Home / Tag Archives: politics (page 171)

Tag Archives: politics

కుల మీడియా కులమేధావులను అడ్డం పెట్టుకొని బాబు సాగించిన దుష్ప్రచారం బయటపడనుందా..?

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2000లో విశాఖపట్నం పరవాడలో  నెలకొల్పిన రాంకీ ఫార్మాకు వైఎస్ ముఖ్యమంత్రి  అయ్యాక గ్రీన్ బెల్ట్ ఏరియాను 50 కిలోమీటర్లకు కుదించడం వలన జగన్ కంపెనీలలో 10  కోట్లు పెట్టుబడి పెట్టారు అనే సీబీఐ ఆరోపణ నిజమని నమ్మి జప్తు చేసిన 10  కోట్ల సొమ్మును విడుదల చేయండి అని ఈడీని ఆదేశించిన ఈడీ అప్పిలేట్ ట్రిబ్యునల్.కేవలం సీబీఐ చెప్పింది అని కాకుండా సొంతగా ఎలాంటి …

Read More »

కర్ణాటక రాష్ట్ర రాజకీయంలో సంచలనాత్మక ట్విస్ట్..!

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక రాష్ట్రంలోని రాజకీయ సంక్షోభంలో కొత్తగా సర్కారును బీజేపీ ఏర్పాటు చేసిన సంగతి విదితమే. ఈ క్రమంలో తర్వాత జరగబోయే ప్రభుత్వ బలపరీక్షపై వ్యూహా ప్రతి వ్యూహాలు రచిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ముఖ్యమంత్రి యడియూరప్ప చాలా జాగ్రత్తగా ముందుకెళ్లాల్సి ఉంది. ముగ్గురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలపై అనర్హతతో కర్ణాటక అసెంబ్లీలో సభ్యుల సంఖ్య 221 (స్పీకర్‌ను మినహాయించి)కి చేరుకుంది. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన …

Read More »

జగన్‌ నిర్ణయంపై రెచ్చిపోతున్న జాతీయ మీడియా…ముందు ఈ ప్రశ్నలకు జవాబు ఇవ్వండి…!

ఏపీ సీఎంగా పదవి చేపట్టిన 50 రోజుల్లోనే పాలనలో పలు సంచలనాత్మక నిర్ణయాలు, విప్లవాత్మక సంస్కరణలతో దూసుకువెళ్లడం జాతీయ మీడియా జీర్ణించుకోలేకపోతుందా…జగన్ నిర్ణయాలపై అప్పుడే బురద జల్లుతున్నాయా అంటే…తాజాగా జాతీయ మీడియా ఛానళ్ల కథనాలు చూస్తే నిజమే అనిపిస్తోంది. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు సీఎం జగన్ ఏపీలోని పరిశ్రమల్లో స్థానికులకే 75 % ఉద్యోగాలు కల్పించేందుకు ఒక బిల్లును తీసుకువచ్చారు. తాజాగా ఆ బిల్లును ఏపీ శాసనసభ ఆమోదించింది. …

Read More »

దేశ చరిత్రలోనే ఇది సువర్ణాధ్యాయం…..జయహో జగన్…!

నవ్యాంధ్రప్రదేశ్‌లో సువర్ణాధ్యాయానికి నిన్నటి శాసనసభ వేదికైంది. దశాబ్దాలుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు, మహిళలు అన్ని రంగాలలో వివక్షకు గురయ్యారు. ముఖ్యంగా జనాభాలో మెజారిటీ శాతం ఉన్న ఈ సామాజిక వర్గాలు దశాబ్దాలుగా సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా పూర్తిగా వెనుకబడిపోయారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మెజారిటీ శాతం అధికారం చెలాయించిన కాంగ్రెస్ పాలకులు, 20 ఏళ్లు పాలించిన టీడీపీ పాలకులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళలను ఓటు బ్యాంకుగా …

Read More »

ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!

దేశంలోని ఆరు రాష్ట్రాలకు కేంద్ర సర్కారు కొత్తగా గవర్నర్లను నియమించింది.అందులో భాగంగా ఉత్తరప్రదేశ్ గవర్నర్‌గా ఆనందీ బెన్ పటేల్ బాధ్యతలు స్వీకరించనున్నారు. వెస్ట్ బెంగాల్ గవర్నర్‌గా జగదీప్ ధన్ఖర్, త్రిపురకు రమేశ్ బయాస్, మధ్యప్రదేశ్‌కు లాల్జీ టాండన్, బీహార్ రాష్ట్రానికి ఫాగు చౌహాన్, నాగాలాండ్‌కు ఎన్. రవి నియమితులయ్యారు. ఈమేరకు రాష్ట్రపతి భవన్ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి.

Read More »

జనసేన అధ్యక్షుడి పరిస్థితి మరీ ఇంత దారుణమా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ జీవితానికి దూరంగా ఉంటూ రాజకీయాల వైపు మొగ్గుచూపిన విషయం అందరికి తెలిసిందే.అయితే మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పవన్ ఘోరంగా ఓడిపోయాడు. కేవలం ఒకేఒక సీటు గెలిచాడు అది కూడా పవన్ కళ్యాణ్ గెలిచింది కాదు.తాను పోటీ చేసిన రెండు చోట్ల ఘోర పరాజయాన్ని చవిచూశాడు.పవన్ తన హీరో ఫాలోయింగ్ తో గెలిచేయోచ్చు అనుకునట్టునాడు చివరికి మాత్రం బొక్కబోర్లపడ్డాడు.అయితే అతను తెలుసుకోవాల్సిన విషయం …

Read More »

ఎప్పుడు చూసిన ఫ్రెష్ గా, హుందాగా జగన్ కనిపించడానికి కారణమిదే.? పదేళ్లనుంచీ అదే బ్రాండ్

వైఎస్సార్సీపీ అథినేత జగన్మోహన్ రెడ్డి గతంలో ప్రతిపక్ష నాయకుడిగా ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా తన బాధ్యతకు తనవంతు ఆయన న్యాయం చేస్తున్నారు. ముఖ్యంగా జగన్ తన ఆహార్యంపై తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు ప్రతీ రాజకీయ నాయకుడు తమకంటూ ఓ ప్రత్యేక శైలిని అలవాటు చేసుకుంటారు. గతంలో జగన్ ఓదార్పుయాత్ర చేసినపుడు నిలువు చారల చొక్కాల్లో కనిపించారు. అనంతరం నీలంరంగు, లైట్ కలర్ షర్టుల్లో కనిపించేవారు. పాదయాత్ర ప్రారంభం నుంచి …

Read More »

టీడీపీ మోస్ట్ సీనియర్ నేత రాజకీయాలకు గుడ్ బై

ఎవరైనా విజయాల్లో రికార్డు సృష్టిస్తారు. అవార్డుల్లో రికార్డు సృష్టిస్తారు. అద్భుతాల్లో రికార్డు సృష్టిస్తారు. ఒక రాజకీయ నాయకుడు మాత్రం, అపజయాల్లో సరికొత్త చరిత్ర తిరగరాశాడు. అసలు తాను పోటీ చేసేది ఓడిపోయేదే అన్నట్టుగా వరుసగా ఐదుసార్లు ఓడిపోయారు. ఈ ఎడాది ఎప్రిల్ నెలలో జరిగిన ఎన్నికల్లో కూడా తన దశాబ్దాల సాంప్రదాయం ఏమాత్రం తప్పకుండా ఓడిపోయారు. వరుసగా ఓడిపోవడానికి ఆయన సీపీఐ, సీపీఐం పార్టీ కాదు, సాదాసీదా లీడరూ కాదు. …

Read More »

సుప్రీమ్ కోర్టుకు కర్ణాటక రాజకీయ సంక్షోభం

ప్రస్తుతం దేశంలోనే సంచలనం సృష్టిస్తున్న కర్ణాటక రాష్ట్రంలోని రాజకీయ సంక్షోభం దేశ అత్యున్నత న్యాయ స్థానమైన సుప్రీమ్ కోర్టుకు చేరింది. సర్కారుకు వ్యతిరేకంగా ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసిన తమ రాజీనామాలను ఆమోదించకుండా కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాజ్యంగ విరుద్ధంగా వ్యవహారిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ అసంతృప్త ఎమ్మెల్యేలు సుప్రీమ్ కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను అత్యవసరంగా విచారించాలని వారంతా సీజేఐ ముందు ప్రస్తావించగా రేపు పిటిషన్ …

Read More »

మంగళగిరిలో ఓడినప్పుడే లోకేశ్‌ చెల్లని కాసు అయిపోయాడు..!

ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘనవిజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే.అధికారంలో ఉన్న టీడీపీ కనీస సీట్లు కూడా గెలుచుకోలేపాయింది.మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం ఒక పరంగా ఓటమి అంచులవరకు వచ్చి గెలిచాడనే చెప్పాలి.ఇక అసలు విషయానికి వస్తే ఈ మధ్యకాలంలో చంద్రబాబు తనయుడు లోకేష్ వైసీపీ పార్టీ పై ట్వీట్ లు చేస్తున్న విషయం తెలిసిందే.అయితే దీనిపై స్పందించిన వైసీపీ నేత విజయసాయి రెడ్డి తనదైన శైలిలో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat