Home / Tag Archives: politics (page 172)

Tag Archives: politics

చంద్రబాబుకు సవాల్..ఆయన చేసి చూపిస్తాడు,నువ్వు అలా చూడడమే ?

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2014ఎన్నికల్లో గెలిచిన తరువాత ఏపీ ప్రజలకు చేసింది ఏమి లేదు.మాటలు చెప్పాడు తప్ప ఒక్క పని కూడా సరిగ్గా చేయలేదు.ప్రజల సొమ్మును మొత్తం దోచుకున్నారు.ఇదేంటి అని అడిగినవారికి పోలీసులతో కొట్టించేవారు.ఇప్పుడు గెలిచిన కొత్త సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం అందరికి మంచి చెయ్యాలని ప్రతీరోజు కృషి చేస్తున్నారు.తాను చెయ్యకపోయినా పర్వాలేదు గాని చేస్తున్నవారిని మాత్రం నిరాశకు గురిచేయకుడదు.దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన విజయసాయి …

Read More »

కొత్త సాంప్ర‌దాయానికి తెర‌తీసిన కేంద్ర ఆర్థిక మంత్రి

సాధారణంగా కేంద్ర బ‌డ్జెట్ అన‌గానే బ్రౌన్ క‌ల‌ర్ బ్రీఫ్‌కేస్‌ గుర్తుకు వ‌స్తుంది ! పార్లమెంట్లో బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టే ఆర్థిక మంత్రులు.. ఆ రోజున పార్ల‌మెంట్‌లో బ‌డ్జెట్ ప్ర‌తుల‌ను బ్రౌన్ క‌ల‌ర్ బ్రీఫ్‌కేస్‌లో తేవ‌డం సాంప్ర‌దాయం. అయితే బ్రిటీష్ కాలం నాటి ఆ ఆచారానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ బ్రేక్ వేసేశారు. ఫుల్ టైం మ‌హిళా ఆర్థిక మంత్రిగా ఇవాళ‌ బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్ట‌నున్న నిర్మ‌లా.. కొత్త సాంప్ర‌దాయానికి తెర‌లేపారు. …

Read More »

చంద్రబాబు రాజకీయ జీవితంలో ఇదే అత్యంత ప్రమాదకరమైన గేమా.? ఏం జరగబోతోంది.?

ఏపీ మాజీసీఎం చంద్రబాబు నాయుడు అధికారం కోల్పోగానే మళ్ళీ కార్యకర్తలే నాకు సర్వస్వం అనే పాత పాట మొదలుపెట్టారు. 1995 నుండి 2004 వరకు అధికారంలో ఉన్నపుడు తొమ్మిదేళ్లపాటు చంద్రబాబు కార్యకర్తలకు చేసిందేమి లేదు.. అధికారులు, ఐటి, నేనే అభివృద్ధి చేస్తానంటూ కార్యకర్తలను నిర్లక్ష్యం చేసి 2004లో ఘోరపరాజయాన్ని మూటగట్టుకున్నారు. 2004లో ఓడిపోయిన చంద్రబాబు మళ్లీ కార్యకర్తలే నాకు బలం, ధైర్యం అన్నారు. మళ్లీ 2004 నుండి 2014 వరకు …

Read More »

టీడీపీకి మద్దతివ్వడం వల్లే ఇలా జరిగిందంటున్న రాజకీయ విశ్లేషకులు

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి చివరి షాక్ తగిలింది.. ఆపార్టీ పీసీసీ చీఫ్ పదవికి రఘువీరా రెడ్డి రాజీనామా చేసారు. ఏపీపీసీసీ అధ్యక్ష పదవికి రఘువీరారెడ్డి రాజీనామా ఇచ్చారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లోని పీసీసీ అధ్యక్షులు తమ పదవులకు రాజీనామా చేయగా వారి బాటలోనే రఘువీరా సైతం నడిచారు. అయితే 2014లోనే చాలామంది నేతలు టీడీపీ, …

Read More »

సిద్ధ రామయ్య ఇంట్లో అత్యవసర సమావేశం.. పరిశీలిస్తోన్న బీజేపీ.. అసలేం జరుగుతోంది.?

పక్కరాష్ట్రం కర్ణాటకలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. తాజాగా బళ్లారి జిల్లాలోని విజయ్‌నగర్ నియోజక వర్గం ఎమ్మెల్యే ఆనంద్ బి సింగ్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసారు. అలాగే బెల్గాం జిల్లా గోకక్ నియోజకవర్గానికి చెందిన మరో శాసన సభ్యుడు రమేశ్ జర్కి హోలి కూడా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాడు. ఇద్దరు కాంగ్రెస్‌పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో సంకీర్ణ ప్రభుత్వం మళ్లీ ఇబ్బందులు ఎదుర్కొంటుందనే సంకేతాలు …

Read More »

జగన్ చేస్తున్న పని తెలిస్తే తెలుగుదేశం పార్టీ నేతలు కూడా ఫిదా అవ్వకుండా ఉండలేరు

ఏపీలో అక్రమ నిర్మాణాల కూల్చివేతపై సీఎం జగన్ ఆదేశాలతో ప్రభుత్వం దృష్టిసారించింది. ముఖ్యంగా రాజధానిలోని కృష్ణానది కరకట్ట లోపలి అక్రమ కట్టడాల కూల్చివేత స్టార్ట్ అయ్యింది. కరకట్ట వెంబడి అక్రమంగా నిర్మించిన కట్టడాలపై సీఆర్డీఏ అధికారులు ఇప్పటికే కొరడా ఝుళిపింస్తున్నారు. ముఖ్యంగా మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అద్దెకుంటున్న లింగమనేని ఎస్టేట్స్ తో పాటు నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాటన్నింటికీ నోటీసులు జారీ చేసారు. నదీతీరానికి వంద మీటర్ల లోపు …

Read More »

ఎంపీ రేవంత్ రెడ్డి రాజీనామా..!

తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ,ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అనుముల రేవంత్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో హైదరాబాద్ మహానగరం పరిధిలోని మల్కాజ్ గిరి నుండి బరిలోకి దిగిన రేవంత్ రెడ్డి ఎంపీగా గెలుపొందిన సంగతి తెల్సిందే. అయితే తెలంగాణలో మూడు స్థానాలను గెలుచుకున్న కానీ దేశ వ్యాప్తంగా మాత్రం ఆ పార్టీఘోర పరాజయం పాలైంది. ఈ క్రమంలో పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత …

Read More »

ఉత్తరప్రదేశ్ సీఎం షాకింగ్ డెసిషన్..!

ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఉన్న పదిహేడు ఓబీసీ కులాలను ఎస్సీ కేటగిరీలో చేరుస్తూ యోగి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కశ్యప్,మల్లా,కుమ్మర,రాజ్ భర,ప్రజాపతి తదితర 17ఓబీసీ కులాలను ఎస్సీ కేటగిరీలోకి చేరుస్తూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులను జారీచేసింది. దీంతో ఇక నుంచి ఈ కులాల వారికి ఎస్సీ కేటగిరీ కింద సర్టిఫికెట్లు జారీచేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లాల …

Read More »

చంద్రబాబుకు దెబ్బ మీద దెబ్బ.. రాజకీయ జీవితం ముగిసినట్టేనా.?

మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకి బీజేపీ, వైసీపీలు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నాయి.. తాజాగా నలుగురు ఎంపీలు భారతీయ జనతాపార్టీ తీర్థం పుచ్చుకుంటే, తాజాగా మరికొందరు టీడీపీ ఎమ్మెల్యేలు కమలం పార్టీలోకి వెళ్లడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది. అలాగే తాజాగా వైసీపీ ప్రభుత్వం ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి దగ్గరగా ఉండే ప్రజావేదిక క్యాంప్ కార్యాలయంలో ఈ నెల 24న జరగబోయే కలెక్టర్ల సదస్సును నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఉండవల్లిలోని తన నివాసం …

Read More »

అడ్డంగా బుక్ అయిన ఎమ్మెల్యే రాజాసింగ్..!

తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నాయకుడు, గోషామహల్‌ ఎమ్మెల్యే రాజా సింగ్‌ తనకు తానే రాయితో కొట్టుకున్నాడని, వీడియోలో స్పష్టంగా కనబడుతున్నదని పశ్చిమ మండల డీసీపీ శ్రీనివాస్‌ స్పష్టం చేశారు. గోషామహల్‌ నియోజకవర్గ పరిధిలోని జుమ్మెరాత్‌ బజార్‌లో నిన్న రాత్రి స్వాతంత్య్ర సమరయోధురాలు రాణి అవంతి బాయ్‌ లోథ్‌ విగ్రహాన్ని ప్రతిష్టించేందుకు కొందరు యువకులు ప్రయత్నించారని డీసీపీ తెలిపారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని విగ్రహా ప్రతిష్టాపనను అడ్డుకున్నారు. ఈ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat