Home / Tag Archives: politics (page 189)

Tag Archives: politics

కేంద్ర‌మంత్రి సాక్షిగా.. చంద్ర‌బాబు రూ.20 కోట్ల అవినీతి బ‌ట్ట‌బ‌య‌లు..!

ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు రూ.20 కోట్ల అవినీతి.. కేంద్రమంత్రి ప‌ర్య‌ట‌న‌లో ఆధారాల‌తో స‌హా బ‌యట‌ప‌డింది. అవును, ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు పోల‌వ‌రం ప్రాజెక్టు పేరుతో ప‌రోక్షంగా భారీ కుంభ‌కోణానికి పాల్ప‌డ్డారు. అయితే, ఇటీవ‌ల కాలంలో నిర్మాణ వ‌స్తువుల వ్య‌వ‌యాలు పెరిగాయంటూ ఒక నివేదిక‌, భూ సేక‌ర‌ణ స్థ‌లం విలువ 11 రెట్లు పెరిగిందంటూ మ‌రో నివేదిక ఇలా రెండు విధాలుగా సీఎం చంద్ర‌బాబు పోల‌వ‌రం ప్రాజెక్టు …

Read More »

రేపో.. మాపో.. వారిలానే.. నేను కూడా..!

ఎన్టీఆర్ వెంట ఉన్న ప్ర‌తీ ఒక్క‌రిని చంపిన నేర‌స్తుడు ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు. టీడీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి గాలి ముద్దు కృష్ణ‌మనాయుడు జ్వ‌రంతో మ‌ర‌ణించ‌లేదు.. సీఎం చంద్ర‌బాబు పెట్టిన టార్చ‌ర్‌ను భ‌రించ‌లేక ఇటీవ‌ల ఆయ‌న క‌న్నుమూశారు. అంత‌కు ముందు చాలా మంది ఎన్టీఆర్ అనుచ‌రులను.. చంద్ర‌బాబు అధికారంలో లేని స‌మ‌యంలో.. టీడీపీపై సానుభూతి కోసం చాలా మందినే చంపేశాడు అంటూ టీడీపీ బ‌హిష్కృత నేత మోత్కుప‌ల్లి …

Read More »

జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీలోకి.. ఇద్ద‌రు టీడీపీ కీల‌క‌నేత‌లు..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాటంలో భాగంగా చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర నేటితో 211వ రోజుకు చేరుకుంది. జ‌గ‌న్ చేస్తున్న పాద‌యాత్ర సామాన్యుల‌నే కాదు సెల‌బ్రెటీల‌ను కూడా ఆక‌ర్షిస్తోంది. ప్ర‌జా స‌మ‌స్య‌లపై పోరాటంలో భాగంగా వేల కిలోమీట‌ర్లు పాద‌యాత్ర చేయ‌డం సామాన్య‌మైన విష‌యం కాద‌ని, అందుకు గ‌ట్టి ప‌ట్టుద‌ల ఎన్ని క‌ష్టాల‌నైనా ఎదుర్కొనే ధీర‌త్వం ఉండాలంటున్నారు. వైఎస్ …

Read More »

ద‌టీజ్ వైఎస్ఆర్‌..!

గుడికి అంద‌రూ వెళ్లొచ్చు. గుడిలో చోటు అంద‌రికీ దొరుకుతుంది. కానీ, గ‌ర్భ‌గుడిలో దేవుడికి మాత్ర‌మే. ప్ర‌జ‌ల గుండె కూడా గ‌ర్భ‌గుడే. అయితే, అక్క‌డి చోటు ఎవ‌రికి..? అమ్మ‌లాగే.. మ‌నంద‌రికీ గుండెకు ఒక గ‌ర్భ‌గుడి ఉంటుంది. ఆ గుండె గ‌ర్భంలో వెలిస్తే చాలు.. ప్ర‌జ‌ల గ‌ర్భ‌గుడిలో ఉన్న‌ట్టే. అలా వెలిసిన మారాజు దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి. అయితే, దివంగ‌త ముఖ్య‌మంత్రి రాజ‌శేఖ‌ర్‌రెడ్డి హ‌యాంలో ప్ర‌వేశ‌పెట్టిన సంక్షేమ ప‌థ‌కాల గురించి ఇప్ప‌టికీ …

Read More »

రూ.57,940 కోట్ల అంచ‌నాలు ఆమోదం క‌ష్ట‌మే..!

పోల‌వ‌రం ప్రాజెక్టు అంచ‌నాల పెంపు అంశం ఊహించ‌ని మ‌లుపు తిరిగింది. అమాంతం పెరిగిపోయిన అంచ‌నాల‌పై కేంద్ర ప్ర‌భుత్వం సీఎం చంద్ర‌బాబును నిల‌దీసింది. పోల‌వ‌రం ప్రాజెక్టు సాక్షిగా కేంద్ర మంత్రి నితిన్ గ‌డ్క‌రీ నిల‌దీస్తే నీళ్లు న‌మ‌ల‌డం చంద్ర‌బాబు వంతైంది. పోల‌వ‌రం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు సిద్ధ‌మ‌న్న గ‌డ్క‌రీ అంచ‌నాలు ఎందుకు పెంచాల్సి వ‌చ్చిందో తేల్చాల్సిందేన‌ని స్ప‌ష్టం చేశారు. కాగా, బుధ‌వారం పోల‌వ‌రం ప్రాజెక్టు సంద‌ర్శ‌న‌కు చాలా కాలం త‌రువాత వ‌చ్చిన …

Read More »

పాద‌యాత్ర‌లో ఉన్న జ‌గ‌న్‌ను క‌లిసిన అలీ..!

ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా తూర్పు గోదావ‌రి జిల్లాలో పాద‌యాత్ర చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌ను ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా త‌ణుకు నియోజ‌క‌వ‌ర్గం పెర‌వ‌ల్లి గ్రామానికి చెందిన షేక్ అలీ కుటుంబం ఇవాళ క‌లిసింది. అయితే, ఒక్క ప్ర‌మాదం బాధితుడి జాత‌కాన్నే కాదు.. కుటుంబ త‌ల‌రాత‌నే మార్చేస్తుంది. ప్ర‌మాదంలో గాయ‌ప‌డి జీవితాంతం విక‌లాంగుడిగా ఉండేట‌టువంటి వారి ప‌రిస్థితి గురించి ఇక …

Read More »

వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

గుడివాడ నాది. గుడివాడ గ‌డ్డ‌పై న‌న్ను ఓడించే ద‌మ్ము మీకుందా..? అంటూ ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు, ఆయ‌న త‌న‌యుడు, ఏపీ ఐటీశాఖ మంత్రి నారా లోకేష్‌ల‌కు బ‌హిరంగ స‌వాల్ విసిరారు గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని. కాగా, మంగ‌ళ‌వారం కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ చంద్ర‌బాబు, లోకేష్‌ల‌క స‌వాల్ విసిరారు. ఇలా వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని బ‌హిరంగ స‌వాల్ విసిరినా కృష్ణా జిల్లా టీడీపీ …

Read More »

అన్నా ఒక సెల్ఫీ.. అన్నా ఒక సెల్ఫీ.. వైఎస్ జ‌గ‌న్‌తో పోలీసులు..!

ఏపీ ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న‌.. ఇప్ప‌టికీ ప‌రిష్కారం కాని స‌మ‌స్య‌ల ప‌రిష్క‌రించ‌డ‌మే ధ్యేయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. పాద‌యాత్ర చేస్తూ జ‌గ‌న్ ఏ ప్రాంతానికి వెళ్లినా.. ఆ ప్రాంత ప్ర‌జ‌లు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో తాము కూడా అంటూ జ‌గ‌న్ అడుగులో అడుగు వేస్తూ న‌డుస్తున్నారు. గ‌త సార్వ‌త్రిక …

Read More »

రాష్ట్రాన్ని దోచుకోవ‌డం ఎలా..? అన్న అంశంపై చంద్ర‌బాబు శిక్ష‌ణ‌..!

రాష్ట్రాన్ని ఎలా దోచుకోవాలి..? మ‌హిళ‌ల‌పై ఎలా దాడులు చేయాలి..? నిరుద్యోగుల‌ను, రైతుల‌కు, డ్వాక్రా మ‌హిళ‌లను ఎలా మోసం చేయాలి..? ప్ర‌తిప‌క్ష నేత‌లను ఎలా బూతులు తిట్టాలి..? నిర్మాణాల్లో ఉన్న నీటిపారుద‌ల ప్రాజెక్టుల్లో ఎలా అవినీతికి పాల్ప‌డాలి..? అన్న అంశాల‌పై టీడీపీ నేత‌ల‌కు ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు శిక్ష‌ణ ఇస్తున్నారు. నాడు దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డిని ఎదుర్కోలేక పోయారు.. నేడు ఆయ‌న కుమారుడు వైసీపీ అధినేత వైఎస్ …

Read More »

టీడీపీ భయంతోనే కర్నూలులో ఎంపీగా బుట్టా రేణుకను ..ఎమ్మెల్యేగా ఎస్వీ మోహన్ రెడ్డిని పోటికి

వైసీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయింపుదారులే కర్నూలు నుంచి ఎంపీ, ఎమ్మెల్యే పదవులకు పోటీ చేస్తారని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌ ప్రకటించడం, వారిని గెలిపించాలని పార్టీ నేతలను కోరడం సిగ్గుచేటని వైసీపీ కర్నూలు పార్లమెంటు అధ్యక్షుడు బీవై రామయ్య తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీలో సొంత నాయకత్వంపై నేతలు నమ్మకం కోల్పోయారని అన్నారు. మంగళవారం కర్నూలు జిల్లాలోని పార్టీ కార్యాలయంలో రామయ్య మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. వైసీపీ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat