Home / Tag Archives: slider (page 332)

Tag Archives: slider

గుట్టుచప్పుడు కాకుండా పెళ్లి చేసుకున్న హీరోయిన్ మధుశాలి

 టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్ ముధుశాలిని చ‌డి చ‌ప్పుడు లేకుండా వివాహం చేసుకుని సినీ ప్రేక్ష‌కుల‌ను,తన అభిమానులను స‌ర్‌ప్రైజ్ చేసింది. కోలీవుడ్ హీరో గోకుల్ ఆనంద్‌ను, మ‌ధుశాలిని పెళ్ళి చేసుకుంది. గురువారం రోజు హైద‌రాబాద్‌లో ఇరుకుటుంబ సభ్యులు, స‌న్నిహితుల‌ మ‌ధ్య వీరి వివాహం ఘ‌నంగా జ‌రిగింది. ప‌లువురు టాలీవుడ్, కోలీవుడ్ సినీప్రముఖులు పెళ్ళికి హ‌జరై నూత‌న వ‌ధూవ‌రుల‌ను ఆశీర్వ‌దించారు. 2019లో వ‌చ్చిన ‘పంచాక్ష‌రం’ అనే త‌మిళ సినిమాలో వీరిద్ద‌రూ క‌లిసి …

Read More »

ఫాదర్స్‌డే సందర్భంగా టీఎస్‌ఆర్టీసీ బంపర్‌ ఆఫర్‌

 ఈ నెల 19న  ఫాదర్స్‌డే సందర్భంగా టీఎస్‌ఆర్టీసీ బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. ఐదేండ్ల లోపు పిల్లలతో కలిసి ప్రయాణించే తల్లిదండ్రులకు అన్ని బస్‌ సర్వీస్‌ల్లో ఆ ఒక్కరోజు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్టు ఆర్టీసీ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌, ఎండీ సజ్జనార్‌ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.

Read More »

రాకేశ్‌కు మంత్రి ఎర్రబెల్లి దయారకర్‌ రావు నివాళులు

కేంద్రంలో మోదీ నాయకత్వంలోని బీజేపీ సర్కారు తీసుకొచ్చిన అగ్నిపథ్  ఆందోళనల సందర్భంగా పోలీసులు జరిపిన కాల్పుల్లో మరణించిన రాకేశ్‌కు మంత్రి ఎర్రబెల్లి దయారకర్‌ రావు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్సీలు శ్రీనివాస్‌ రెడ్డి, బస్వరాజ్‌ సారయ్య, ఎమ్మెల్యే నరేందర్‌ నివాళులు అర్పించారు.రాకేశ్‌ మృతికి నిరసగా నర్సంపేట నియోజకవర్గ బంద్‌కు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌ రెడ్డి పిలుపునిచ్చారు. రాకేశ్‌ మృతదేహంతో నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ …

Read More »

బీజేపీ సర్కార్‌ అన్ని వర్గాలను అణగదొక్కుతుంది

 ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ సర్కార్‌ అన్ని వర్గాలను అణగదొక్కుతున్నదని ఎమ్మెల్యే వినయ్‌ భాస్కర్‌ అన్నారు. రాకేశ్‌ను కేంద్ర ప్రభుత్వమే పొట్టనపెట్టుకుందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ అనాలోచిత విధానాలతో రైతులు, యువకులు ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. పోలీసుల కాల్పుల్లో మృతిచెందిన రాకేశ్‌ మృతదేహానికి ఎంజీఎం దవాఖానలో నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రం మొండి వైఖరిని అందరూ ఖండించాలన్నారు. సైన్యంలో కూడా ఔట్‌సోర్సింగ్‌ విధానం తీసుకురావడం …

Read More »

యోగాతో శరీరానికి ఎంతో మేలు

ప్రతి రోజూ మనం  చేసే యోగాతో మన శరీరానికి ఎంతో మేలు జరుగుతుందని, ఆరోగ్యంగా ఉంటామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్మల్‌లో నిర్వహించిన పాదయాత్రలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యోగ ద్వారా విద్యార్థులు చురుకుగా ఉంటారని చదువులో కూడా రాణించే అవకాశాలు ఉన్నాయన్నారు.ప్రజలంతా ప్రతి రోజూ యోగా చేయడం అలవాటు చేసుకోవాలని, పిల్లలకు కూడా …

Read More »

ఉమ్మడి పాలమూరులో మంత్రి కేటీఆర్ పర్యటన

తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌ ఈ రోజు శనివారం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని నాగర్‌ర్నూల్, కొల్లాపూర్ పట్టణాలలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. కొల్లాపూర్‌లో సింగోటం నుంచి గ్రావిటీ ద్వారా తీసుకెళ్లే రూ.147 కోట్ల పనులకు శంకుస్థాపన చేస్తారు. దీంతోపాటు కొల్లాపూర్ పట్టణంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేపడతారు. మధ్యాహ్నం ఒంటి …

Read More »

తీవ్ర నిరుద్యోగ సంక్షోభానికి ఆ హింసే నిద‌ర్శ‌నం-మంత్రి కేటీఆర్‌

ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం ర‌క్ష‌ణ‌శాఖ ప్ర‌వేశ‌పెట్టిన అగ్నిప‌థ్ స్కీమ్‌ను వ్య‌తిరేకిస్తూ దేశ‌వ్యాప్తంగా యువ‌త ఆందోళ‌న చేప‌డుతున్న విష‌యం తెలిసిందే. అయితే ఈ అంశంపై రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. దేశంలో నిరుద్యోగ సంక్షోభం తీవ్ర స్థాయిలో ఉంద‌ని, అగ్నివీర్ స్కీమ్‌ను వ్య‌తిరేకిస్తూ జ‌రుగుతున్న ఆందోళ‌న‌లు ఆ తీవ్ర‌త‌ను సూచిస్తున్నాయ‌ని మంత్రి కేటీఆర్ త‌న ట్విట్ట‌ర్‌లో తెలిపారు. తొలుత దేశ రైతుల‌తో కేంద్ర ప్ర‌భుత్వం ఆడుకుంది. …

Read More »

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆర్మీ విద్యార్థుల విద్వసం..

అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఆందోళనకారులు బీభత్సం సృష్టించారు. ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ను యథాతథంగా నిర్వహించాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళనకు దిగిన యువత విధ్వంసానికి పాల్పడ్డారు.రైల్వే స్టేషన్‌లోకి చొచ్చుకెళ్లి పట్టాలపై పార్సిల్‌ సామాన్లు వేసి నిరసన తెలిపారు. ప్లాట్‌ఫామ్‌లపై ఉన్న దుకాణాల్లో వస్తువులు, ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు.స్టేషన్‌లో ఆగిఉన్న రైళ్ల అద్దాలు పగులగొట్టారు. పోలీసులపై రాళ్లదాడిచేశారు. పార్సిల్‌ సామానుకు, హైదరాబాద్‌ నుంచి కోల్‌కతా వెళ్లే రైలుకు, ఈస్ట్‌ కోస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌కు …

Read More »

తెలంగాణలో త్వరలో 2వ విడత గొర్రెల పంపిణీ

తెలంగాణలో 2వ విడత గొర్రెల పంపిణీ త్వరలో చేపట్టేందుకు సీఎం కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. దీనికి అవసరమైన నిధులను ‘నేషనల్ కో-ఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్’ నుంచి రుణంగా తీసుకోవాలని నిర్ణయించింది. రూ.5 వేల కోట్ల రుణానికి సంబంధించిన ప్రతిపాదనలను ఇప్పటికే NCDCకి అందించింది. NCDC అధికారి కూడా రాష్ట్రానికి వచ్చి పథకాన్ని పరిశీలించారు. తాజాగా రాష్ట్ర అధికారులు ఈ అంశంపై చర్చించేందుకు ఢిల్లీ వెళ్లారు.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat