Home / Tag Archives: slider (page 157)

Tag Archives: slider

ఏప్రిల్ రెండో వారంలో రెండో విడత గొర్రెల పంపిణీ

తెలంగాణలో రెండో విడత గొర్రెల పంపిణీని అంబేడ్కర్ జయంతి రోజు అయిన ఏప్రిల్ 14న ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్  ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా తొలి విడతలో 3.93 లక్షల మందికి 82.64 లక్షల గొర్రెలను పంపిణీ చేశారు. రెండో విడతలో 3.38 లక్షల మంది లబ్ధిదారులను గుర్తించారు. ఈ గొర్రెలను ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా నుంచి కొనుగోలు చేయనుంది. ఒక యూనిట్ …

Read More »

అమిత్ షా కు షాకిచ్చిన బీఆర్ఎస్ నేతలు

 కేంద్ర హోం మంత్రి అమిత్ షా నిన్న శనివారం తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పర్యటనకు విచ్చేసిన సంగతి విదితమే. హైదరాబాద్ హాకీంపేటలో దిగిన కేంద్ర మంత్రి అమిత్ షా కు పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ మంత్రి.. ఎమ్మెల్యే ఈటల రాజేందర్  తదితరులు ఘన స్వాగతం పలికారు. అయితే బీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలు మాత్రం ఆయనకు వినూత్నంగా …

Read More »

రేపే ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్

ఏపీ తెలంగాణ  రాష్ట్రాల్లో గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఈ ఎన్నికల్లో తమ అభ్యర్థులను బరిలోకి దింపుతున్న ప్రధాన పార్టీలన్నీ తమ అభ్యర్థులకు ఓట్లు పడేలా పలు రకాలుగా ఓటర్లకు తాయిలాలు పంచే పనిలో బిజీబిజీ అయ్యాయి. ఈ క్రమంలో రేపు సోమవారం ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ . సోమవారం జరిగే ఎన్నికలకు అధికారులు అన్నీ ఏర్పాట్లు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో 3 గ్రాడ్యుయేట్, 2 టీచర్ …

Read More »

ఏపీ విద్యార్థులకు అలెర్ట్

 ఏపీలో ఈనెల 15 నుంచి ఏప్రిల్ 4 వరకు జరిగే ఇంటర్ పరీక్షలు జరగనున్న సంగతి తెల్సిందే. ఈ పరీక్షలకు సంబంధించి హాల్ టికెట్లను జ్ఞానభూమి పోర్టల్ లో ఆయా కాలేజీల ప్రిన్సిపాళ్ల లాగిన్లలో అప్ లోడ్ చేసినట్లు ఇంటర్ బోర్డు వెల్లడించింది. వెంటనే విద్యార్థులకు వాటికి అందించాలని కాలేజీలకు సూచించింది. సందేహాలుంటే 18004257635 టోల్ నంబర్కు ఫోన్ చేయాలని పేర్కొంది. పరీక్షలకు 10.03 లక్షల మంది విద్యార్థులు హాజరవుతారని, …

Read More »

జగద్గిరిగుట్ట డివిజన్ లో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పర్యటన…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జగద్గిరిగుట్ట 126 డివిజన్ పరిధిలో ‘ప్రగతి యాత్ర’లో భాగంగా ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు పర్యటించారు. ఈ మేరకు దేవమ్మ బస్తీ, బీరప్ప నగర్ లలో పాదయాత్ర చేస్తూ.. పూర్తి చేసిన రోడ్లు.. తదితర అభివృద్ధి పనులు పరిశీలించారు. అనంతరం మిగిలి ఉన్న పనులు తెలుసుకున్నారు. ఆయా పనులన్నీ త్వరలోనే పూర్తి చేయిస్తానని ప్రజలకు ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చారు. అదే విధంగా ప్రభుత్వ సంక్షేమ …

Read More »

బండి సంజయ్ ని వెంటనే అరెస్ట్ చేయాలి : రెడ్కో చైర్మన్ వై. సతీష్ రెడ్డి

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పై bjp రాష్ట్ర అధ్యక్షు డు బండి సంజయ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. మహిళ అనే గౌరవం లేకుండా నువ్వు మాట్లాడిన తీరు యావత్తు మహిళ లోకాన్ని అవమానించేలా ఉంది. మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలోనే మరో మహిళపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మహిళలపై ఆయనకి బిజెపి పార్టీకి ఉన్న గౌరవం మర్యాద ఎంటో తెలియజేస్తున్నది. కవితను అవమానించిన అవమానించిన బండి సంజయ్ …

Read More »

కేసీఆర్ కుటుంబమే ప్రధాని మోదీ లక్ష్యం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్ర‌భుత్వాన్ని, ఆయన ఫ్యామిలీ ని కేంద్రంలోని ప్రధానమంత్రి నరేందర్ మోదీ స‌ర్కార్ టార్గెట్ చేసిన‌ట్లు ఎంఐఎం ఎంపీ అస‌దుద్దీన్ ఓవైసీ  ఆరోపించారు. ఈరోజు శనివారం ఆయ‌న త‌న ట్విట్ట‌ర్‌లో స్పందిస్తూ.. దేశంలోని ముస్లింల‌ను ఆర్థికంగా వెలివేయాల‌ని బీజేపీ ఎంపీలు పిలుపునిచ్చిన‌ట్లు అస‌ద్ పేర్కొన్నారు. మ‌రో వైపు బీజేపీ ప్ర‌భుత్వం నీచ రాజ‌కీయాల‌కు పాల్ప‌డుతున్న‌ట్లు ఆయ‌న విమ‌ర్శించారు. తెలంగాణ స‌మ‌గ్ర అభివృద్ధి కోసం కృషి …

Read More »

ఎమ్మెల్సీ కవితకు మద్ధతుగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర అధికార బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈరోజు శనివారం ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ ముందు విచారణ కానున్న సంగతి విదితమే. ఈ క్రమంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ట్విట్టర్ సాక్షిగా ” పిచ్చి కుక్కల్ని వేటాడే క్రమంలో వాటి కాట్లు మన చేతిపై పడ్తయి. అంత మాత్రాన వేట ఆపుతామా?.. కవితమ్మా ధైర్యంగా ఉండండి అంటూ ఆయన సంఘీభావం తెలిపారు. …

Read More »

పంట పొలాలను పరిశీలించిన సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య

తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లా తల్లాడ మండల పరిధిలో బిల్లుపాడు గ్రామంలో శనివారం సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య పంట పొలాలను పరిశీలించారు. సిరిపురం మేజర్ కింద ఉన్నటువంటి ఎన్ఎస్పి కెనాల్ నుండి నీరు రాక పంట పొలాలు బీటలు వారుతున్నాయని ఎమ్మెల్యే దృష్టికి బిల్లుపాడు,పరిసర ప్రాంత రైతులు తీసుకెళ్లగా శనివారం ఆయన హుటాహుటిన ఆ గ్రామాలకు చేరుకొని స్వయంగా పంట పొలాల్లోకిదిగి పంటలను పరిశీలించారు.. అనంతరం ఆయన …

Read More »

సీఎం కేసీఆర్ శుభవార్త

good new for govt employees telangana SARKAR hike da/dr

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్  ప్రభుత్వం కొత్తగా ప్రారంభించిన గృహలక్ష్మి పథకానికి లబ్ధిదారుల ఎంపిక కలెక్టర్ల ఆధ్వర్యంలోనే  జరగనున్నట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా  50 గజాల స్థలం ఉన్నా.. ఈ పథకం వర్తిస్తుంది. అందులో డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టాల్సి ఉంటుందని చెప్పారు. బేస్మెంట్ లెవల్ లో రూ. లక్ష, స్లాబ్ స్థాయిలో రూ.లక్ష, నిర్మాణం పూర్తయ్యాక రూ. లక్ష అందిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. ఇందుకు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat