తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఉన్న నల్లగొండ ఎంపీ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని త్వరలోనే టీపీసీసీ చీఫ్ నుండి తప్పిస్తారని వార్తలు వచ్చిన సంగతి విదితమే. ఈ క్రమంలో టీపీసీసీ చీఫ్ గా ఎంపీలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి,రేవంత్ రెడ్డి,మాజీ మంత్రి,ప్రస్తుతం ఎమ్మెల్యే డి శ్రీధర్ బాబులలో ఎవరో ఒకర్ని నియమిస్తారని వార్తలు చక్కర్లు కొట్టిన సంగతి విదితమే. తాజాగా మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ …
Read More »తెలంగాణకు 4వ స్థానం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం పలు రంగాల్లో నెంబర్ వన్ స్థానంలో నిలుస్తున్న సంగతి విదితమే. ఈ క్రమంలో సంక్షేమాభివృద్ధి కార్యక్రమాల్లో దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో తెలంగాణ నిలిచింది. అయితే దేశ వ్యాప్తంగా కరెంటు కొనుగోలు చేస్తోన్న రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రానికి నాలుగో స్థానం దక్కింది అని కేంద్ర విద్యుత్ సంస్థ విడుదల చేసిన నివేదికలో పేర్కొన్నది. బీహార్ ప్రథమ స్థానాన్ని దక్కించుకుంది.. …
Read More »సరికొత్త పాత్రలో సమంత
అక్కినేని వారి కోడలు.. కొన్ని లక్షలాది మంది యువతకు ఆరాధ్య దైవం.. అందాల రాక్షసి సమంత మరో సరికొత్త పాత్రలో కన్పించనున్నారు. ఇందులో భాగంగా సమంత త్వరలోనే నిర్మాతగా తెలుగు సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నారని ఫిల్మ్ నగర్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అందులో భాగంగానే అతి కొద్ది రోజుల్లోనే నిర్మాణ రంగంలోకి సమంత అడుగుపెడుతుంది . త్వరలో దీనికి సంబంధించి అధికారక ప్రకటన వస్తుంది అని ఫిల్మ్ నగర్లో …
Read More »భక్తులకు టీటీడీ శుభవార్త
తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులకు టీటీడీ శుభవార్తను తెలిపింది. ప్రస్తుతం నెలకొన్న భక్తుల తాకిడి దృష్ట్యా వైకుంఠ ద్వార మహోత్సవ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వైకుంఠ ద్వారాన్ని దాదాపు పది రోజుల వరకు తెరిచే ఉంచాలని టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ఆగమ సలహా మండలి కూడా అనుమతివ్వడంతో త్వరలోనే దీన్ని టీటీడీ అమలు చేయనున్నది. ప్రస్తుతం వైకుంఠ ఏకాదశి,ద్వాదశి పర్వదినం రోజుల్లోనే భక్తులను …
Read More »ఘనంగా ఉర్సు వేడుకలు..
తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా ఇల్లందు మండలం సత్యనారాయణ పురం హాజరత్ నాగులమీరా మౌలాచాంద్ దర్గా ఉర్సు వేడుకలు ఘనంగా జరిగాయి. ఉర్సు నిర్వహణ కమిటీ భారీ ఏర్పాట్లు చేసింది. ముస్లింలు వేల సంఖ్యలో హాజరై భక్తి శ్రర్థలతో దర్శించుకున్నారు. మంగళవారం ముగింపు వేడుకలు సందర్భంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ గారు హాజరయ్యారు. ఖందిల్ ఎత్తుకుని స్వయంగా తీసుకెల్లారు. ఉర్సు వేడుకలకు ఎంతో ప్రాముఖ్యత …
Read More »సంపూర్ణేష్ బాబు కారుకు ప్రమాదం
ఇటీవల విడుదలైన కొబ్బరి మట్ట మూవీతో ఘనవిజయాన్ని అందుకున్న హీరో బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు. అయితే సంపూ ప్రయాణిస్తోన్న కారుకు ప్రమాదం జరిగింది. తన స్వస్థలమైన సిద్దిపేటలో కారు ప్రమాదానికి గురైంది. అసలు విషయానికి వస్తే సిద్దిపేట పట్టణంలోని కొత్త బస్టాండ్ దగ్గర హీరో సంపూర్ణేష్ బాబు ప్రయాణిస్తోన్న కారును ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. అయితే ప్రమాద సమయంలో డ్రైవర్ సమయస్ఫూర్తితో సడెన్ బ్రేక్ వేయడంతో పెను ప్రమాదం …
Read More »నా ఊపిరి ఆగిపోయినా.. ఐలవ్ యూ అంటున్న బన్నీ
అప్పట్లో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్ చేసిన మూవీ ఆర్య. ప్రముఖ దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన ఆర్య తో స్టైల్ స్టార్ అల్లు అర్జున్ లవర్ బోయ్గా మారాడు.ఈ చిత్రానికి మ్యూజిక్ అందించిన దేవిశ్రీ ప్రసాద్ సంగీతం కూడా తెలుగు సినిమా ప్రేక్షకులని ఎంతగానో కట్టిపడేసింది.ఈ మూవీ విడుదలై మే 7,2019 నాటికి 15 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఆ రోజు బన్నీ తన ఇన్స్టాగ్రాములో పోస్ట్ పెట్టారు. …
Read More »హాన్సిక డ్రీమ్ అదేనంటా..!
హాన్సిక ఒక పక్క కైపెక్కించే అందం.. నవ్వితే సొట్టలు పడే బుగ్గలు..చూడగానే కుర్రకారుకు మతి పోయే సోయగం.. ఒక పక్క ఇన్ని అందాలున్న మరోపక్క చక్కని అభినయంతో తెలుగు,తమిళ సినిమా ప్రేక్షకుల మదిని చురగొన్న అందాల బబ్లీ రాక్షసి. దాదాపు రెండేళ్ల విరామం తర్వాత ఈ హాట్ బ్యూటీ తెనాలి రామకృష్ణ బీఏబీఎల్ మూవీతో తెలుగు సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చి అలరించింది. ఈ క్రమంలో ఈ ముద్దుగుమ్మ ఒక ప్రముఖ …
Read More »నీ అభిమానం తగలెయ్యా..!
ఒక హీరో అభిమాని అంటే మూవీ రీలీజ్ ఫస్ట్ డే నాడు ఫస్ట్ షో చూస్తాడు. లేదా ఫ్లెక్సీలు పెడతాడు.. లేదా సినిమా విడుదల రోజు తమ అభిమాన హీరో కటౌటుకు పాలాభిషేకం చేస్తారు.. లేదా తమ అభిమాన హీరో పుట్టిన రోజునాడు రక్తదానమో.. అన్నదానమో.. లేదా ఆసుపత్రులల్లో.. అనాధ ఆశ్రమాల్లో పూలు పండ్లు పంచుతారు. కానీ ఈ అభిమాని అభిమానులందే వేరయా అన్పించుకున్నాడు. ఇంతకూ ఇతను ఎవరి అభిమాని …
Read More »మాజీ సీఎం పడ్నవీస్ రికార్డు
మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తగినంత మెజారిటీ లేకపోయిన కానీ ఎన్సీపీ బహిష్కృత నేత అజిత్ పవార్ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు బీజేఎల్పీ నేత దేవేందర్ పడ్నవీస్. అంతేకాకుండా ముఖ్యమంత్రిగా దేవేందర్ పడ్నవీస్ .. ఉప ముఖ్యమంత్రిగా ఎన్సీపీ బహిష్కృత నేత అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో ఒక పక్క ఎన్సీపీ ,శివసేన,కాంగ్రెస్ పార్టీలు దేశ అత్యున్నత న్యాయ స్థానమైన సుప్రీం కోర్టును …
Read More »