Home / Tag Archives: slider (page 304)

Tag Archives: slider

ప్రపంచ పెట్టుబడులకు నిలయంగా రాజధాని నగరం హైదరాబాద్‌

తెలంగాణ  సీఎం కేసీఆర్ మార్గనిర్దేశంలో  రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు విప్లవాత్మకమైన విధానాలు ప్రపంచ పెట్టుబడులకు రాజధాని నగరం హైదరాబాద్‌ను నిలయంగా మార్చాయ‌ని రాష్ట్ర ఆర్థిక & వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హ‌రీశ్‌రావు స్ప‌ష్టం చేశారు. ఈ రోజు శనివారం ఉదయం నగరంలోని గ‌చ్చిబౌలిలోని ఆస్పైర్ సాఫ్ట్‌వేర్ సొల్యూష‌న్స్ ప్ర‌యివేట్ లిమిటెడ్ సేవ‌ల‌ను మంత్రి హ‌రీశ్‌రావు ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మంత్రి కేటీఆర్ అధ్వర్యంలో …

Read More »

దేశంలో కొత్తగా 21,411 కరోనా పాజిటీవ్ కేసులు

 దేశంలో గడిచిన గత ఇరవై నాలుగంటల్లో కొత్తగా 21,411 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా పాజిటీవ్  కేసులు 4,38,68,476కు చేరాయి. ఇందులో 4,31,92,379 మంది బాధితులు కరోనా మహమ్మారి నుండి కోలుకున్నారు. ఇప్పటివరకు 5,25,997 మంది కరోనా భారీన పడి మృతిచెందారు. మరో 1,50,100 కరోనా పాజిటీవ్ కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. అయితే గత 24 గంటల్లో కొత్తగా 67 మంది మరణించగా, 20,726 మంది …

Read More »

తెలంగాణ నిరుద్యోగ యువతకు శుభవార్త

తెలంగాణలో సర్కారు కొలువులకై ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు శుభవార్త. ఈ క్రమంలో రాష్ట్రంలో ఉద్యోగాల జాతరలో భాగంగా మరో 2,440 పోస్టుల భర్తీకి రాష్ట్ర ఆర్థికశాఖ పచ్చజెండా ఊపింది. విద్యాశాఖతో పాటు, స్టేట్‌ ఆర్కైవ్స్‌ డిపార్ట్‌మెంట్లలో పోస్టుల భర్తీకి అనుమతిఇచ్చింది. ఈ మేరకు ఆర్థికశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ కే రామకృష్ణారావు శుక్రవారం 5 వేర్వేరు జీవోలను జారీ చేశారు. ఇంటర్‌ విద్యలో 1,523 పోస్టులకు జీవో-117, కళాశాల విద్యలో …

Read More »

Twitter సాక్షిగా Top హీరోలను ఏకిపారేసిన బండ్ల గణేష్

బండ్ల గ‌ణేష్ ఈ పేరు తెలియ‌ని ఏపీ తెలంగాణలోని  తెలుగు సినీ ప్రేక్ష‌కుడు ఉండ‌డేమో అంటే అతిశయోక్తి అవుతుందేమో …ఒక కమెడియన్ గా ఒక  న‌టుడుగా ఒక ప్రొడ్యూస‌ర్‌గా  ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. సినిమా ఫంక్షన్లలో అయితే గణేష్ ఇచ్చే  స్పీచ్‌ల‌కైతే వీరాభిమానులు కూడా ఉన్నారు.అంతే ఎక్కువగా బండ్ల పలు కాంట్ర‌వ‌ర్సీల‌కు కూడా ఎప్పుడు చాలా ద‌గ్గ‌ర‌గా ఉంటుంటాడు. తాజాగా ఈయ‌న చేసిన ట్వీట్ చ‌ర్చ‌నీయాంశంగా …

Read More »

KTR Birthday-మంత్రి కేటీఆర్ సంచలన నిర్ణయం

తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు పురపాలక శాఖమంత్రి,అధికార  టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు  రేపు పుట్టిన రోజు సందర్భంగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలున్న నేపథ్యంలో తన జన్మదిన వేడుకలకు దూరంగా ఉంటున్నట్లు టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కే. తారకరామారావు తెలిపారు. వర్షాల వలన, పలు జిల్లాల్లో వరదల వలన ప్రజలు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు …

Read More »

డెంగీ జ్వరాలు వ్యాపించే ప్రమాదం ఉంది.. జాగ్రత్తలు ముఖ్యం

 ఇటీవల భారీ వర్షాలు కురవడంతో  రాష్ట్రంలో దోమలు పెరిగి డెంగీ జ్వరాలు వ్యాపించే ప్రమాదం ఉందని, అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. ఇతర సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. వచ్చే నెల రోజులు చాలా కీలకమని, ముఖ్యంగా వరద ప్రభావిత, గిరిజన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. గురువారం హైదరాబాద్‌ నుంచి జిల్లా వైద్యాధికారులతో మంత్రి వీడియో …

Read More »

బోనాలు వేడుకలు సజావుగా జరపాలి

జంటనగరాల్లో బోనాలు వేడుకలు సజావుగా జరిపేల ఏర్పాట్లు జరుపుతున్నామని, అధికారులు, నిర్వాహకులు సమన్వయంగా వ్యవహరించాలని డిప్యూటీ స్పీకర్ శ్రీ పద్మారావు గౌడ్ అన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలో వివిధ దేవాలయాల నిర్వాహకులకు చెక్కులను పంపిణీ చేసే కార్యక్రమం గురువారం సితాఫలమండీ క్యాంపు కార్యాలయంలో జరిగింది. దాదాపు 185 దేవాలయాలకు రూ. కోటి మేరకు నిధుల చెక్కులను శ్రీ పద్మారావు గౌడ్ అందచేశారు. ఈ సందర్భంగా శ్రీ పద్మారావు గౌడ్ మాట్లాడుతూ …

Read More »

చైతూ గురించి సమంత సంచలన వ్యాఖ్యలు

ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్ గా ప్రసారమై ‘కాఫీ విత్‌ కరణ్‌’  షోలో తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరోయిన్ సమంత ఏం మాట్లాడనుంది?.. గతంలో విడాకులు తీసుకున్న తన మాజీ భర్త ..టాలీవుడ్ యంగ్ హీరో .. అక్కినేని వారసుడు నాగచైతన్యతో ఉన్న ప్రస్తుత సంబంధం  గురించి ఏం చెబుతోంది అన్న ఆసక్తితో సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఆ ఎపిసోడ్‌ రానే వచ్చింది. …

Read More »

దేశంలో కొత్తగా 21 వేలకుపైగా కరోనా కేసులు

దేశంలో ఈ వారంలో వరుసగా రెండో రోజూ 21 వేలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న గురువారం 21,566 మందికి పాజిటివ్‌ రాగా, కొత్తగా 21,880 మంది కరోనా బారినపడ్డారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,38,47,065కు చేరింది. ఇందులో 4,31,71,653 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 5,25,930 మంది మృతిచెందగా, మరో 1,49,482 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, గత 24 గంటల్లో కరోనాకు 60 మంది బలవగా, …

Read More »

పార్లమెంట్ లో ఆగని టీఆర్ఎస్ ఎంపీల ఆందోళనలు..

ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని కేంద్రంలో బీజేపీ సర్కారు జీఎస్టీ పేరుమీద పెంచిన ధరలు, జీఎస్టీ భారాలపై తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీకి చెందిన టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ సమావేశాల్లో చేస్తున్న ఆందోళనలు, నిరసనలు శుక్రవారం కూడా కొనసాగాయి. పార్లమెంట్ వెలుపల గాంధీ విగ్రహం వద్ద టీఆర్ఎస్ ఎంపీలు ప్ల కార్డులతో నిరసనకు దిగారు. అధిక ధరలు తగ్గించాలని నినాదాలు చేశారు. ఇతర విపక్ష పార్టీల ఎంపీలు కూడా తమ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat