ఇటీవల విడుదలైన దొరసాని మూవీతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా అడుగుపెట్టిన భామ సీనియర్ హీరో జీవితా రాజశేఖర్ తనయ అయిన శివాత్మిక. ఈ మూవీలో శివాత్మిక తనదైన శైలీలో నేచురల్ గా నటించి.. అందరి మన్నలను పొందుకుంది. అంతేకాకుండా మూవీలో అక్కడక్కడ అవసరమైనప్పుడల్లా అందాలను ఆరబోసి కుర్రకారు మదిని దోచుకుంది ఈ ముద్దుగుమ్మ. అయితే తాజాగా ఈ నేచురల్ బ్యూటీ మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు …
Read More »ఉరితాళ్లకు వెన్న ఎందుకు పూస్తారో తెలుసా..!
నిర్భయ హత్యాచారం కేసులో నిందితులైన నలుగురు దోషులకు ఈ నెలలో ఉరి తీయనున్న సంగతి విదితమే. సరిగ్గా ఏడేళ్ల కిందట అంటే 2012లో నిర్భయపై హత్యాచారానికి పాల్పడిన దోషులు ముకేశ్, పవన్ గుప్తా, వినయ్ శర్మ,అక్షయ్ కుమార్సింగ్ లకు తీహార్ జైలులో ఉరి తీయనున్నారు. అయితే 1950వ సంవత్సరంలో నిర్మించిన రెండు కాంక్రీట్ పిల్లర్లకు మెటల్ క్రాస్ బార్ ఏర్పాటు చేసి ఉంది. అయితే ఇది నలుగురు దోషుల బరువును …
Read More »ఆరు నెలల పాటు కొన్ని రైళ్ళు రద్ధు
తెలంగాణ రాష్ట్రంలో సికింద్రాబాద్ పరిధిలోని కొన్ని రైళ్ళను ఆరు నెలల పాటు బంద్ చేయనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. భద్రత,కొన్ని నిర్వహణ పనుల దృష్ట్యా వచ్చే ఏడాది జనవరి ఒకటో తారీఖు నుంచి జూన్ ముప్పై తారీఖు వరకు పలు మార్గాల్లో పదమూడు రైళ్లను రద్దు చేయనున్నారు. ఏమి ఏమి రైళ్ళు రద్దు అవుతున్నాయో తెలుసుకుందాం.. సికింద్రాబాద్ పరిధిలో రద్ధు అయిన రైళ్ల వివరాలు- సికింద్రాబాద్-మేడ్చల్-సికింద్రాబాద్ డెము ప్యాసింజర్(77601/77602) …
Read More »అసెంబ్లీలో సేమ్ సీన్ రిపీట్..మరోసారి బాబుకు చుక్కలు చూపించిన సీఎం జగన్..!
సినిమాల్లో చూడప్పా సిద్ధప్పా..లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరప్పా…అన్న డైలాగ్ ఎంత పాపులర్ అయిందో..పాలిటిక్స్లో కళ్లు పెద్దవి చూస్తే భయపడిపోతామా అంటూ అసెంబ్లీలో చంద్రబాబుకు సీఎం జగన్ వార్నింగ్ ఇస్తూ కొట్టిన డైలాగ్ అంతే పాపులర్ అయింది. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి బడ్జెట్ సమావేశాల్లోనే అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. ఓ దశలో చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలు …
Read More »హైదరాబాద్ లో దారుణం
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహనగరం హైదరాబాద్ లో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. నగరంలో బంజారాహీల్స్ లోని ఎన్బీటీ నగర్లో నూర్ సయ్యద్ అనే వ్యక్తిని నలుగురు దుండగులు అతికిరాతకంగా హత్య చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. బంజారాహీల్స్ లో ఆటోలో వచ్చిన గుర్తు తెలియని నలుగురు దుండగులు నూర్ సయ్యద్ పై కత్తులతో.. రాడ్లతో దాడికి దిగారు. గాయాలు తీవ్రమవ్వడంతో నూర్ అక్కడక్కడే మృతి చెందాడు. ఆ తర్వాత …
Read More »సూపర్ స్టార్ పై కన్నేసిన రష్మిక మందాన
వరుస విజయాలతో.. వరుస సినిమాలతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో బిజీ బిజీగా ఉన్న అందాల రాక్షసి.. ముద్దుగుమ్మ.. కుర్రకారు కలల రాకుమారి రష్మిక మందాన. తాజాగా ఈ ముద్దుగుమ్మ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో టాలీవుడ్ సూపర్ స్టార్,స్టార్ హీరో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న సరిలేరు నీకెవ్వరు అనే మూవీలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మూవీ త్వరలోనే తెలుగు సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నాది. ఈ క్రమంలో …
Read More »“యూజ్లెస్ ఫెలో” అంటూ లోకేష్ బూతుల పురాణం
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తనయుడు,మాజీ మంత్రి నారా లోకేష్ నాయుడు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మార్షల్స్ పై బూతులతో విరుచుకుపడ్డారు. అక్కడితో ఆగకుండా ఆన్ పార్లమెంటరీ లాంగ్వేజ్ లో విరుచుకుపడ్డారు లోకేశ్ . ఈ రోజు శుక్రవారం ఉదయం చంద్రబాబు నాయుడుతో పాటుగా టీడీపీ ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు అసెంబ్లీ నాలుగో గేటు ద్వారా ప్లకార్డులతో లోపలకు వెళ్లకూడదని మార్షల్స్ చెప్పారు. దీంతో కోపోద్రిక్తులైన చంద్రబాబుతోపాటు …
Read More »టీఎస్పీఎస్సీ శుభవార్త
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరో శుభవార్తను తెలిపింది. రాష్ట్ర అటవీ శాఖలో ఇప్పటివరకు మొత్తం 875మంది అభ్యర్థులు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాల్లో చేరారు అని టీఎస్పీఎస్సీ కార్యదర్శి వాణీప్రసాద్ తెలిపారు. మొత్తం 1,313పోస్టులకు గాను 1,282మంది అభ్యర్థులు ఎంపికయ్యారన్నారు. 83మంది ఉద్యోగాల్లో చేరి తర్వాత రాజీనామా చేశారు. 174మంది ఉద్యోగాల్లో చేరలేదు అని చెప్పారు. మరో 150మంది ఉద్యోగాలను వదులుకోవడంతో మొత్తం 324పోస్టులు మిగిలాయి. వీటిని …
Read More »మీరు పాప్ కార్న్ తింటున్నారా..?.
మీరు ఎక్కువగా పాప్ కార్న్ తింటున్నారా..?. అసలు మీరు పాప్ కార్నే తినరా..?. అయితే ఇది చదివిన తర్వాత మీరు ఎక్కువగా పాప్ కార్న్ తింటారు. అసలు పాప్ కార్న్ వలన ఉపయోగాలెంటో ఒక లుక్ వేద్దాం. * ఫైబర్ ఎక్కువగా ఉండటం వలన జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది * షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉంటుంది * అందులో ఉండే ప్రోటీన్ శక్తినిస్తుంది * పాప్ కార్న్ లో …
Read More »గొల్లపూడి మారుతీరావు సినీ ప్రస్థానం
తెలుగు సినిమా ఇండస్ట్రీలో పెద్ద విషాదం నెలకొన్నది. సీనియర్ నటుడు.. రచయిత.. అయిన గొల్లపూడి మారుతీరావు ఈ రోజు మృతిచెందారు. ఆయన మొదట ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య మూవీతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. మనిషికో చరిత్ర,యముడికి మొగుడు,సంసారం ఒక చదరంగం ,స్వాతిముత్యం ,గూఢాచారి నెం1 లాంటి ఎన్నో విజయవంతమైన మూవీల్లో నటించారు. ఆయన నాలుగు తరాల హీరోల మూవీలో నటించారు. దాదాపు రెండు వందల తొంబైకి …
Read More »