీ చర్చల్లో ప్రత్యర్థులపై యామిని తీవ్ర పదజాలంతో విరుచుకుపడేవారు. నాటి ప్రతిపక్ష …
Read More »ఎల్వీ సుబ్రమణ్యం బదిలీకి మతాన్ని ఆపాదిస్తూ వికృతానందం పొందుతున్న టీడీపీ
ఎల్వీ సుబ్రమణ్యం బదిలీకి మతాన్ని ఆపాదిస్తూ వికృతానందం పొందుతున్న టీడీపీకి, మాజీ సీఎం చంద్రబాబు సలహా దారుడైన రాధాకృష్ణకు, ఓటుకునోటు కేసులో కీలక నిందితుడు చంద్రబాబు శిష్యుడైన మత్తయ్యలకు ఈ అంశంలో సూటిప్రశ్నలు వేస్తోంది వైసీపీ.. గత చంద్రబాబు పాలనలో తిరుపతి లో వేయికాళ్ళ మండపం కూల్చివేత క్రిష్టియన్ల విజయమా.? దుర్గమ్మ గుడిపై లోకేశ్ కోసం చేసిన తాంత్రికపూజలు క్రిష్టియన్ విజయమా.? శ్రీవారి వజ్రాన్ని చంద్రబాబు జెనీవాలో వేలం వెయ్యడం …
Read More »చంద్రబాబూ అది నోరా…? తాటిమట్టా…?
వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా చంద్రబాబుపై మరోసారి విరుచుకుపడ్డారు. చంద్రబాబు చేస్తున్న పనులకు, చేష్టలకు మండిపడుతున్నారు. తాను అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు కనీస సౌకర్యం కల్పించలేకపోయారు, ఇప్పుడు జగన్ చేస్తున్న మంచిపనులకు అడ్డం వస్తున్నారని మండిపడ్డారు. ఇదంతా పక్కన పెడితే “అప్పట్లో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే తిన్నది అరక్క చస్తున్నారని నీచంగా వ్యాఖ్యానించాడు. మృతుల కుటుంబాలకు పరిహారం ఇస్తే డబ్బు కోసం ప్రాణాలు తీసుకుంటారని హేళన …
Read More »