తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ (మండలిలో),ఎమ్మెల్సీ అయిన పల్లా రాజేశ్వర్ రెడ్డి ను తెలంగాణ రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నియమించారు. గతంలో రైతుసమన్వయ అధ్యక్షుడిగా ఉన్న గుత్తా సుఖేందర్ రెడ్డిని మండలి చైర్మన్ గా నియమించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పల్లా రాజేశ్వర్ రెడ్డిని నియమించారు. దీనికి సంబంధించిన నియామక ప్రక్రియను చేపట్టాలని ముఖ్యమంత్రి సంబంధిత అధికారులను ఆదేశించారు. వచ్చే …
Read More »వెంకీ మామ నుంచి రెండో పాట విడుదల
టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ ,యువహీరో అక్కినేని నాగచైతన్య జోడిగా తెరకెక్కుతున్న తాజా మూవీ వెంకీమామ. ఈ మూవీకి సంబంధించిన రెండో పాటను చిత్రం యూనిట్ విడుదల చేసింది. ఎన్నాళ్లకో అనే పల్లవితో సాగే ఈ పాటలో వింటేజ్ లుక్ లో హీరో వెంకీ,హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ఆకట్టుకుంటున్నారు. అలనాటి జ్ఞాపకాలని గుర్తుకు తెస్తూ ఈ పాట ప్రస్తుతం ప్రేక్షకులను ఆలరిస్తుంది. ఈ చిత్రానికి ఎస్ ఎస్ …
Read More »సీఎం జగన్ పై దేవినేని ఉమా సంచలన వ్యాఖ్యలు
ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిపై టీడీపీకి చెందిన నేత,మాజీ మంత్రి దేవినేని ఉమా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ” ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి జైలుకు వెళ్ళడం ఖాయం. అందుకే వైసీపీ ఎమ్మెల్యేలు పక్క చూపులు చూస్తున్నారని “ఆరోపిస్తున్నారు. ఆయన ఇంకా మాట్లాడుతూ” వైసీపీ నేతలు,ఎమ్మెల్యేలు అభద్రతా భావంలో ఉన్నారు. అందుకే తమ పార్టీ నాయకులను,ఎమ్మెల్యేలను వైసీపీలో చేర్చుకుంటున్నారని ఘాటుగా వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో …
Read More »జూనియర్ ఎన్టీఆర్ తదుపరి చిత్రం ఖరారు..!
వరుస విజయాలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఇమేజ్ ను సంపాదించుకుని టాప్ హీరోలలో ఒకరిగా రాణిస్తోన్న స్టార్ హీరో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం టాలీవుడ్ జక్కన్న దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ మూవీలో నటిస్తోన్న సంగతి విదితమే. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుపుకుంటుంది. ఈ మూవీ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటించబోతున్నాడని తెలుస్తోంది. జక్కన్న మూవీ …
Read More »బ్యాంకు ఖాతాదారులకు కేంద్రం శుభవార్త
మీకు బ్యాంకులో ఖాతా ఉందా..?. మీరు ఎప్పటి నుంచో బ్యాంకులో లావాదేవీలు చేస్తోన్నారా..?. అయితే మీకు కేంద్ర ప్రభుత్వం శుభవార్తను తెలపనున్నది. అదేమిటంటే కేంద్ర ప్రభుత్వం మరో కీలకమైన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా ప్రస్తుతం బ్యాంకు డిపాజిట్లకు లభిస్తోన్న రూ. లక్ష బీమా సదుపాయాన్ని పెంచనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఆమె మాట్లాడుతూ” కేంద్ర క్యాబినేట్ ఆమోదం తెలిపితే ఈ చట్టాన్ని ఈ …
Read More »తెలంగాణకు ఏపీ కూలీలు వలస
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వానకాలంలో కురిసిన భారీ వర్షాలతో ఎగువ ప్రాంతాల నుంచి వస్తోన్న వరదప్రవాహాంతో కృష్ణా,గోదావరి పరివాహక ప్రాంతాల్లోని చెరువులు,ప్రాజెక్టులు,వాగులు నీటితో కళకళాడుతున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయతో చెరువుల పూడిక తీయడంతో పెరిగిన నీటినిల్వ సామర్థ్యం.. ఆ చెరువుల కింద జోరుగా సాగిన వ్యవసాయం! ఈయేడు వర్షాలు సమృద్ధిగా పడటంతో ఐదారు గుంటలున్న రైతులు సైతం పంటలను సాగుచేశారు. పంటసీజన్లో …
Read More »విదేశాల్లో తెలంగాణ మిర్చికి గిరాకీ
తెలంగాణ రాష్ట్రం ఖ్యాతి మరోకసారి ప్రపంచానికి పాకింది. వాణిజ్య పంటల్లో ప్రముఖమైన మిర్చి సాగులో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. మొత్తం దేశ వ్యాప్తంగా 8.4లక్షల హెక్టార్లలో మిర్చి సాగవుతుంది.దీని ద్వారా 20.96లక్షల మెట్రిక్ టన్నుల మిర్చి ఉత్పత్తి అవుతుంది. అదే తెలంగాణ రాష్ట్ర విషయానికి వస్తే మొత్తం 79.59వేల హెక్టార్ల సాగువిస్తీర్ణంతో నాలుగో స్థానంలో ఉంది. ఉత్పత్తిలో 3.98లక్షల మెట్రిక్ టన్నులతో రెండో స్థానంలో ఉంది.జాతీయ దిగుబడి సగటు …
Read More »ఉరకలు పెడుతున్న కాళేశ్వరం జలాలు
తెలంగాణ రాష్ట్రంలో కోటి ఎకరాలకు సాగునీళ్లు ఇచ్చే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన ప్రాజెక్టు కాళేశ్వరం. కేవలం మూడు ఏండ్లలోనే కాళేశ్వరాన్ని నిర్మించి యావత్ దేశాన్ని తెలంగాణ వైపు తిప్పుకుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ క్రమంలో కాళేశ్వర జలాలు మానేరు దిశగా పరుగులెడుతున్నాయి. ప్రాజెక్టుకు సంబంధించిన నంది,గాయత్రి పంపు హౌస్ లలో ఆరు మోటర్ల ద్వారా ఎత్తిపోతలు జరుగుతున్నాయి. ఎల్లంపల్లి జలశయం నుంచి నిన్న శుక్రవారం …
Read More »మీకోసం ఆరోగ్య చిట్కాలు
ఈ చలికాలంలో ఆరోగ్యంగా ఉండటం కోసం కొన్ని ఆరోగ్య చిట్కాలను పాటిస్తే బాగుంటుంది. అయితే ఏమి ఏమి పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం. కొబ్బరి పాలతో చేసిన పదార్థాలు తింటే శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది క్రమం తప్పకుండా పుదీనా వేసిన వంటలు తింటే చర్మవ్యాధులు రాకుండా ఉంటాయి రాత్రి సమయంలో గడ్డపెరుగు ఎక్కువగా తినవద్దు టమాట కెచప్/సాస్ రోజు తింటే ఊబకాయం త్వరగా వచ్చేస్తుంది టమాట కెచప్/సాస్ మితంగా …
Read More »ఆ హీరోతో హెబ్బా పటేల్ రోమాన్స్
హెబ్బా పటేల్ అప్పుడేప్పుడో విడుదలైన కుమారి 21ఎఫ్,అంధగాడు,ఈడోరకం ఆడోరకం లాంటి చిత్రాల్లో నటించి ఇటు అందంతో అటు చక్కని అభినయంతో తెలుగు సినిమా ప్రేక్షకులను ఆకట్టుకున్న అందాల రాక్షసి. ఆ తర్వాత నటించిన చిత్రాల్లో సరైన హిట్స్ లేకపోవడంతో అమ్మడు కొద్ది రోజులు మేకప్ కు దూరంగా ఉన్నారు. తాజాగా యువహీరోతో రోమాన్స్ చేయడానికి సిద్ధమవుతుంది ఈ ముద్దుగుమ్మ . గతంలో తనకు హిట్ అందించిన మూడు సినిమాల్లో తనకు …
Read More »