ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ .. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగానటించిన మూవీ RRR .ఈ సినిమాలోని ‘నాటు నాటు’ పాట ఆస్కార్ సాధించిన సంగతి తెల్సిందే. అయితే ఈ సినిమాలోని పాట ఆస్కార్ అవార్డును సాధించడంపై బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ పాట తన రెండేళ్ల కుమారుడు జెహను కూడా ఆకట్టుకుందని తెలిపారు. ‘నాటు నాటు …
Read More »తెలంగాణ విద్యుత్ ఉద్యోగులకు శుభవార్త
తెలంగాణ రాష్ట్రంలోని సర్కారు విద్యుత్ ఉద్యోగులకు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వారికి 3.724% డీఏ మంజూరు చేస్తూ ట్రాన్ స్కో సీఎండీ ప్రభాకర్ ఉత్తర్వులిచ్చారు. గతేడాది జులై 1 నుంచి 28.638 శాతం డీఏ చెల్లిస్తుంది.. ఈ ఏడాది జనవరి నుంచి 32.362 శాతం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. జనవరి, ఫిబ్రవరి నెలకు సంబంధించి పెరిగిన డీఏ బకాయిలను మార్చినెల జీతంతో కలిపి ఏప్రిల్ …
Read More »వడగళ్లు ఎలా ఏర్పాడతాయో తెలుసా..?
వడగళ్లు ఎలా ఏర్పాడతాయో తెలుసా..తెల్వదా అయితే ఇప్పుడు తెలుసుకుందాం. తీవ్రమైన ఉరుములు, మెరుపులతో కూడిన క్యుములోనింబస్ మేఘాలు ఉన్నప్పుడు వడగళ్లు ఏర్పడటానికి ఆస్కారం ఉంటుంది. ఈ మేఘాలు ఎక్కువ ఎత్తుగా, నిలువుగా ఉంటాయి. మేఘంలో 0 డిగ్రీ సెల్సియస్ వద్ద సూపర్ కూల్డ్ వాటర్ ఏర్పడుతుంది. దీనికి దుమ్ము రేణువులు, వర్షపు బిందువులు కలిసినప్పుడు మంచు ముక్కలు తయారవుతాయి. అప్పుడే వడగళ్ల వాన పడుతుంది. ఇవి గంటకు 160 కిలోమీటర్ల …
Read More »వన్డేల్లో సరికొత్త రికార్డు షకీబ్ అల్ హసన్
బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ వన్డేల్లో సరికొత్త రికార్డు సృష్టించారు. వన్డేల్లో 7 వేల పరుగులు, 300 వికెట్లు తీసిన మూడో క్రికెటర్ గా నిలిచారు. ఐర్లాండ్ తో జరుగుతున్న మ్యాచ్ లో 24 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఈ ఘనత సాధించారు. గతంలో సనత్ జయసూర్య (శ్రీలంక), షాహిద్ ఆఫ్రిది (పాక్) ఈ ఫీట్ సాధించారు. కాగా, షకీబ్ వన్డేల్లో 300 వికెట్లు, టెస్టుల్లో …
Read More »టెస్టు క్రికెట్ లో చరిత్ర
శ్రీలంకతో జరుగుతోన్న టెస్టు మ్యాచ్ లో న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్స్ చరిత్ర సృష్టించారు. వెల్లింగ్టన్ లో జరుగుతున్న టెస్టులో ఇద్దరు న్యూజిలాండ్ బ్యాటర్లు డబుల్ సెంచరీలు చేశారు. దీంతో టెస్టు చరిత్రలో మొదటిసారి ఇద్దరు బ్యాటర్లు డబుల్ సెంచరీలు చేసి రికార్డు సృష్టించారు. కేన్ విలియమ్సన్ మొదటి ఇన్నింగ్స్ 215(296), హెన్రీ నికోల్స్ 200*(240) పరుగులు చేశారు.. మొత్తం కివీస్ జట్టు స్కోర్ 540 రన్స్ కు చేరింది.
Read More »ఎన్ఎండీసీ చైర్మన్ గా శ్రీధర్
ప్రస్తుతం సింగరేణి సీఎండీగా కొనసాగున్న శ్రీధర్ ఎన్ఎండీసీ చైర్మన్ గా నియామకమయ్యారు. 1997 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన శ్రీధర్ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పలు క్యాడర్లలో సేవలందించారు. ఏపీలో రాజమండ్రి సబ్ కలెక్టర్, ఊట్నూరు ఐటీడీఏ పీఓగా, పోర్ట్స్ డైరెక్టర్ గా కాకినాడలో పని చేశారు. అనంతపురం, కృష్ణ, వరంగల్, రంగారెడ్డి జిల్లాల్లో కలెక్టర్ గా విధులు నిర్వర్తించారు. 2015 నుంచి సింగరేణి సీఎండీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు శ్రీధర్.
Read More »అల్లు అర్జున్ పై భాను శ్రీ మెహ్రా సంచలన వ్యాఖ్యలు
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై తనతో కల్సి నటించిన హీరోయిన్ భాను శ్రీ మెహ్రా సంచలన వ్యాఖ్యలు చేసింది. సోషల్ మీడియా వేదిక అయిన ట్విట్టర్ సాక్షిగా హీరోయిన్ భాను శ్రీ మెహ్రా అల్లు అర్జున్ గురించి చెబుతూ తనను ట్విట్టర్లో హీరో అల్లు అర్జున్ బ్లాక్ చేశారు . ఈ అంశాన్ని భాను శ్రీ స్వయంగా పోస్టు చేసి …
Read More »టీఎస్పీఎస్సీ రద్ధు చేసిన పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నవారికి శుభవార్త
తెలంగాణ రాష్ట్రంలో టీఎస్పీఎస్సీ ఇటీవల రద్ధు చేసిన పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నవారికి శుభవార్త తెలుపుతున్నట్లు మంత్రి కేటీఆర్ బీఆర్కే భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ ” –> ఉద్యోగార్థులకు అన్ని రకాలుగా అండగా ఉంటాం.. ధైర్యంగా ఉండాలని ప్రభుత్వం తరపున కోరుతున్నాం –> రద్ధు అయిన నాలుగు పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నవాళ్లు మళ్లీ ఫీజులు చెల్లించాల్సినవసరం లేదు –> మార్పులు చేర్పులు చేసి త్వరలోనే …
Read More »భారీగా పెరిగిన బంగారం ధరలు
బంగారం ధరలు వినియోగదారులను బెంబేలెత్తిస్తున్నాయి. గోల్డ్ రేట్ నేడు భారీగా పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర అత్యధికంగా రూ.1630 పెరిగి ఆల్టైం రికార్డ్ రూ.60,320కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ. 1500 పెరిగి రూ.55,300గా నమోదైంది. ఇక కేజీ వెండి ధర రూ.1300 పెరిగి రూ.74,400కు చేరింది.
Read More »భూమి లేని నిరుపేదలకు అండగా కాంగ్రెస్
తెలంగాణ రాష్ట్రంలో భూమి లేని నిరుపేదలకు కాంగ్రెస్ అండగా ఉంటుందని ఆ పార్టీ సీనియర్ నేత… సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలో పాదయాత్ర చేస్తున్నరు విక్రమార్క భట్టి.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతుబంధు తరహాలోనే భూమి లేని పేదలకు కూడా డబ్బులు అందజేస్తామని హామీ ఇచ్చారు. ఇక కౌలురైతులకు కూడా రైతుబంధును ఏ విధంగా అమలు చేయాలనే దానిపై చర్చిస్తున్నామని, …
Read More »