Home / Tag Archives: shocked (page 3)

Tag Archives: shocked

బ్రేకింగ్..వైసీపీలో చేరిన విశాఖ టీడీపీ మాజీ ఎమ్మెల్యే…!

స్థానిక సంస్థల ఎన్నికల వేళ టీడీపీ వలసలతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. గుంటూరు జిల్లాతో మొదలన వలసల పర్వం..కర్నూలు, కడప, ప్రకాశం జిల్లాల నుంచి విశాఖలో షురూ అయింది. ఇప్పటికే డొక్కా టీడీపీ మాజీ మంత్రులు డొక్కా మాణిక్యవర ప్రసాద్, రామసుబ్బారెడ్డిలు, మాజీ ఎమ్మెల్యేలు కదిరి బాబురావు, పాలేరు రామారావులతో పాటు ప్రస్తుత చీరాల టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరాం, ఆయన కొడుకు కరణం వెంకటేష్‌ తదితరులు జగన్ సమక్షంలో వైసీపీలో …

Read More »

చంద్రబాబుకు దెబ్బమీద దెబ్బ.. వైసీపీలోకి టీడీపీ మాజీ మంత్రి శిద్ధా..!

స్థానిక సంస్థల ఎన్నికల టైమ్‌లో ఇప్పటికే బలహీనపడిన టీడీపీ కోట పూర్తిగా శిథిలమవుతుంది. డొక్కాతో మొదలైన వలసలు ఇప్పట్లో ఆగలేవు. అన్ని జిల్లాలలో టీడీపీ సీనియర్ నేతలంతా వైసీపీలో చేరుతున్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్రలో టీడీపీ మాజీమంత్రులు కూడా వైసీపీలో చేరడం చంద్రబాబును షాక్‌‌కు గురి చేస్తుంది. ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో టీడీపీ ఛాఫ్టర్ పూర్తిగా క్లోజ్ కానుంది. ఇప్పటికే బాలయ్య సన్నిహితుడు కనిగిరి మాజీ ఎమ్మెల్యే కదిరి బాబురావు సీఎం …

Read More »

చంద్రబాబుకు మైండ్ బ్లాక్ అయ్యే న్యూస్.. వైసీపీతో టచ్‌లో 17 మంది టీడీపీ ఎమ్మెల్యేలు.!

స్థానిక సంస్థల ఎన్నికల వేళ ప్రతిపక్ష టీడీపీ నుంచి అధికార వైసీపీలోకి వలసలు షురూ అయ్యాయి. ఇప్పటికే టీడీపీ సీనియర్ నేతలు డొక్కా మాణిక్య వర ప్రసాద్‌రావు, రెహమాన్, రామసుబ్బారెడ్డి, ఆయన కొడుకు, సోదరుడు, కదిరి బాబురావు, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం ఆయన తనయుడు కరణం వెంకటేష్ సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. ఇక పులివెందుల టీడీపీ ఇన్‌చార్జి సతీష్‌కుమార్ రెడ్డి కూడా పార్టీకి రాజీనామా చేశారు. …

Read More »

బ్రేకింగ్.. వైసీపీలో చేరిన కరణం వెంకటేష్..మరి బలరాం కండువా ఎందుకు కప్పుకోలేదంటే..!

స్థానిక సంస్థల ఎన్నికల వేళ టీడీపీ నుంచి వైసీపీలోకి వలసలు ఊపందుకున్నాయి. దశాబ్దాలుగా టీడీపీలో పని చేసిన సీనియర్ నేతలు చంద్రబాబు తీరుపై విసిగిపోయి సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరుతున్నారు. తాజాగా ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం తనయుడు కరణం వెంకటేష్ సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. జగన్ స్వయంగా ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కరణం వెంకటేష్‌తో పాటు మాజీ మంత్రి …

Read More »

చంద్రబాబుకు డబుల్‌షాక్… వైసీపీలోకి ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు…!

స్ధానిక సంస్థల ఎన్నికల వేళ..చంద్రబాబుకు వరుస షాక్‌‌లు తగులుతున్నాయి. రోజుకో టీడీపీ సీనియర్ నేత సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరుతున్నాయి. ఇప్పటి వరకు టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు వైసీపీలో చేరితే…ఇప్పుడు ఏకంగా ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీలో చేరబోతున్నారు. వాళ్లు ఎవరో కాదు..ప్రకాశంలో జిల్లాలొ ఒకే పార్టీలో ఉన్నా బద్ధ శత్రువులుగా వ్యవహరించే చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌‌లు. వీరిద్దరూ కలిసి ఒకేసారి …

Read More »

చంద్రబాబుకు మరో షాక్..వైసీపీలో చేరిన రామసుబ్బారెడ్డి..!

అంతా అనుకున్నట్లే జరిగింది. గత కొద్ది రోజులుగా ఊహించినట్లే కడప జిల్లా టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. జగన్ స్వయంగా రామసుబ్బారెడ్డికి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. రామసుబ్బారెడ్డితో పాటు పలువురు కీలక టీడీపీ నేతలు వైసీపీలో చేరారు, ఈ సందర్భంగా రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయకత్వంపై టీడీపీలో ఎవరికీ నమ్మకం లేదని,  …

Read More »

బ్రేకింగ్…వైసీపీలోకి మరో టీడీపీ మాజీ ఎమ్మెల్యే…!

విశాఖ జిల్లాలో టీడీపీ వరుసగా ఎదురుదెబ్బలు తగులున్నాయి. ఇప్పటికే చంద్రబాబు అమరావతికి జై కొట్టడంతో ఉత్తరాంధ్రలో టీడీపీ పరిస్థితి దయనీయంగా మారింది. దీనికి తోడు జై అమరావతి నినాదంతో విశాఖలో పర్యటించేందుకు వచ్చిన చంద్రబాబుకు ఎయిర్‌పోర్ట్ వద్ద ఉత్తరాంధ్ర ప్రజల చేతిలో ఘోర అవమానం ఎదురైంది. విశాఖలో పరిపాలనా రాజధాని ఏర్పాటుపై పదేపదే విషం కక్కుతున్న చంద్రబాబుపై ఉత్తరాంధ్ర ప్రజల మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు ప్రజల్లోకి …

Read More »

అమరావతి ఆందోళనల్లో ట్విస్ట్… చంద్రబాబుకు షాక్ ఇచ్చిన మందడం ప్రజలు..!

ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు వ్యతిరేకంగా అమరావతి గ్రామాల రైతులు దాదాపు 3 నెలలుగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు.  తొలుత జోలె పట్టి అడుక్కుని మరీ ఈ ఆందోళన కార్యక్రమాలను దగ్గరుండి నడిపించిన చంద్రబాబు శాసనమండలి రద్దు తర్వాత అమరావతి కాడి వదిలేశాడు. అయితే ఇప్పటికీ అమరావతి రైతుల నిరసన కార్యక్రమాలకు స్పాన్సర్ బాబే అనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఎంతగా అరిచిగీపెట్టినా అమరావతి ఆందోళనలు రాష్ట్రస్థాయి …

Read More »

ఏబీవీకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన కేంద్రం… వణికిపోతున్న ఎల్లో బ్యాచ్..!

ప్రవర్తనా నియమాల ఉల్లంఘించినందుకు ఏపీ ఇంటలిజెన్స్ మాజీ డీజీ ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్‌ చేస్తూ జగన్ సర్కార్ ఫిబ్రవరి 8న ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఏబీవీ అవినీతి వ్యవహారాలు బయటపడడంతో జగన్ సర్కార్ ఆల్‌ ఇండియా సర్వీసెస్‌ (క్రమశిక్షణ, అప్పీల్‌) నిబంధనల నియమం 3 (1) కింద ఆయన్ని సస్పెండ్‌ చేసినట్లు ఏపీ ప్రభుత్వం తన ఆదేశాల్లో పేర్కొంది. కాగా టీడీపీ హయాంలో చంద్రబాబు ఏరికోరి తన …

Read More »

అలా జగన్ సర్కార్‌ దెబ్బ… అల్లాడిపోతున్న గల్లా…!

టీడీపీ ఎంపీ గల్లాజయ్‌దేవ్‌కు అతి పెద్ద జలక్ ఇవ్వడానికి జగన్ సర్కార్ రెడీ అయింది. గతంలో వైయస్ హయాంలోనే చిత్తూరు జిల్లాలో గల్లా జయ్‌దేవ్‌కు సంబంధించిన అమరరాజా బ్యాటరీస్ విస్తరణకు గాను 488 ఎకరాలను కేటాయించింది. అప్పట్లో వైస్ కేబినెట్‌లో గల్లా అరుణకుమారి మంత్రిగా పని చేస్తున్నారు. ఆ సమయంలో చిత్తూరు జిల్లాలోని బంగారుపాళ్లం ప్రాంతంలో ఏపీఐఐసీ ద్వారా ఆ భూములను గుర్తించి మధ్యవర్తిత్వంతో ఆ భూమిని అమరరాజా సంస్థ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat