టీడీపీ అధినేత చంద్రబాబుకు 2019 ఏడుపుగొట్టు సంవత్సరంగా మిగిలిపోయింది. ఈ ఏడాదిలోనే టీడీపీ చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఘోర పరాజయం పాలైంది. ఏ 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను అధికారంలో ఉన్నప్పుడు లాక్కున్నాడో అదే 23 మంది ఎమ్మెల్యేలను ఇచ్చి ప్రజలు గుణపాఠం చెప్పారు. ఐదేళ్ల పాటు గ్రాఫిక్స్తో మభ్యపెడుతూ..అవినీతి, అరాచకం, దోపిడే పరమావధిగా సాగిన చంద్రబాబు పాలనకు ఏపీ ప్రజలు చరమగీతం పాడింది ఈ ఏడాదిలోనే. అంతేనా 40 …
Read More »నాలుగేళ్ల డిగ్రీకి గ్రీన్ సిగ్నల్..వచ్చే ఏడాది నుండే !
ప్రస్తతం డిగ్రీ చదివేవారు మూడేళ్ళపాటు కోర్స్ చెయ్యాలి. కాని వచ్చే ఏడాది నుండి మూడేళ్ళు కాదు నాలుగేళ్ళు కోర్స్ గా మారింది. ఈ మేరకు ఇదివరకే రాష్ట్ర ప్రభుత్వం దీని పై సమీక్ష చేయడం జరిగింది. తాజాగా దీనికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని ఉన్నత విద్యామండలి చైర్మన్ హేమచంద్రరెడ్డి తెలిపారు. ఇది వచ్చే ఏడాది నుండి అమ్మలోకి వస్తుందని అన్నారు. అయితే ఈ నాలుగేళ్ళలో మూడేళ్ళు కోర్స్ మరియు …
Read More »ఏకంగా ఉపరాష్ట్రపతే ముందుకు వచ్చారంటే..దీనివెనకున్న స్కామ్ ?
రాజ్యాంగ పదవిలో ఉన్నాను, రాజకీయాలు గురించి మాట్లాడను అంటూనే చేయాల్సిందంతా చేసి మాట్లాడాల్సిందంతా మాట్లాడారు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. ఆయన ఎక్కడ ఉన్నా ఆయన ఆలోచనలు ఎప్పుడూ ఇక్కడ రాజకియాలపైనే ఉంటాయి. ఇంకా చెపాలంటే చంద్రబాబు కోసం తనని ఆదరించిన బీజేపీనే కిందకి నొక్కాలని చూసారు అనే అపోహలు కూడా ఉన్నాయి. ఎక్కడో ఉన్న ఆయన జగన్ తీసుకున్న ఈ నిర్ణయానికి వెంటనే ఇక్కడికి వచ్చేసారు. అంతలా రావడం వెనుక …
Read More »బీచ్ లో ఎగిసిపడే అలల్లా జనసంద్రంతో ఉప్పొంగిన విశాఖ వీధులు !
శీతాకాల సమావేశాల్లో భాగంగా అసెంబ్లీ చివరిరోజు జగన్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. దాంతో ఒక్కసారిగా టీడీపీ కి మాటలు లేవనే చెప్పాలి. ఆంధ్ర రాష్ట్రంలో అమరావతి, వైజాగ్, కర్నూల్ ఇలా మూడు రాజధానులు పెట్టాలని చెప్పడంతో సర్వత్రా హర్షం వ్యక్తం చేసారు. మరోపక్క ఉత్తరాంధ్ర ప్రజలు అందరు జయహో జగన్ అంటున్నారు. ఇప్పటివరకు జగన్ కు వ్యతిరేకంగా ఉన్న అందరు జగన్ నిర్ణయానికి జై కొడుతున్నారు. దీనిపై స్పందించిన …
Read More »విశాఖలో రాజధాని రాకుండా అడ్డుకునేందుకు ఆ రూట్లో చంద్రబాబు కుట్ర చేస్తున్నాడా..!
ఏపీకి మూడు రాజధానులపై జగన్ సర్కార్ నిర్ణయాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా వైజాగ్లో పరిపాలనా రాజధాని, కర్నూలులో జ్యుడీషియల్ రాజధాని ఏర్పాటును చంద్రబాబు వ్యతిరేకిస్తూ..మూడు రాజధానులు వద్దు..అమరావతి ముద్దు అంటూ నినదిస్తున్నాడు. అంతే కాదు అమరావతి గ్రామాల్లో రైతులు చేస్తున్న ఆందోళలను దగ్గరుండి నడిపిస్తున్నాడు. అయితే వైజాగ్లో పరిపాలనా రాజధాని ఏర్పాటును ఉత్తరాంధ్ర టీడీపీ నేతలంతా స్వాగతిస్తున్నారు. ఈ మేరకు మాజీ మంత్రి …
Read More »బ్రేకింగ్…ఆంధ్రజ్యోతిపై టీటీడీ 100 కోట్ల పరువునష్టం దావా…!
ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పవిత్ర తిరుమల తిరుపతి ఆలయ ప్రతిష్టను కించపర్చడం ద్వారా కోట్లాది మంది వెంకన్న భక్తుల మనోభావాలను దెబ్బతీసేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు, ఎల్లోమీడియా రంగంలోకి దిగింది. తొలుత ఆర్టీసీ బస్ టికెట్లపై అన్యమత ప్రచారం అంటూ టీడీపీ నేతలు, ఎల్లోమీడియాతో పాటు లోకేష్ ఆధ్వర్యంలోని టీడీపీ సోషల్ మీడియా నానా యాగీ చేసింది. అయితే అధికారుల విచారణలో ఆ గత టీడీపీ హయాంలోనే …
Read More »ఎస్పీ సిద్ధార్థ్ను సీఎం జగన్ మెచ్చుకునేది అందుకేనా…!
నందమూరి బాలయ్య హిట్ సిన్మా లక్ష్మీ నరసింహ సీన్లో ఇంట్రో సీన్ గుర్తుందా..మన బాలయ్యబాబు బీర్తో మొహం కడుక్కుని, అదే బీర్ను ఇాడ్లీలో కలుపుకుని తింటాడు…ఆ సమయంలో ఎస్ఐ వేషంలో దొంగతనం చేసి వేసి వెళుతున్న దొంగ పోలీసును పట్టుకుని చితకదన్ని..పోలీసులను అరెస్ట్ చేయమంటాడు…నువ్వెవరు అరెస్ట్ చేయమని చెప్పేందుకు అంటే..కుమారస్వామి, కుప్పు స్వామి అంటూ పేర్లు ఓ అరడజను పేర్లు చదివి నా పేరు లక్ష్మీ నరసింహ…డిప్యూటీ కమీషనర్ ఆఫ్ …
Read More »అనంతపురంలో జేసీ వర్గీయుల బరితెగింపు…!
అధికారంలో లేకపోయినా అనంతపురం జిల్లాలో తెలుగు తమ్ముళ్ల ఆగడాలకు ఆడ్డూ అదుపూ లేకుండా పోతుంది. అర్హతలేకపోయినా వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం కింద రూ.24వేలు లబ్ధి పొందేందుకు ఏకంగా వలంటీర్ను బెదిరించి మరీ దరఖాస్తులో సంతకాలు చేయించుకున్నారు. నరసాపురంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇటీవల సీఎం జగన్ ధర్మవరంలో నేతన్న నేస్తం పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ పథకం ద్వారా చేనేత మగ్గం ఉన్న …
Read More »చంద్రబాబు అరిస్తే బెదిరిపోవడానికి అక్కడ ఉండేది చినబాబు కాదు…జగన్ !
2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు తప్పుడు హామీలు ఇచ్చి, ప్రజలకు ఆశ చూపెట్టి మొత్తానికి గెలిచారు. గెలిచిన తరువాత తనని నమ్మిని ప్రతీఒక్కరిని నట్టేట ముంచేశారు చంద్రబాబు. రైతులు విషయానికి వస్తే ఆత్మహత్యలకు కూడా పాల్పడ్డారు. అయిన చంద్రబాబు మాత్రం ఎలాంటి కనికరం చూపలేదు. ఇదేమి న్యాయం అని అడిగిన అందరిని పోలిసులతోనే కొట్టించేవారు. మరోపక్క భారీ కుంభకోణం అమరావతి విషయానికి వస్తే ఇంక చెప్పాల్సిన అవసరమే లేదు. ఇక్కడ …
Read More »ఎవరిది త్యాగం..ఎవరిది అత్యాశ..!
ఏపీకి మూడు రాజధానుల ప్రకటనపై అమరావతి రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. అయితే వీరి ఆందోళన వెనుక తెలుగు దేశం పార్టీ ఉందనేది బహిరంగ రహస్యమే. రాజధాని కోసం భూములు త్యాగం చేశాం..ఇప్పుడు మా పరిస్థితి ఏంటని, మా జీవితాలను సీఎం జగన్ ఆగం చేశాడని అమరావతి రైతులు ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు. అయితే కర్నూలు, వైజాగ్లలో రాజధానులు ఏర్పాటు అయితే…అమరావతి రైతులకు వచ్చిన బాధేంటో అర్థం కావడం లేదు. …
Read More »