కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని నాగార్జున డ్రీమ్ ల్యాండ్స్ లో నూతనంగా ఏర్పాటు చేసిన మంచినీటి సరఫరాను ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు ఎమ్మెల్యే గారికి ఘన స్వాగతం పలికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ మంచినీటి సరఫరాను ప్రారంభించడం పట్ల సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ప్రతీ ప్రాంతంలో …
Read More »బీఆర్ఎస్ తొలి భారీ బహిరంగ సభ ముహూర్తం ఖరారు
తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చిన సంగతి విదితమే. ఈ సందర్భంగా జాతీయ పార్టీ బీఆర్ఎస్ కార్యాలయాన్ని దేశ రాజధాని ఢిల్లీ మహానగరంలో ప్రారంభించిన సంగతి విదితమే. ఈ క్రమంలో జాతీయ పార్టీగా బీఆర్ఎస్ తొలి భారీ బహిరంగ సభ వేదికను.. తారీఖును ఖరారు చేసినట్లు సమాచారం. రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో ఈ నెల పద్దెనిమిదో తారీఖున ఈ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నట్లు …
Read More »ఈ ఎమోజీ లకు ఆర్ధం తెలుసా..?
వేల మాటల్లో చెప్పలేని భావాన్ని.. ఎమోజీ రూపంలో వెల్లడిస్తుంది స్మార్ట్ సమాజం. అవ్యక్త భావాలను వ్యక్తం చేయడానికి కూడా ఎన్నో ఎమోజీలు ఉన్నాయి. ప్రతి బొమ్మ వెనుకా స్పష్టమైన అర్థం ఉంటుంది. ఏదిపడితే అది వాడితే.. నవ్వులపాలే. కోర్టు కేసులకు దారితీసిన సందర్భాలూ ఉన్నాయి. కాబట్టి, జాగ్రత్త. బటర్ఫ్లై బటర్ఫ్లై ఎమోజీ .. కొత్తగా ప్రారంభించడం, మార్పు దిశగా పయనించడం, సరికొత్త ఆశతో పని మొదలుపెట్టడం తదితర అర్థాలను సూచిస్తుంది. …
Read More »ఉద్యోగాల భర్తీలోనూ తెలంగాణ రోల్ మాడల్..
భారతదేశం సంస్కృతీ సంప్రదాయాలకు నిలయం, సర్వమతాల సమ్మేళనం. మన దేశంలో సహజ వనరులకు కొదువ లేదు. కానీ వాటిని సమర్థవంతంగా వినియోగించుకునే పాలకులే కరువు అవడం విషాదం. వనరులను ఉపయోగించి సంపద సృష్టిస్తూ, పెట్టుబడులు సాధిస్తే ఈ దేశ యువతకు ఉపాధి అవకాశాలు పుష్కలంగా లభిస్తాయి. కానీ, అలా జరగడం లేదు. తద్వారా మన యువత శక్తిసామర్థ్యాలను విదేశాలు ఉపయోగించుకుంటున్నాయి. దీనికి ప్రధాన కారణం దేశంలో ఏటా 2 కోట్ల …
Read More »బ్యాక్ అందాలతో రెచ్చగొడుతున్న సిద్ధికా శర్మ
పెళ్ళైన తగ్గని కాజల్ అందాలు
రెచ్చిపోయిన రకుల్ ప్రీత్ సింగ్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పథకాలు దేశవ్యాప్తంగా అందించేందుకే బిఆర్ఎస్ పార్టీ.
తెలంగాణ రాష్ట్రంలో చేపడుతున్న పథకాలు దేశవ్యాప్తంగా ఆకర్షణీయంగా నిలిచాయని, దేశవ్యాప్తంగా ఈ పథకాలను ప్రజలకు అందించేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సారధ్యంలో బిఆర్ఎస్ పార్టీ నేలకొల్పబడిందని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారు అన్నారు. సత్తుపల్లిలోని ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పేదింటి ఆడబిడ్డల పెళ్ళికానుక రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కల్యాణలక్ష్మి, షాదిముబారక్ పథకంలో మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య …
Read More »ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంలో భాగంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగుల పనితీరు, హాజరుపై నిఘా ఉంచనుంది. ఈ మేరకు ఆకస్మిక తనిఖీల కోసం ఫ్లయింగ్ స్క్వాడ్లతో ప్రత్యేక వ్యవస్థ రూపొందించుకోవాలని కలెక్టర్లకు సూచించింది. జిల్లా అధికారులతో డివిజన్ల వారీగా స్క్వాడ్లు నియమించుకోవాలని ఆదేశాల్లో పేర్కొంది. కొందరు ఉద్యోగులు హాజరు వేసుకొని …
Read More »తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రానున్న సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని జంట నగరాల నుండి ఇతర ప్రాంతాలకు వెళ్ళే ప్రయాణికుల సౌకర్యార్థం ఈ యేడాది 4,233 అదనపు బస్సులను నడుపుతున్నట్లు రంగారెడ్డి రీజియన్ రీజనల్ మేనేజర్ ఏ శ్రీధర్ నిన్న శనివారం తెలిపారు. ఎంజీబీఎస్లో సంక్రాంతి సందర్భంగా టీఎస్ఆర్టీసీ రాష్ట్రంతో పాటు అంతరాష్ట్ర బస్సులలో అదనపు …
Read More »