Home / Tag Archives: slider (page 1142)

Tag Archives: slider

ప్రజా సమస్యలపై మంత్రి మల్లారెడ్డి ఆరా

తెలంగాణ రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ఈ రోజు తన నియోజకవర్గంలోని క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు సమీక్షా సమావేశం నిర్వహించారు. మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా ఘట్‌కేసర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నాగారం మున్సిపాలిటీ పరిధిలోని ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జెడ్పీ చైర్మన్‌ శరత్‌ చంద్రారెడ్డి, జెడ్పీ వైస్‌ ఛైర్మన్‌ వెంకటేష్‌, మంత్రి రాజశేఖర్‌ రెడ్డి, కమిషనర్‌ వాణి, అధికారులు, స్థానిక నాయకులు …

Read More »

ప్రపంచ పర్యాటక కేంద్రంగా జోగులాంబ

తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గద్వాల జోగులాంబ జిల్లాలో పర్యటించారి. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నేతృత్వంలోని పర్యాటక సలహాదారు నీరజ్,పర్యాటక డివిజన్ అధిపతి ఎస్ఎస్ వర్మలతో కూడిన కేంద్ర బృందం జోగులాంబ ఆలయాన్ని సందర్శించింది. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ” జోగులాంబ క్షేత్రాన్ని ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాము. జోగులాంబ ఆలయానికి ప్రసాద్ పథకం కింద సాయం అందించేలా కేంద్రాన్ని …

Read More »

టీఆర్ఎస్ తోనే అభివృద్ధి సాధ్యం

హుజూర్ నగర్ లో గెలిచేది టీఆర్ఎస్ పార్టీనే అని ఎమ్మెల్యే,నేరేడుచర్ల టౌన్ ఎన్నికల ఇంచార్జ్ నన్నపునేని నరేందర్ అన్నారు..24,27 బూత్ లలో సాయిబాబా వీదితో పాటు పలు వీదులలో శానంపూడి సైదిరెడ్డిని గెలిపించవలసిందిగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు.   ఈ ప్రచారంలో వరంగల్ తూర్పు ఎమ్మెల్యే ,నేరేడుచర్ల టౌన్ ఎన్నికల ఇంచార్జ్ నన్నపునేని నరేందర్ పాల్గొన్న ఇంచార్జ్ లు,ముఖ్య నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు..   ఈ సందర్బంగా ఎమ్మెల్యే నరేందర్ మాట్లాడుతూ …

Read More »

మోదీ సర్కారు శుభవార్త

ప్రధాన మంత్రి నరేందర్ మోదీ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్ర పరిధిలోని ఉద్యోగులకు శుభవార్తను తెలిపింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యం పెంచిన కేంద్ర ప్రభుత్వం తాజాగా రవాణా భత్యాన్ని కూడా పెంచింది. ఆయా శాఖాల్లో పని చేసే ఉద్యోగులకు పని చేస్తున్న ప్రాంతాలను బట్టి పెంచింది. పెద్ద పెద్ద నగరాల్లో ఉంటున్న ఉద్యోగులకు కనిష్ఠంగా రూ.1350,గరిష్ఠంగా రూ.7200 లు టీఏ గా చెల్లించనున్నారు. …

Read More »

నర్సరావుపేటలో హైదరాబాద్ పోలీసులు

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ కు చెందిన పోలీసులు నవ్యాంధ్రలోని నర్సరావుపేటలో వెళ్లారు. ఆ రాష్ట్ర దివంగత మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆత్మహత్య కేసును విచారించేందుకు నగరంలోని బంజారాహీల్స్ పోలీసులు అక్కడకి చేరుకున్నారు. ఈ కేసుకు సంబంధించి మరింత స్పష్టత కోసం కోడెల కుటుంబ సభ్యులను విచారణకు రావాలని హైదరాబాద్ పోలీసులు పిలిచారు. అయితే వారి నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో పోలీసులే వెళ్లారు.

Read More »

డిజైన్ పరిశ్రమ నుంచి రూ.19 వేల కోట్ల ఆదాయం

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ నేషనల్ డిజైన్ సెంటర్ కు వేదికగా కానున్నది అని మంత్రి కేటీ రామారావు తెలిపారు. దేశంలోని ఎక్కడా లేని విధంగా హైదరాబాద్ లోనే తొలిసారిగా ఈ తరహా సెంటర్ ఏర్పాటు కానున్నది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన డీపీఐఐటీతో కలిసి పనిచేస్తున్నాం. ఎన్డీసీ ఏర్పాటుకు కేంద్రం కూడా సానుకూలంగా ఉందన్నారు. హెచ్ఐసీసీలో నిన్న శనివారం జరిగిన వరల్డ్ డిజైన్ అసెంబ్లీలో మంత్రి కేటీ రామారావు …

Read More »

సీఎం కేసీఆర్ మరో సంచలన నిర్ణయం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా జీవన ఆధారం కోసం గల్ఫ్ దేశాలకు వలస వెళ్ళిన తెలంగాణ రాష్ట్రానికి చెందిన కార్మికులు,ప్రజల కోసం ఆయన గల్ఫ్ దేశాలకు వెళ్ల నున్నారు. ఈ క్రమంలో అందరూ తెలంగాణ రాష్ట్రానికి తిరిగి రావాల్సిందిగా ఆయన కోరనున్నారు. రాష్ట్రంలో ఏ జిల్లా నుండి ఎంతమంది గల్ఫ్ దేశాలకు బ్రతుకు దెరువు కోసం వెళ్ళారో తెలుసుకోవడానికి …

Read More »

ఈ నెల 19వరకు విద్యాసంస్థలకు సెలవులు

తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీకి చెందిన మొత్తం నలబై ఎనిమిది వేల మంది సిబ్బంది గత తొమ్మిది రోజులుగా సమ్మె చేస్తున్న సంగతి విదితమే. దీంతో రాష్ట్రంలో ప్రజలకు ,ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లను ప్రభుత్వం చేస్తుంది. అయితే తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ మరో నిర్ణయం తీసుకున్నారు. ఈక్రమంలో ప్రభుత్వ ,ఎయిడెడ్ ,ప్రైవేట్ జూనియర్,డిగ్రీ కాలేజీలకు ,పాలిటెక్నిక్ ,ఇంజినీరింగ్,లా ,ఎంబీఏ,ఎంసీఏ,ఫార్మసీ కాలేజీలతో పాటుగా అన్ని యూనివర్సీటీలకు ఈ నెల పంతొమ్మిదో …

Read More »

తెలంగాణ ప్రజలారా. ఒక్క క్షణం ఆలోచించండి!

మహిషీ ప్రసవోన్ముఖీ, మహిషో మదనాతురః బర్రె ఈననున్నది.. దున్న మరులుగొన్నది పాపం బర్రెకు నెలలు నిండి ప్రసవ వేదనతో అటూ ఇటూ తిరుగుతూ బాధతో యాతన పడుతున్నది. దీని బాధలో ఇదుంటే అదే దొడ్లో కట్టేసిన ఓ దున్న ఈ బర్రెను చూసి మదనతాపంతో తనుగు తెంచుకోవాలని విశ్వప్రయత్నం చేస్తున్నది. అవును. ఎవరి బాధ వాళ్లది.   సరిగ్గా రాష్ట్ర రాజకీయాల పరిస్థితీ ఇలాగే ఉంది. తెచ్చుకున్న రాష్ర్టాన్ని ఎలా …

Read More »

ఉత్తమ్ వి ఉత్తమాటలే..

టీఆర్ఎస్ తోనే హుజుర్ నగర్,నేరేడుచర్ల అభివృద్ది సాద్యమని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే,నేరేడుచర్ల టౌన్ ఎన్నికల ఇంచార్జ్ నన్నపునేని నరేందర్ అన్నారు. 26,29 బూత్ ల లోని గ్రందాలయ వీది,పూల బజార్,బాషా బజార్,మున్సిపల్ ఆఫీస్ రోడ్,మార్కెట్ లలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.ఇంటింటికి తిరుగుతూ టీఆర్ఎస్ అభ్యర్ది శానంపూడి సైదిరెడ్డికి ఓటు వేయవలసిందిగా అభ్యర్దించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ శానంపూడి సైదిరెడ్డిని గెలిపించుకోవడం ద్వారా హుజుర్ నగర్ అభివృద్ది చేసుకుందామన్నారు.నేరేడుచర్ల మున్సిపాలిటీ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat