టీడీపీ అధినేత చంద్రబాబు అమరావతి ఆందోళనల కార్యక్రమాల్లో భాగంగా వరుస డ్రామాలతో హల్చల్ చేస్తున్నారు. తాజాగా మచిలీపట్నంలో కోనేరు సెంటర్ నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు జోలెపెట్టి భిక్షాటన చేశారు. దారిన పోయే వారి దగ్గర అమరావతి కోసం డబ్బులు ఇవ్వండి అంటూ అడుక్కుంటూ జోలె పట్టారు. అడుక్కోగా వచ్చిన డబ్బులను జేఏసీకి ఇచ్చేసి…సీఎం జగన్ను శాపనార్థాలు పెట్టి..అమరావతిలోనే రాజధాని ఉండాలంటూ ఆవేశంగా లెక్చర్ ఇచ్చి ఇంటికి వెళ్లిపోయాడు. అయితే …
Read More »బ్రేకింగ్…బయటపడిన టీడీపీ సోషల్ మీడియా టీమ్ కుట్ర..!
ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు వ్యతిరేకంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఆధ్వర్యంలో అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాల రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. అయితే అమరావతి రైతులకు ఒక రాజధాని గ్రామాల్లో తప్పా..మిగిలిన రాష్ట్రంలో మద్దతు కరువైంది. దీంతో అమరావతి ఉద్యమాన్ని రాష్ట్రవ్యాప్తం చేయడానికి చంద్రబాబు అమరావతి జేఏసీ ఏర్పాటు చేయించి, బస్సు యాత్రలకు శ్రీకారం చుట్టాడు. అంతే కాదు నడిరోడ్డుపై కూర్చుని ధర్నా చేయడం, మహిళల నుంచి …
Read More »బందరులో భిక్షమడుగుతున్న చంద్రబాబుకు షాక్ ఇచ్చిన మహిళ..!
టీడీపీ అధినేత చంద్రబాబు రోజుకో డ్రామాతో రాజధాని రాజకీయాన్ని రక్తి కట్టిస్తున్నారు.. ఏ రోజైతే బాబుగారి సతీమణి అమరావతి ఉద్యమానికి బంగారు గాజులు త్యాగం చేశారో..ఆ రోజు నుంచి విరాళాల తంతు మొదలైంది..బాబుగారు రండమ్మ రండి…ఫలానా ఆయన ఉంగం ఇచ్చారు..ఫలానా ఆవిడ గాజులు ఇచ్చింది…ఇంకో ఆవిడ దిద్దులు, డబ్బులు ఇచ్చింది అంటూ చదివింపుల పూజారి అవతారం ఎత్తి విరాళాలు సేకరిస్తున్నారు..ఆఖరకు బందర్లో భిక్షాటనకు కూడా దిగాడు..9 వ తేదీ బందర్ …
Read More »జయము జయము చంద్రన్న భజనతో మొదలై..చివరికి జోలె పట్టుకునే వరకు వెళ్ళిందా !
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత ఐదేళ్ళ పాలన గురించి మాట్లాడుకుంటే ఒక స్టొరీనే రాయొచ్చని చెప్పాలి. 2014 ఎన్నికల్లో ప్రజలను నమ్మించి తప్పుడు హామీలు ఇచ్చి మొత్తానికి ఎలాగో గెలిచి చివరికి గెలిచాక అందరి ఆసలు నిరాశకు గురిచేసారు. బాబుపై ఎన్నో ఆశలు పెట్టుకుంటే అటు రైతులను, ఉద్యోగులను, నిరుద్యోగులను అందరిని మోసం చేసారు. ఇదేమిటని అడిగితే పోలీసులతో కొట్టించేవారు. చంద్రబాబు అండతో నియోజకవర్గ స్థాయి నాయకులు సైతం …
Read More »చంద్రబాబూ జోలె చాపడం ఏంటీ.. సాయుధ పోరాటం గాని మొదలు పెడతారా ఏంటి?
రాజధాని ప్రాంతంలో ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందని, ట్రేడింగ్కు పాల్పడ్డ టీడీపీ నాయకుల పేర్లు వారు కొనుగోలు చేసిన భూమి వివరాలతో సహా అన్ని విషయాలు అసెంబ్లీలో ఆర్దిక మంత్రి బుగ్గన బహిర్గతం చేసిన వైనం అందరికీ తెలిసిందే.టీడీపీ నేత, మాజీ మంత్రి లోకేష్ తెలివిగా ఇన్ సైడ్ ట్రేడింగ్ ను రైతుల వైపు మళ్లించే యత్నం చేయసాగారు. ఇలా రోజోకో ప్లాన్ వేస్తున్నారు టీడీపీ నాయకులూ. తాజాగా చంద్రబాబు …
Read More »బిగ్ బ్రేకింగ్..కేశవరెడ్డి డిపాజిట్ల స్కామ్లో లోకేష్ భారీ సెటిల్మెంట్.. కోట్లలో ముడుపులు..!
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన భారీ కుంభకోణాల్లో కేశవరెడ్డి స్కూల్ డిపాజిట్ల స్కామ్ ఒకటి.. కేశవరెడ్డి తన స్కూల్లో చేరిన విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఏకంగా 850 కోట్ల డిపాజిట్లు సేకరించారు. తమ స్కూల్లో ఒకసారి డిపాజిట్ కడితే టెన్త్ క్లాస్ వరకూ ఫ్రీ అంటూ కేశవరెడ్డి దాదాపు 15 వేల మంది విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేశారు. అలా 40 బ్రాంచ్ల్లో కట్టిన విద్యార్థులు ఆ తర్వాత …
Read More »ప్రత్యేక హోదాపై ఏపీ ప్రజలకు చంద్రబాబు, సుజనా చౌదరిల ద్రోహం..టీజీ సంచలన వ్యాఖ్యలు..!
ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటును టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గత 20 రోజులుగా అమరావతి ముద్దు..మూడు రాజధానులు వద్దూ అంటూ రాజధాని గ్రామాల్లో రైతుల ఆందోళన కార్యక్రమాలను దగ్గరుండీ నిర్వహిస్తున్నాడు. అలాగే కర్నూలు, వైజాగ్లలో రాజధానులు ఏర్పాటు చేయద్దు..అమరావతిలోనే పూర్తి స్థాయి రాజధాని కొనసాగించాలంటూ బాబు రచ్చచేస్తున్నాడు…విశాఖలో రాజధాని పెడితే తుఫానులు వస్తాయని…అలాగే కర్నూలు రాజధానిగా పనికారాదని, తరచుగా వరద ముప్పు ఉంటుందంటూ…చంద్రబాబు అడ్డగోలుగా మాట్లాడుతున్నాడు. చంద్రబాబు …
Read More »మూడు రాజధానులపై రచ్చ చేస్తున్న చంద్రబాబుకు షాక్ ఇచ్చిన హైకోర్ట్…!
అమరావతి నుంచి రాజధాని తరలిపోతుందంటూ..చంద్రబాబు రాజధాని గ్రామాల రైతుల్లో లేనిపోని భయాందోళనలను రేకిస్తూ..రాజకీయం చేస్తున్నాడు. అయితే ప్రభుత్వం అమరావతి నుంచి పూర్తిగా రాజధానిని విశాఖకు తరలిస్తామని ఎక్కడా ప్రకటించడం లేదు.అధికార, వికేంద్రీకరణ దిశగా అమరావతని లెజిస్లేటివ్ క్యాపిటల్గా కొనసాగిస్తూనే విశాఖ, కర్నూలులో రాజధానుల ఏర్పాటు దిశగా ముందడుగు వేస్తోంది. అయితే చంద్రబాబు మాత్రం తన బినామీ భూములకు విలువ పడిపోతుందనే భయంతో అమరావతి ముద్దూ..మూడు రాజధానులు వద్దూ అంటూ రాజధాని …
Read More »చంద్రబాబుపై వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు..!
టీడీపీ అధినేత చంద్రబాబు గత 20 రోజులుగా రోజుకో డ్రామా ఆడుతూ..అమరావతి రాజకీయాన్ని రక్తికట్టిస్తున్నాడు. మూడు రాజధానులు ఏర్పాటు అయితే ఇక మీకు బతుకే లేదన్నట్లుగా అమరావతి రైతులను రెచ్చగొడుతున్నాడు. అసలు మూడు పంటలు పండే సారవంతమైన భూములను తన స్వార్థం కోసం బతిమాలి, భయపెట్టి, బలవంతంగా రైతుల దగ్గర లాక్కుని చంద్రబాబు..ఇప్పుడు తనను నమ్మి భూములిచ్చిన అమరావతి రైతులకు అన్యాయం జరిగిపోతుందని మొసలి కన్నీరు కారుస్తున్నాడు. మీ జీవితాలు …
Read More »రోడ్డు మీద డ్రామా చేస్తున్న బాబును అరెస్ట్ చేస్తే జనసేనానికి కోపం వచ్చిందే..!
అమరావతిలో గత 20 రోజులుగా జరుగుతున్న ఆందోళనలకు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్లు మద్దతు పలుకుతున్నారు. చంద్రబాబు రోజుకో కార్యక్రమంతో రాజధాని రైతులను రెచ్చగొడుతున్నాడు. కాగా బుధవారం నాడు అనుమతి లేకున్నా బెంజి సర్కిల్ నుంచి ఆటోనగర్ యాత్ర వరకు పాదయాత్ర చేయడం ద్వారా రాజకీయం చేయాలని చూసిన చంద్రబాబును పోలీసులు అడ్డుకున్నారు. పాదయాత్ర చేయాలంటే ముందస్తుగా అనుమతి తీసుకోవాలని పోలీసులు తెలిపారు. దీంతో చంద్రబాబు …
Read More »