ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి నాలుగు నెలలే అయినప్పటికీ తాను పాదయాత్రలో ఇచ్చిన హామీలను ఒక్కొకటిగా నెర్వేర్చడమే కాకుండా మిగతా హమీలకోసం కృషి చేస్తూనే ఉన్నారు. ఇక మన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు విషయానికి వస్తే ఓట్లు కోసం ఎన్నో తప్పుడు హామీలు ఇచ్చి చివరికి ప్రజలకు నమ్మకద్రోహం చేసాడు. ఇప్పుడు జగన్ చేస్తున్న మంచి పనులకు చూసి ఓర్వలేక కుళ్ళు కుతంత్రాలతో పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. …
Read More »యూటర్న్ జాబితాలో చంద్రబాబే టాప్..అతన్ని మించినవాడు లేరట !
తనని తాను నిలబెట్టుకోవడం కోసం ఎంతటి సాహసానికైనా దిగుతాడు మాజీ సీఎం చంద్రబాబు. ఇంకా చెప్పాలి అంటే పక్కవారిని నిలువునా ముంచడానికి అస్సలు వెనకాడరు. గత ఎన్నికల్లో ఆయన అదే చేసారు. ఎలా అంటే తాను 2014 ఎన్నికల్లో గెలవడానికి అటు మోదీ, ఇటు పవన్ కళ్యాణ్ ని వాడుకున్నారు గెలిచాక యూటర్న్ తీసుకున్నాడు. దీనికన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే చంద్రబాబు గెలవాలంటే నాయకులకన్నా ముఖ్యం ప్రజల. వారినే బురుడీ …
Read More »నేడు సీఎం జగన్ తో చిరంజీవి భేటీ…!
మెగాస్టార్ చిరంజీవి సోమవారం మధ్యాహ్నం సీఎం జగన్ను తాడేపల్లిలో కలవనున్నారు. ఆయనతో పాటు కొడుకు రామ్ చరణ్ కూడా సీఎం ను కలవనున్నాడు.చిరంజీవి ఇటీవల నటించిన చారిత్రక చిత్రం సైరా నరసింహారెడ్డి విడుదలై విజయపథంలో దూసుకెళ్తోంది. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కధ ఆధారంగా దీనిని రూపొందించారు.ఈ చిత్రం విజయం సాధించడంతో చిత్రాన్ని చూడవలసిందిగా ఆహ్వానించే నిమిత్తం ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిని చిరంజీవి కలువనున్నారు. అసలు ఈ భేటీ నాలుగురోజుల …
Read More »అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్పై సీఐడీ నివేదిక సిద్ధం..!
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ విభజన తర్వాత నవ్యాంధ్ర ప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు రాజధానిపై శివరామ కృష్ణన్ కమిటీ ఇచ్చిన నివేదికను బుట్టలో పడేసి, మూడు పంటలు పండే సారవంతమైన అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించాడు. అయితే ఈ విషయాన్ని ముందే ప్రకటించకుండా..తన అనుయాయులు, తన సామాజికవర్గ నేతలతో కుమ్మక్కై విజయవాడ, గుంటూరు, నూజివీడు ప్రాంతాల్లో పేద రైతుల దగ్గర చవకగా వేలాది ఎకరాలు కొనిపించాడు. రాజధానిలో ల్యాండ్ పూలింగ్ …
Read More »ప్రధాని మోదీ చేతిలో ఉందేంటో తెలుసా.?
ప్రధాన మంత్రి నరేందర్ మోదీ తమిళనాడులో చెన్నైలోని మామల్లాపురంలో పర్యటించిన సంగతి విదితమే. ఈ పర్యటనలో భాగంగా చైనా అధ్యక్షుడు జిన్ పి గ్ తో అనధికార భేటీ జరిపారు. ఈ క్రమంలో ప్రధాని మోదీ మామల్లాపురం బీచ్ లో ఉన్న చెత్తను ఏరుతూ ఒక వీడియోను తన అధికారక ట్విట్టర్లో పోస్టు చేశారు. ఈ వీడియోలో ప్రధానమంత్రి నరేందర్ మోదీ చేతులో ఒకరోలర్ లాంటి వస్తువు ఉండటం మనం …
Read More »మళ్లీ యూటర్న్ తీసుకుని బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు తహతహలాడుతున్న చంద్రబాబు..!
తాజాగా ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో యూటర్న్ తీసుకుని ముందుకు అడుగులు వేస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. 2014 ఎన్నికల్లో నరేంద్ర మోడీ హవా, పవన్ కళ్యాణ్ సపోర్ట్ తో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తన ఐదేళ్ల పాలనలో అనేక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా రాజకీయపరంగా చంద్రబాబు తీసుకున్న ఈ సంఖ్య అన్న సరే అతిశయోక్తి కాదు. అయితే 2015 నుంచి చంద్రబాబు బీజేపీ ఓటమి కోసం …
Read More »కొంపే కాదు ఆఖరికి పార్టీ ఆఫీస్ కూడా అక్రమ నిర్మాణమేనా చంద్రబాబు..!
నీతులు చెప్పడమే కాని.వాటిని ఏ మాత్రం పాటించని కుటిల రాజకీయవేత్త అంటే అది టీడీపీ అధినేత చంద్రబాబు అనే చెప్పాలి. అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా నిబంధనలను అతిక్రమిస్తూ.. కృష్ణానది కరకట్టపై ఉన్న తన అక్రమ నివాసంలో ప్రజల డబ్బును దుర్వినియోగం చేస్తూ ప్రజావేదికను కట్టాడు. వైసీపీ అధికారంలోకి రాగానే సీఎం జగన్ అక్రమ కట్టడాలపై ఫోకస్ పెట్టాడు. అందులో భాగంగా చంద్రబాబు అక్రమ నివాసంలో కట్టిన ప్రజావేదికను ప్రభుత్వం కూల్చివేసింది. …
Read More »బ్రేకింగ్.. సీబీఐ చేతికి పల్నాడు మైనింగ్ మాఫియా కేసు.. ఆందోళనలో బాబు బ్యాచ్…!
గత ఐదేళ్ల టీడీపీ హయాంలో పల్నాడులో యదేఛ్చగా సున్నపురాయి మైనింగ్కు పాల్పడి వందల కోట్లు దోచుకున్న గురజాల మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత యరపతినేని శ్రీనివాసరావుపై నమోదైన కేసు ఇక సీబీఐ చేతుల్లోకి వెళ్లిపోయింది. నెల రోజుల క్రితం అక్రమ మైనింగ్ కేసును ప్రభుత్వం సీబీఐకి అప్పగించవచ్చని ఏపీ హైకోర్ట్ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు వారం రోజుల్లో సీబీఐ ఈ కేసును పూర్తిగా …
Read More »నారావారికి అస్సలు సిగ్గు ఉండదా..ఎన్ని యూటర్న్లు తీసుకుంటారు…!
యూటర్న్ రాజకీయాలకు పెట్టింది పేరైన టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి యూటర్న్ తీసుకున్నారు. ఒకప్పుడు మోదీ హైదరాబాద్లో అడుగుపెడితే అరెస్ట్ చేయిస్తా అన్న చంద్రబాబు 2014లో అధికారం కోసం యూటర్న్ తీసుకుని అదే మోదీతో చేతులు కలిపాడు. మోదీ వేవ్లో ఆ ఎన్నికల్లో గట్టెక్కిన చంద్రబాబు నాలుగేళ్లపాటు బీజేపీతో అంటకాగాడు. ప్రత్యేక హోదాకు మంగళంపాడి ప్యాకేజీకి జై కొట్టాడు. హోదా ఏమైనా సంజీవనా అని వెటకారం ఆడాడు. అయితే ఏపీ …
Read More »పార్టనర్ల చీకటిపొత్తులపై వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు..!
మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత రాష్ట్ర ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు నిన్న విశాఖ పర్యటనలో భాగంగా గాజువాక నియోజకవర్గ పరిధిలో టీడీపీ నేతలతో సమీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో అక్కడ కార్పొరేటర్ ఒకరూ చంద్రబాబుని మీరు ఇక్కడ పర్యటించకపోవడం వల్ల టీడీపీకి నష్టం జరిగిందని అన్నాడు. దీనికి సమాధానం ఇచ్చిన చంద్రబాబు హుందాగా ఉండాలనే ప్రచారానికి వెళ్లలేదని చెప్పుకొచ్చారు. దీనిపై వైసీపీ సీనియర్ నేత విజయసాయి …
Read More »