పశ్చిమ బెంగాల్ మంత్రి మొలోయ్ ఘటక్ ఇళ్లపై సీబీఐ దాడులు
పశ్చిమబెంగాల్ కి చెందిన అధికార పార్టీ టీఎంసీ నేత.. ఆ రాష్ట్ర న్యాయశాఖ మంత్రి మొలోయ్ ఘటక్ ఇళ్లపై సీబీఐ దాడులు నిర్వహిస్తున్నది. కోల్కతాలోని నాలుగు ప్రాంతాల్లో, అసన్సోల్లోని ఆయన ఇంట్లో ఏకకాలంలో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. బొగ్గు కుంభకోణంలో మొలోయ్పై ఆరోపణల నేపథ్యంలో మొత్తం ఐదు ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే ఆయనను ఈడీ ప్రశ్నించింది. కాగా, రాష్ట్రంలో బొగ్గు స్మగ్లింగ్పై పార్టీ ప్రధాన కార్యదర్శి …
Read More »దేశంలో కొత్తగా 5379 కరోనా పాజిటీవ్ కేసులు
దేశంలో కొత్తగా 5379 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా పాజిటీవ్ కేసులు 4,44,72,241కి చేరాయి. ఇందులో 4,38,93,590 మంది కరోనా మహమ్మారి వైరస్ నుంచి బయటపడ్డారు. ఇప్పటివరకు 5,28,057 మంది కరోనా భారీన పడి మరణించారు. ఇంకా దేశ వ్యాప్తంగా మొత్తం 50,594 కరోనా పాజిటీవ్ కేసులు యాక్టివ్గా ఉన్నాయి. గత 24 గంటల్లో 7094 మంది కోలుకున్నారు. 16 మంది మరణించారు.కరోనా కేసులు తగ్గుతుండటంతో …
Read More »మత్తెక్కిస్తోన్న జాన్వీ అందాలు
నా ఆనందానికి కారణం ఆ హీరోలు- రష్మికా సంచలన వ్యాఖ్యలు
ఛలో మూవీతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీచ్చి వరుస సినిమాలతో పాటు వరుస హిట్లతో యువతకు నేషనల్ క్రష్ గా మారిన స్టార్ హీరోయిన్ రష్మికా మందన్నా. స్టార్ హీరో.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన సరిలేరు నీకెవ్వరు.. రౌడీ ఫెలో విజయ్ దేవరకొండ గీత గోవిందం సినిమాలు హిట్లు సాధించడంతో ఈ ముద్దుగుమ్మ దూకుడుకు అడ్దు అదుపు లేకుండా పోయింది. ఇటీవల ఐకాన్ స్టార్ అల్లు …
Read More »ఆ ఒక్కటి వస్తే అనుపమకు తిరుగే లేదు..
అనుపమ పరమేశ్వరన్ ఇటు అందంతో అటు చక్కని అభినయంతో తెలుగు సినిమా ప్రేక్షకుల మదిని చురగొన్న హాటెస్ట్ బ్యూటీ . ప్రేమమ్ మూవీతో సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన అనుపమ తెలుగు సినిమా ఇండస్ట్రీ మాటల మాంత్రికుడు.. హిట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన సీనియర్ అండ్ స్టార్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో యువహీరో నితిన్ హీరోగా.. సీనియర్ స్టార్ అండ్ హాటెస్ట్ హీరోయిన్ సమంత హీరోయిన్ గా …
Read More »రైల్వే ప్రయాణికులకు బిగ్ షా
దేశ వ్యాప్తంగా ఉన్న రైల్వే ప్రయాణికులకు ఇండియన్ రైల్వే షాకిచ్చింది. ఈ ఒక్కరోజే బుధవారం నాడు దేశ వ్యాప్తంగా ఉన్న పలు రాష్ట్రాల్లో రాకపోకలు జరపాల్సిన మొత్తం 173 రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే శాఖ ప్రకటించింది. మరమ్మతుల పేరుతో ఏకంగా నూట డెబ్బై మూడు రైళ్లను రద్దు చేయడంతో రైల్వే ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలిగింది. వీటితో పాటు మరో ముప్పైదు రైళ్ల గమ్యస్థానాల స్టేషన్లను మారుస్తూ రైల్వే …
Read More »ఢిల్లీ లిక్కర్ స్కామ్- హైదరాబాద్ ఈడీ దాడులు
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ విచారణలో ఈడీ దూకుడు పెంచింది. ఈరోజు ఉదయమే దేశవ్యాప్తంగా ఏకకాలంలో 32 చోట్ల తనిఖీలు చేపట్టింది. దేశంలోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, ఢిల్లీ, లక్నో, గురుగ్రామ్, బెంగళూరు, చెన్నై తదితర నగరాల్లో సోదాలు నిర్వహిస్తోంది. హైదరాబాద్ లోని అరుణ్ రామచంద్ర పిళ్లై, అభిషేక్ రావు, సృజన్ రెడ్డి, గండ్ర ప్రేమ సాగర్ ఇళ్లతోపాటు రాబిన్ డిస్టిలర్స్ కార్యాలయంలో ఈడీ అధికారులు …
Read More »చైతూ కేరీర్ లోనే బిగ్గెస్ట్ మూవీ
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ యువ హీరో.. అక్కినేని వారసుడు.. నవమన్మధుడు నాగచైతన్య, అందాల రాక్షసి.. వరుస సినిమాలతో మంచి జోష్ లో ఉన్న కుర్రకారు అభిమాన దేవత కృతిశెట్టి జోడీగా వెంకట్ ప్రభు డైరెక్షన్ లో తెలుగు, తమిళ భాషల్లో ఓ మూవీ రూపొందనుంది. ఈ చిత్రం చైతూ కెరీర్లోనే భారీ బడ్జెట్ మూవీ అని ఆ చిత్రం మేకర్స్ తెలిపారు. ‘ఇది కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్. …
Read More »శాసనసభ సోమవారానికి వాయిదా
తెలంగాణ శాసనసభ సమావేశాలు సోమవారానికి వాయిదా పడ్డాయి. ఇవాళ సమావేశమైన శాసనసభ ఇటీవల మరణించిన మాజీ శాసనసభ సభ్యులకు సంతాపం తెలిపింది. తుంగతుర్తి మాజీ శాసన సభ్యురాలు మల్లు స్వరాజ్యం, కమలాపూర్ మాజీ శాసన సభ్యులు పరిపాటి జనార్దన్ రెడ్డి మృతిపట్ల శాసనసభ సంతాపం ప్రకటించింది. మాజీ సభ్యుల మృతికి సంతాపం తెలుపుతూ 2 నిమిషాలు శాసనసభ సభ్యులు మౌనం పాటించారు. అనంతరం శాసన సభను స్పీకర్ పోచారం శ్రీనివాస్ …
Read More »