తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి, హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఈటల రాజేందర్ తండ్రి మల్లయ్య తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈక్రమంలోనే తుదిశ్వాస విడిచారు. తన తండ్రి అంత్యక్రియలు స్వగ్రామం కరీంనగర్ జిల్లా కమలాపూర్లో ఈరోజు బుధవారం నిర్వహించనున్నట్లు ఈటల తెలిపారు.
Read More »బిగ్ బి కు కరోనా పాజిటీవ్
బాలీవుడ్ కి చెందిన సీనియర్ హీరో.. నటుడు.. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన సోషల్ మీడియా వేదిక అయిన ట్విటర్ వేదికగా తెలిపారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు పేర్కొన్నారు. ఇటీవల తనను కలిసిన వారు కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలని ఆయన కోరారు. బిగ్ బీకి కరోనా సోకడం ఇది రెండోసారి కావడంతో ఆయన అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. …
Read More »అనిల్ అంబానీకి ఐటీ షాక్
రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీకి ఆదాయం పన్ను శాఖ విచారణ నోటీసులు జారీ చేసింది. రెండు స్విస్ బ్యాంకు ఖాతాల్లో రహస్యంగా నిధులను దాచారు అనే దానిపై ఐటీ నోటీసులు జారీ చేసింది. ఈ ఖాతాల్లో దాదాపు 814కోట్లకు పైగా అప్రకటిత నిధులున్నాయి. వీటికి సంబంధించి రూ.420కోట్లు పన్నుల ఎగవేత జరిగిందని ఐటీ శాఖ తెలిపింది. ఈ క్రమంలోనే నల్లధనం చట్టం కింద ఈ నోటీసులను జారీ చేసినట్లు …
Read More »అదానీ NDTV ని ఎంతకు కొన్నారో తెలుసా..?
ప్రముఖ జాతీయ న్యూస్ ఛానెల్ అయిన NDTV ను దక్కించుకున్నరు ప్రముఖ వ్యాపారవేత్త అదానీ గ్రూప్.. ఇప్పటికే 29% వాటాను దక్కించుకున్న అదానీ గ్రూప్ మరో ఇరవై ఆరు శాతం వాటాను కొనుగోలు చేసేందుకు రూ.493కోట్లను భారీ ఆఫర్ ను జారీ చేసింది. ఈ ఆఫర్ విజయవంతమైతే NDTV లో అదానీ వాటా యాబై ఐదు శాతం కు చేరింది. NDTV ప్రమోటింగ్ సంస్థ ఆర్ఆర్ పీఆర్ హోల్డింగ్ లో …
Read More »దర్శకుడు లింగుస్వామికి జైలు శిక్ష
సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ దర్శకుడు లింగుస్వామికి ఓ కేసులో తమిళనాడులోని చెన్నై న్యాయస్థానం ఆరు నెలల జైలు శిక్ష విధించింది. అసలు విషయానికోస్తే దర్శకుడిగా లింగుస్వామి దర్శకత్వ బాధ్యతలే కాకుండా తిరుపతి బ్రదర్స్ ప్రొడక్షన్ పతాకంపై పలు సినిమాలను నిర్మించే బాధ్యతలు కూడా నిర్వహిస్తుంటాడు. అయితే కొన్నేళ్ల క్రిందట కార్తీ.. హాటేస్ట్ హీరోయిన్ సమంత జంటగా లింగుస్వామి ,ఆయన సోదరుడు సుభాష్ చంద్రబోస్ ఓ సినిమాకు సన్నాహాలు చేశారు. …
Read More »అలియా భట్ కు కోపం వచ్చింది… ఎందుకంటే..?
బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోయిన్.. ఇటీవల విడుదలైన ఆర్ఆర్ఆర్ లో హీరోయిన్ గా నటించిన ఆలియా భట్ కు కోపం వచ్చింది. ఎందుకంటే గత కొన్ని రోజులకు హిందీ చిత్ర పరిశ్రమను పలు ఇబ్బందులకు గురి చేస్తున్న బాయ్ కాట్ ట్రెండ్ పై అక్కడి తారలు ధీటుగానే స్పందిస్తున్నారు. సినిమా అనేది ప్రేక్షకులకు ఒక అప్షన్ మాత్రమే .కంపల్సరీ కాదు అని చెప్పేశారు. ఈ ట్రెండ్ ప్రారంభమైన మొదట్లో …
Read More »BJP నుండి ఎమ్మెల్యే రాజాసింగ్ ఔట్
తెలంగాణ రాష్ట్ర బీజేపీకి చెందిన ఎమ్మెల్యే.. బీజేఎల్పీ నేత రాజాసింగ్ ను పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు ఆ పార్టీ జాతీయ అధిష్టానం ప్రకటించింది. మహ్మద్ ప్రవక్త గురించి ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది. అయితే పార్టీ నుండి ఎందుకు సస్పెండ్ చేయకూడదో పదిరోజుల్లో అంటే సెప్టెంబర్ 2 వరకు వివరణ ఇవ్వాలని కోరింది.
Read More »సీఎం కేసీఆర్ రంగారెడ్డి జిల్లా పర్యటనకు ఏర్పాట్లు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల ఇరవై ఐదో తారీఖున రంగారెడ్డి జిల్లాలో పర్యటనలో జిల్లా ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కార్యాలయానికి ప్రారంభోత్సవం చేయనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై సమీక్షించారు. ఎమ్మెల్సీ యెగ్గే మల్లేశం, ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్, సీపీ …
Read More »చూపులతో పిచ్చెక్కిస్తున్న సౌమిక పాండియన్
సీఎం కేసీఆర్ పై కుట్రతోనే ఎమ్మెల్సీ కవితపై ఆరోపణలు
కేంద్రాన్ని స్పష్టంగా, సూటిగా ప్రశ్నిస్తున్న నేత దేశంలో ఒకే ఒక్కరు తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ అనీ, బీజేపీ మోసాలను అన్ని వేదికల్లోనూ ప్రశ్నిస్తున్నారని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. కేసీఆర్ ప్రశ్నలకు మోదీ, అమిత్ షాలకు వణుకుపుడుతోందన్నారు. టీఆర్ఎస్ ఎల్పీలో ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి, ఎమ్మెల్యేలు జీవన్రెడ్డి, గణేశ్ గుప్తాతో కలిసి మీడియాతో మాట్లాడారు. కేంద్రంలోని నడుస్తున్నదని మోదీ ప్రభుత్వం కాదని.. ఏడీ (అటెన్షన్ డై వర్షన్) …
Read More »