ఏపీ మాజీ ముఖ్యమంత్రి.. ప్రధానప్రతిపక్ష పార్టీ తెలుగు దేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రముఖ సినీ నటుడు.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మద్ధతుగా నిలిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న అకాల వర్షాలతో రైతాంగం నష్టపోతుంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వానికి ఏమాత్రం పట్టడం లేదని ఆరోపించారు. ‘మంత్రులు ఒక్క చోట కూడా రైతుల దగ్గరకు, పొలాల్లోకి …
Read More »జోరు తగ్గని విరూపాక్ష
మెగా హీరో సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని నమోదు చేసుకున్న కొత్త సినిమా ‘విరూపాక్ష’. ఈ చిత్రాన్ని చూసేందుకు ప్రేక్షకులు క్యూ కడుతున్నారు. సినిమా రిలీజ్ అయి రెండు వారాలు అవుతున్నా.. థియేటర్ల వద్ద ప్రేక్షకుల సందడి ఏమాత్రం తగ్గట్లేదు. దీంతో భారీగా కలెక్షన్లు రాబడుతోంది. ఇప్పటివరకూ 10 రోజుల్లో రూ.76 కోట్లు …
Read More »ఐపీఎల్ లో అరుదైన రికార్డు
నిన్న ఆదివారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ పై సెంచరీ(124) చేసిన యశస్వి జైశ్వాల్ అరుదైన రికార్డు సాధించారు. జాతీయ జట్టుకు ఆడకుండా ఐపీఎల్ లో అత్యధిక స్కోరు సాధించిన క్రికెటర్ గా నిలిచారు. 2011లో పాల్ వాల్తాటి(పంజాబ్) చెన్నైపై 120* రన్స్, 2009లో మనీష్ పాండే(ఆర్సీబీ) డెక్కన్ ఛార్జర్స్ పై 114* రన్స్ చేశారు. అలాగే మనీష్ పాండే(19Y, 253D), పంత్ (20Y, 218D), పడిక్కల్(20Y, …
Read More »అక్కినేని అభిమానులకు శుభవార్త
ఇటీవలే ఏజెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన అక్కినేని వారసుడు .. యువహీరో అఖిల్.. మరో ప్రాజెక్ట్ పై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. కొత్త డైరెక్టర్ అనిల్ చెప్పిన కథ నచ్చడంతో అఖిల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. UV క్రియేషన్స్ మూవీని నిర్మించనుందని, త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని టాలీవుడ్ టాక్. ఈ సినిమా కోసం బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ను మేకర్స్ సంప్రదించారట.
Read More »సీఎం కేసీఆర్ మేడే శుభాకాంక్షలు
కార్మికుల దినోత్సవం.. మే’ డే సందర్భంగా కార్మిక, కర్షక, కూలీలు, వృత్తి పనిచేసేవారు, మొత్తంగా తమ చెమట చుక్కలను రాల్చి జీవనం సాగిస్తూ, పరోక్షంగా సమాజాభివృద్ధిలో భాగస్వాములౌతున్న ప్రతి వొక కష్టజీవికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారు మేడే శుభాకాంక్షలు తెలిపారు. తర తరాలుగా కష్టజీవి శ్రమతోనే ఈ ప్రపంచంలో సంపద సృష్టి జరుగుతున్నదని, మహోన్నతమైన విశ్వమానవ సౌధానికి శ్రమజీవుల త్యాగాలే పునాదిరాళ్లని సిఎం కేసీఆర్ తెలిపారు. కార్మిక కర్షక …
Read More »గిలిగింతలు పెడుతున్న శోభితా సోయగాలు
రెచ్చిపోయిన రకుల్ ప్రీత్
వావ్ అన్పిస్తోన్న అమృతా అందాలు
దేశంలో తగ్గిన కరోనా కేసులు
దేశంలో కరోనా వైరస్ కేసులు భారీగా తగ్గాయి. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకు 87,038 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు.. 4,282 కేసులు బయటపడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 47,246 కేసులు యాక్టివ్గా () ఉన్నాయి. ఇప్పటి వరకు మహమ్మారి నుంచి 4,43,70,878 మంది కోలుకున్నారు. ఇక 24 గంటల వ్యవధిలో …
Read More »దేశంలో తగ్గని కరోనా వైరస్ వ్యాప్తి
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గత కొన్ని వారాలుగా దేశ వ్యాప్తంగా రోజూవారీ కేసులు వేలల్లో నమోదవుతున్నాయి. తాజాగా గత 24 గంటల వ్యవధిలో 7 వేలకుపైనే కొత్తగా కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్మాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. నిన్న శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి శనివారం ఉదయం 8 గంటల వరకు 1,94,134 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు …
Read More »