ఏపీ సీఎం చంద్రబాబు ఖాతాలో మరో భారీ అవినీతి కుంభకోణం వచ్చి చేరింది. ఇంత వరకు రాజధాని అమరావతి భూ కుంభకోణం, నీరు – చెట్టు, ఇసుక, మద్యం మాఫియా, గృహ నిర్మాణం, పోలవరం, నీటి పారుదల ప్రాజెక్టుల్లో వెలుగు చూసిన అవినీతిని తలదన్నేలా మరో భారీ కుంభకోణం బయటపడింది. పర్సనల్ డిపాజిట్ల పేరుతో రూ.53వేల కోట్లను కొల్లగొట్టారని కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదిక బయటపెట్టింది. దీన్ని పసిగట్టిన …
Read More »కమ్మ సామాజికవర్గం చంద్రబాబును ఓడించాలని కంకణం కట్టుకుందా.? వాస్తవమెంత.?
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బలం.. ఆయన సామాజిక వర్గమే.. ఇది బహిరంగ వాస్తవం.. అయితే ఇప్పుడు అది రివర్స్ అయింది. చంద్రబాబుకు సొంత కులస్తు నుంచి ఎదురు దెబ్బ తగులనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రిగా చంద్రబాబు పదవి చేపట్టిన దగ్గర నుంచి తమ కులానికి ఏమీ చేయలేదనే అభిప్రాయం ఆ సామాజికవర్గంలో వ్యక్తం అవుతోందట.. రాజకీయంగా, ఆర్థికంగా చేయూత ఇవ్వలేదట.. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏకతాటిపై వచ్చి పనిచేసిన కమ్మ …
Read More »ఏ సమస్యనైనా పరిష్కరించే చంద్రబాబు కూడా ఈ విషయంలో ఏం చేయలేకపోతున్నాడా.?
ఐయామ్ హర్టెడ్.. అంటూ చినబాబు అలకబూనారట.. రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలన్నీ రద్దు చేసుకుని ఏకాంతంగా ఉంటున్నారట.. ఈ విషయంలో చంద్రబాబు కూడా ఏం మాట్లాడలేకపోతున్నారట.. కారణమేమిటంటే.. మంత్రి నారాలోకేష్ ను అమరావతికే పరిమితం చేసారని తెలుస్తోంది. ఆయన జిల్లాల పర్యటనలన్నీ వివాదాస్పదం అవుతుండటంతో ఆ పర్యటనలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే అడ్డుకున్నారని తెలుస్తోంది. లోకేష్ తన తండ్రికి కొంత చేయూత నివ్వాలని జిల్లాల పర్యటనలను ప్రారంభిస్తే అవికాస్తా పార్టీ నేతల పంచాయతీలు తీర్చలేక …
Read More »టీడీపీ నేతల వేధింపులు తాళలేక.. దివ్యాంగుడు ఒంటిపై పెట్రోల్ పోసుకుని..!
పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ నేతలపై ఒక దివ్యాంగుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు మూడు సంవత్సరాలుగా ప్రభుత్వం నుంచి ఇళ్లు, బ్యాంకు నుంచి అప్పు మంజూరు కాకుండా టీడీపీ నేతలు అడ్డుపడుతున్నారని పెరపల్లి మండలం వడ్లూరుకు చెందిన శివరావు అనే దివ్యాంగుడు అన్నారు. ఈ మేరకు ఒక సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇవాల్టి సాయంత్రంలోగా తనకు న్యాయం చేయకుంటే ఆత్మహత్య చేసుకుంటానంటూ …
Read More »జగన్ మాటలకు నివ్వెరపోయిన పార్టీ సీనియర్లు..!
వైసీపీ అధినేత, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర ద్వారా ప్రజల్లో తిరుగుతున్న విషయం విధితమే.. అయితే తూర్పుగోదావరి జిల్లా జగన్ పాదయాత్ర నిర్వహిస్తుండగా స్థానికులంతా వచ్చి జగన్ ను కలిసారు.. జగన్ నడుస్తూ ఎండలో వెళ్లడం వల్ల మొహమంతా చెమటలు పట్టి నీరసంగా కనిపించారు.. దీంతో ఆ జనాల్లోని ఓ యువతి వచ్చి సొంత అన్నకు మాదిరిగా చెమటను చున్నీతో తుడిచింది.. జగన్ కూడా ఆప్యాయంగా చెల్లెలిలా ఆమెతో …
Read More »జగన్ ఎఫెక్ట్ 2019లో ఎలా పడబోతోంది..?
2019 ఎన్నికల సర్వే చేశారా..? ఈ సర్వే రిపోర్టులో ఏం తేలింది. తెలుగుదేశం పార్టీ చేసిన సర్వే రిపోర్టులో వైఎస్ జగన్ ఎఫెక్ట్ బాగా ఉందా..? ఈ దెబ్బతో తెలుగుదేశం పార్టీ పడిపోనుందా..? తెలుగుదేశం పార్టీపై వైఎస్ జగన్ ఎఫెక్ట్ ఏ విధంగా చూపిస్తోంది. అసలు సర్వేలో ఏం తేలింది..? త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలను తలుచుకుంటుంటే టీడీపీ నేతల్లో ఇప్పటికే వణుకు మొదలైంది. ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై …
Read More »వైఎస్ జగన్ సమక్షంలో.. వైసీపీలోకి అధికారపార్టీ ఎమ్మెల్యే..!
కడప జిల్లా రాజంపేట టీడీపీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి వ్యవహారంలో ఏం జరిగింది..? వైసీపీ నేతలతో ఎందుకు టచ్లోకి వచ్చారు. అధిష్టానం బుజ్జగింపులు వర్కవుట్ అయినట్టేనా..? చంద్రబాబు బుజ్జగింపులతో దారికొస్తారా..? అధికార పార్టీలో ఆయనకు వచ్చిన నష్టమేంటి..? ప్రస్తుతం తాను ఉన్న మూడు పదవులకు మేడా మల్లికార్జున రెడ్డి రాజీనామా చేస్తారా..? అన్న ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ఈ కథనాన్ని పూర్తిగా చదవాల్సిందే. మేడా మల్లికార్జున రెడ్డి, అధికార పార్టీ …
Read More »మంత్రి నారాయణ బండారం.. ఆధారాలతో సహా..!
ఏపీ మున్సిపల్శాఖ మంత్రి నారాయణ బండారం.. ఆధారాలతో సహా బయట పడింది. అవును, కార్పొరేట్ విద్యా సంస్థల్లో.. ప్రధాన విద్యా సంస్థలైన నారాయణ, శ్రీ చైతన్య స్కూళ్లు, కళాశాలలు ఫీజుల పేరుతో పేద ప్రజలను నిలువెత్తు దోపిడీ చేస్తున్నారు. ఏపీలో జన్మభూమి కమిటీ మాఫియా లాగా.. మంత్రి నారాయణ విద్యా మాఫియాను పెంచి పోషిస్తున్నారు. ఈ విషయాలన్నింటిపై గత నెల 12వ తేదీన ఆంధ్రజ్యోతి పేపర్లో కొన్ని కథనాలు ప్రచురితమయ్యాయి …
Read More »తూ.గో. జిల్లాలో టీడీపీకి బిగ్ షాక్.. జై జగన్ నినాదాలు చేస్తూ వైసీపీలోకి టీడీపీ నేతలు..!
ఎన్నో సమస్యలు, మరెన్నో వినతులు. ప్రజా సంకల్ప యాత్రలో వినతులు వెల్లువెత్తుతున్నాయి. అన్ని వర్గాల ప్రజలు పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్ను కలిసి వారి సమస్యలను చెప్పుకుంటున్నారు. మరో వైపు వైఎస్ఆర్ సీపీలో చేరే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. టీడీపీ మోసపూరిత పాలనతో విసుగుచెందిన పలువురు నేతలు వైఎస్ఆర్సీపీలో చేరుతున్నారు. 226వ రోజు పాదయాత్రలో భాగంగా పిఠాపురంలో వైఎస్ఆర్ విగ్రహాన్ని విష్కరించిన వైఎస్ జగన్ గొల్లప్రోలు …
Read More »కరుణ ఆరోగ్యం విషమం..!
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి ఆరోగ్యం విషమించింది. ఈ విషయాన్ని చెన్నైలోని ప్రముఖ ఆస్పత్రి కావేరి ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. అయితే, మరో పక్క కరుణానిధి కోలుకుంటున్నారని ఆయన కుమారుడు, కుమార్తె స్టాలిన్, కనిమొళి కాసేపటి క్రితమే ప్రకటించారు. ఏది నిజం..? ఇది అర్థం కాక చాలా మంది డీఎంకే కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు. పోలీసులు ఆంక్షలు విధించినప్పటికీ కావేరి ఆస్పత్రి వద్ద భారీ సంఖ్యలో డీఎంకే కార్యకర్తలు చేరుకుంటున్నారు. …
Read More »