ఏపీలో గత నెల ఏప్రిల్ పదకొండున జరిగిన అసెంబ్లీ,పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపులో భాగంగా రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం, చిత్తూరు జిల్లా మదనపల్లి నియోజకవర్గాల అభ్యర్థుల భవితవ్యం అందరికంటే ముందుగా తేలిపోనుంది. ఈ రెండు నియోజకవర్గాల్లో 13 రౌండ్లలోనే ఓట్ల లెక్కింపు పూర్తి కానుంది. కర్నూలు నియోజకవర్గంలో అత్యధికంగా 33 రౌండ్లు పూర్తి చేయాల్సి ఉన్నందున ఫలితం చివరన వెలువడే అవకాశముంది. పులివెందుల, నందిగామ, ఆళ్లగడ్డ, పెనమలూరు, …
Read More »రూ.200కోట్లు ఖర్చు చేసిన లోకేష్
ఏపీలో మరికొద్ది రోజుల్లో ఫలితాలు వెలువడునున్న నేపథ్యంలో ప్రస్తుత అధికార పార్టీ టీడీపీ అధినేత ,ఆపద్ధర్మ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు,రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ గురించి ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సంచలన విషయం బయట పెట్టారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ “ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మంగళగిరి అసెంబ్లీ స్థానం నుండి బరిలోకి దిగిన నారా లోకేష్ నాయుడు …
Read More »కపిల్ శర్మకు అరుదైన గౌరవం
ప్రముఖ బాలీవుడ్ నటుడు కపిల్ శర్మకు అరుదైన గౌరవం దక్కింది. చాలా ఎక్కువమంది ఫాలోయింగ్ ,ప్రేక్షకులను సంపాదించుకున్న కమెడియన్ గా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ లో చోటు సంపాదించుకున్నాడు. ప్రతిసారి సమయానికి అనుగూణంగా ,సందర్భానుసారం ఆయన మాట్లాడే తీరు,పంచ్ లకు క్రేజ్ ఉంది. ది కపిల్ శర్మ పేరుతో ఆయన వ్యాఖ్యాతగా పనిచేసిన షోకు కూడా ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది అభిమానులు ఆయనకు ఉన్నారు. అయితే …
Read More »18ఏళ్ల బాలికకు అండగా కేటీఆర్..!
తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తన గొప్ప మనస్సును చాటుకున్నారు. పద్దెనిమిదేండ్లు వయస్సున్న ఒక బాలికకు అండగా ఉంటానని భరోసానిచ్చారు.రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన గంభీరావుపేట మండలం లింగన్నపేట నివాసి కనకట్ల దేవెందర్ బీడి కార్ఖానాలో పనిచేస్తుండేవాడు. అతని సతీమణి బాలమణి బీడీలు చుడుతూ జీవనం సాగిస్తూ ఉండేవారు. అయితే వీళ్లకు పద్దెనిమిదేళ్ళు నిండిన రవళికి ఎదుగుదలలో లోపం ఉంది. అయితే వైద్యులను …
Read More »ఒక్క వాట్సాప్ మెసేజ్ తో బాలిక ప్రాణం కాపాడిన హారీష్ రావు..
తెలంగాణ రాష్ట్ర తొలి భారీ నీటిపారుదల శాఖ మంత్రి వర్యులు తన్నీరు హారీష్ రావు ప్రస్తుతం కుటుంబ సమేతంగా విదేశాల్లో ఉన్న సంగతి విదితమే. ఆయన ఎక్కడున్నా.. ఏ పరిస్థితుల్లో ఉన్నా తనని నమ్ముకున్నవారి గురించే ఆరాటపడుతుంటారు.. ఆలోచిస్తుంటారు.. గత ఏడాది అన్న పెళ్లి రోజు కూడా తన కుటుంబ సభ్యులతో గడపకుండా నాగార్జున సాగర్ వెళ్లి నీళ్ళు వదిలిన మహామనిషి.. ఆ తర్వాత కాళేశ్వరం టూర్.. ప్రాజెక్టుల సందర్శన..బ్లా …
Read More »తెలంగాణ రాష్ట్ర హైకోర్టు సంచలన ఆదేశాలు.!
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనులను ఆపే ప్రసక్తే లేదని తెలంగాణ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు నేడు పేర్కొంది. మల్లన్నసాగర్ నిర్వాసితుల పిటిషన్పై హైకోర్టులో నేడు విచారణ జరిగింది. విచారణ సందర్భంగా హైకోర్టు స్పందిస్తూ ప్రాజెక్టును ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. పరిహారం తీసుకోవాలని నిర్వాసితులకు సూచించింది. కొన్ని లక్షల ఎకరాలకు సంబంధించిన ప్రాజెక్టును కేవలం రెండు మూడెకరాలు ఉన్న భూయజమానుల …
Read More »చంద్రబాబుపై “ఎకనామిక్ టైమ్స్” సంచలన కథనం
ఏపీ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత చంద్రబాబుకు, న్యాయవ్యవస్థకు మధ్య ఉన్న సంబంధాలపై తొలినుంచి ఆరోపణలు ఉన్నాయి. చంద్రబాబుకు ఇప్పటి వరకు 18 స్టేలు రావడానికి కారణం ఆయనకు న్యాయవ్యవస్థపై ఉన్న పట్టేనని చాలా మంది చెబుతుంటారు. తెలంగాణ సీనియర్ అడ్వకేట్ కూడా గతంలో ఉమ్మడి హైకోర్టులోని 15మంది న్యాయమూర్తులు చంద్రబాబు సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ తరహాలో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇప్పుడు ప్రముఖ ఆంగ్ల దిన …
Read More »ఫస్ట్ వీక్ “మహర్షి”కలెక్షన్లు..!
టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా, పూజా హెగ్దె హీరోయిన్ గా ,ప్రకాష్ రాజ్,సాయికుమార్,అల్లరి నరేష్,జయసుధ,వెన్నెల కిషోర్,జగపతి బాబు ఇతర ప్రధాన పాత్రలలో నటించగా యంగ్ అండ్ డైనమిక్ దర్శకుడు వంశీ పైడిపల్లి నేతృత్వంలో ప్రముఖ నిర్మాతలు దిల్ రాజ్,పీవీపీ,అశ్వనీదత్ నిర్మాణ సారధ్యంలో రాక్ స్టార్ డీఎస్పీ సంగీతం అందించగా తెలుగు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ”మహర్షి”. మహేష్ కెరీర్లోనే భారీ బడ్జెట్ తో నిర్మితమైన …
Read More »రవిప్రకాశ్ – శివాజీల కుట్ర”బట్టబయలు”..
టీవీ 9 మాతృసంస్థ అసోసియేటెడ్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ (ABCL) కొత్త యాజమాన్యానికి ఇబ్బందులు సృష్టించే ఉద్దేశంతో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT)ని అడ్డుపెట్టుకుని పావులు కదిపిన ఆ సంస్థ మాజీ సీఈవో రవిప్రకాశ్, సినీనటుడు శివాజీతో కలిసి పన్నిన కుట్ర బట్టబయలయ్యింది. వీరిద్దరి మధ్య కుదిరింది పాత ఒప్పందం కాదని, NCLTలో కేసు వేయడం కోసం కుట్ర చేసి, పాత తేదీతో నకిలీ షేర్ …
Read More »తప్పక చూడాల్సిన పర్యాటక ప్రదేశాలు
మనలోనే కాదు భారతదేశంలోనే భిన్న సంస్కృతుల మేళవింపులు కన్పిస్తాయి.ఒక్కో ప్రాంతంలో ఒక్కో ప్రత్యేకతో పర్యాటకంగా ఆకట్టుకుంటున్నాయి. అయితే వీటిపై మనం ఒక లుక్ వేద్దామా .. వారణాసి:గంగానది ఒడ్డున నెలవై ఉన్న కాశీ పట్టణాన్ని ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక్కసారైన సందర్శించాల్సిన చోటు తాజ్ మహాల్:అగ్రాలో ఉన్న ఇది ప్రపంచ వింతల్లో ఒకటి .ఇది ఒక మధురమైన అనుభూతినిస్తుంది. అంజునా:గోవాలోని ఈ ప్రదేశానికెళ్లితే విందు,వినోదాలు,ప్రకృతి అందాలు ,ప్రశాంత ప్రదేశాలు కన్పిస్తాయి …
Read More »