దేశంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు మరో రెండు ఉదాహరణాలు ఇదిగో . బిహార్లో రెండు అత్యంతా దారుణమైన ఘటనలు వెలుగు చూశాయి. ఒకదాంట్లో లైంగిక దాడికి గురైన బాధితురాలు అవమానభారంతో ఆత్మహత్య చేసుకోగా.. మరో కేసులో అత్యాచారయత్నం విఫలం కావటంతో దుండగులు ఓ మహిళను అతిదారుణంగా హింసించి హత్య చేశారు. రాజధాని పట్నాకు కాస్త దూరంలో ఉన్న నౌబట్పూర్ గ్రామంలో ఈ ‘నిర్భయ’ తరహా ఉదంతం వెలుగు చూసింది. ధీరజ్ …
Read More »కాంగ్రెస్ ఎంపీ ఇంట్లో పనిమనిషిని…..పార్టీ ఉపాధ్యక్షుడు రేప్
దేశం నలుమూలాల మహిళలపై అత్యంత దారుణంగా రేప్ లు జరుగుతున్నాయి. తాజాగా కాంగ్రెస్ ఎంపీ ఇంట్లో పనిమనిషిగా పనిచేస్తున్న ఓ మహిళపై హర్యానా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు సుభాష్ చౌదరి అత్యాచారం చేసిన ఘటన న్యూఢిల్లీలో వెలుగుచూసింది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఓ మహిళ న్యూఢిల్లీలోని ఓ కాంగ్రెస్ ఎంపీ ఇంట్లో పనిచేస్తోంది. ఎంపీ లేనపుడు ఇంటికి వచ్చిన హర్యానా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు సుభాష్ చౌదరి 2015 సెప్టెంబరు …
Read More »మీకు కావలసిన అమ్మాయిలు ఉన్నారు…ఎంతమంది కావాలంటే అంతమందిని రేప్ చేయొచ్చు..!
కామంతో కళ్ళు మూసుకుని సమాజంలో తలెత్తుకు తిరగలేకపోతున్న రేపిస్ట్ లను తమలో చేర్చుకోడానికి ఐసిస్ ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుందట. ఎవరికైతే అమ్మాయిలను రేప్ చేసిన నెర చరిత్ర ఉంటుందో వారిని ఐసిస్ ఆకర్షిస్తూ ఉంటుంది. మీకు కావలసిన మంది అమ్మాయిలు దొరుకుతారు.. ఎంతమంది కావాలంటే అంతమందిని రేప్ చేయొచ్చు మాతో చేరండి అంటూ ఐసిస్ వారిని ఆకర్షిస్తుంది అని పలువురు అధికారులు తెలిపారు. పట్టుబడ్డ ఐసిస్ ఉగ్రవాదులు కూడా ఇదే …
Read More »భార్యతో శృంగారం.. సుప్రీం సంచలన నిర్ణయం..!
మైనర్ భార్యతో శృంగారం అంటే అది అత్యాచారం లాంటిదేనని సుప్రీంకోర్టు బుధవారం సంచలన తీర్పు ఇచ్చింది . ఇలాంటి కేసుల్లో 15 నుంచి 18ఏళ్ల లోపు వివాహిత బాలికలను మినహాయించడం రాజ్యంగబద్ధం కాదని స్పష్టం చేసింది. ఐపీసీ చట్టాల ప్రకారం.. ఓ వ్యక్తి 18ఏళ్ల కంటే తక్కువ వయసున్న బాలికతో లైంగిక చర్యలో పాల్గొనడం నేరం. ఇందులో బాలిక ఇష్టం ఉన్నా లేకపోయినా దీన్ని నేరంగానే పరిగణిస్తారు. అయితే సదరు …
Read More »ఢిల్లీలో తెలంగాణ మహిళపై అత్యాచారం
న్యూఢిల్లీలోని లోధీ ఎస్టేట్ మేనేజర్ సుభాష్ తనపై అత్యాచారం చేసి ఆస్తి రాయించుకున్నాడని ఆరోపిస్తూ ఓ తెలంగాణ మహిళ(32) అక్కడి పోలీసులను ఆశ్రయించింది. వివరాల్లోకి వెళ్తే.. న్యూఢిల్లీలోని లోధీ ఎస్టేట్కు సుభాష్ అనే యువకుడు మేనేజర్. అందులో తెలంగాణ రాష్ట్రానికి చెందిన మహిళ ఒకరు 14సంవత్సరాలుగా పనిమనిషిగా పనిచేస్తోంది. ఆమెతో పాటు మరో ఇద్దరు పనిమనుషులు కూడా అందులో పనిచేస్తున్నారు. ఇదే క్రమంలో మాయ మాటలు చెప్పి సుభాష్ ఆమెను …
Read More »మహిళ తనపై లైంగిక దాడి జరిగిందని.. ఆ భాగాన్ని తీసుకొని నేరుగా ఎస్పీకి
ఓ మహిళ తనపై లైంగిక దాడి జరిగిందని ఫిర్యాదు చేసినా పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో నిందితుడి చెవితో సీనియర్ ఎస్పీ కార్యాలయానికి చేరుకుంది. ఆయన లేకపోవడంతో ఎస్పీకి తనకు జరిగిన అన్యాయాన్ని వివరించి బోరుమంది. ప్రత్యక్ష సాక్ష్యాన్ని ఆమె తీసుకురావడంతో ఆయన వెంటనే కేసు నమోదుకు ఆదేశించారు. తొలుత ఆమె ఫిర్యాదు నమోదు చేయని పోలీసులను గట్టి హెచ్చరికలు జారీ చేశారు. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్లోని గోండా అనే …
Read More »ఒక మహిళపై 23 మంది రేప్ ….
రాజస్థాన్ బికనేర్లో తనపై 23 మంది అత్యాచారానికి పాల్పడినట్లు ఓమహిళ ఫిర్యాదు చేశారు. బికనేర్ శివార్లలో ఓ రహదారిపై నుంచి తనను అపహరించి అత్యాచారానికి పాల్పడినట్లు దిల్లీకి చెందిన 28 ఏళ్ల మహిళ ఆరోపించారు. ఫిర్యాదులో పేర్కొన్న వివరాలప్రకారం.. ఈనెల 25న తన సొంత స్థలాన్ని చూసుకునేందుకు బికనేర్లోని రిడ్మల్సర్ పురోహిటన్కు వెళ్లారు. తిరుగుప్రయాణంలో మధ్యాహ్నం జైపుర్రోడ్డులో ఖటూశ్యాంమందిర్ సమీపంలో వాహనాల కోసం వేచి చూస్తుండగా, ఇద్దరు వ్యక్తులు ఎస్యూవీ …
Read More »ఆ నటిపై లైంగిక దాడి చేస్తే.. రూ.3 కోట్లు ఆఫర్
సంచలనం సృష్టించిన మాలీవుడ్ నటి కిడ్నాప్, లైంగిక దాడి కేసులో ఆ పని చేయడానికి హీరో దిలీప్ నిందితులకు రూ.3 కోట్లు ఆఫర్ చేశాడని పోలీసులు కేరళ హైకోర్టుకు తెలిపారు. రేప్ చేస్తే కోటిన్నర ఇస్తానని, పొరపాటున పట్టుబడితే మరో కోటిన్నర ఇస్తానని దిలీప్ నిందితుడు పల్సర్ సునీల్తో ఒప్పందం చేసుకున్నాడని చెప్పారు. ఫిబ్రవరిలో అత్యాచారయత్నం జరగ్గా జూలైలో దిలీప్ ను అరెస్టు చేశారు. నలుగురు యువకులు ఆమె వాహనంలోకి …
Read More »నను ఏమీ చేయవద్దండి అని వేడుకున్న వదలని..ఇన్స్ పెక్టర్
దేశంలో ఎవరికైన ఆపద వస్తే మొదటగా చెప్పేది పోలీసులకు. మరి ఆపదలో ఉన్నవారికి అండగా నిలవాల్సిన పోలీసులే ఓ మైనర్ బాలిక జీవితాన్ని కాటేశారు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ లోని గోవింద్ నగర్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, ఇన్స్ పెక్టర్ రమాకాంత్ పాండే, మరో పోలీస్ ప్రవీణ్ ఉపాధ్యాయ్ లు స్థానికంగా నివాసం ఉంటున్నారు. తమ బాధ్యతలను మరిచి, పదో తరగతి చదివే ఓ విద్యార్థినిని …
Read More »దానికి ప్రయత్నించిన దృశ్యాల్ని సెల్ఫోన్లో వీడియో తీసి వాట్సాప్లో
ఏపీలో మరో దారుణం జరిగింది. ప్రకాశం జిల్లా కనిగిరిలో ఓ యువతిపై అత్యాచారయత్నానికి పాల్పడ్డారు. ఆ దృశ్యాలను కొందరు యువకులు సోషల్ మీడియాలో పెట్టారు. దీనిపై యువతి ఫిర్యాదు మేరకు నిందితులను అరెస్ట్ చేశారు. కనిగిరి నగర పంచాయతీలోని శివానగర్ కాలనీ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ముగ్గురు విద్యార్థులు, ఇద్దరు విద్యార్థినులు కలిసి విహారానికి ఓ నిర్జన ప్రదేశానికి వెళ్లారు. అక్కడ ముగ్గురు విద్యార్థులు కలిసి అందులోని ఓ …
Read More »