తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన హాట్ బ్యూటీ రాశీఖన్నా లేటెస్ట్ హాట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. మీరు ఒక లుక్ వేయండి మరి ఇంకా ఆలస్యం ఎందుకు..?.
Read More »ఫిలిం నగర్లో ఓ యువతి ఆత్మహత్య
హైదరాబాద్లోని ఫిలిం నగర్లో ఓ యువతి ఆత్మహత్య చేసుకున్నది. కిరణ్ అనే యువకుడు అనురాధ (జూనియర్ ఆర్టిస్ట్) ను గత కొంతకాలం నుంచి ప్రేమిస్తున్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెతో ఏడాది నుంచి సహజీవనం చేస్తున్నాడు. అనురాధకు తెలియకుండా మరో యువతితో కిరణ్ ఇటీవలే నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ విషయం అనురాధకు తెలియడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై మృతురాలి సోదరి బంజారాహిల్స్ …
Read More »అమ్మకానికి బ్రాండ్ అంబాసిడర్ BJP-Minister పువ్వాడ
తెలంగాణ అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా మార్గదర్శనం చేస్తున్న టీఆర్ఎస్ అంటే ప్రజల్లో నమ్మకం ఏర్పడిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. బుధవారం కాసేపు మీడియాతో చిట్ చాట్ చేశారు ఈ సందర్భంగా ప్రతిపక్షాల పై మంత్రి అజయ్ కుమార్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దాదాపు ఇప్పటికే 100కుపైగా కేంద్ర ప్రభుత్వ సంస్థల్ని బేరానికి పెట్టిన బీజేపీ అమ్మకం పార్టీగా మిగిలిపోయిందని వంటగ్యాస్, …
Read More »హైదరాబాద్కు మరో ప్రఖ్యాత అంతర్జాతీయ కంపెనీ
అంతర్జాతీయ సంస్థలను ఆకర్షించడంలో దేశంలోనే అగ్రగామిగా ఉన్న హైదరాబాద్కు మరో ప్రఖ్యాత కంపెనీ రాబోతున్నది. భారత్లో తమ తొలి కార్యాలయాన్ని హైదరాబాద్లో ప్రారంభించబోతున్నట్టు గ్లోబల్ ఐటీ, ఇన్ఫ్రా కంపెనీ పార్క్ ప్లేస్ టెక్నాలజీస్ ప్రకటించింది. హైదరాబాద్లో అంతర్జాతీయ కంపెనీలకు నెలవుగా ఉన్న రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో దీన్ని ఏర్పాటు చేయనున్నట్టు తెలిపింది. 150 మంది పనిచేసేలా 2,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో సువిశాలమైన శిక్షణ కేంద్రం, మీటింగ్ హాల్స్, జిమ్, …
Read More »ఇంటర్ ఫస్టియర్ పరీక్షలపై హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రభావం
ఇంటర్ ఫస్టియర్ పరీక్షలపై హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రభావం పడనున్నది. పోలింగ్, ఫలితాల వెల్లడి రోజుల్లో ఇంటర్ పరీక్షలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాలపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఇంటర్ సెకండియర్ చదువుతున్న విద్యార్థులకు అక్టోబర్ 25 నుంచి నవంబర్ 2 వరకు ఫస్టియర్ పరీక్షలు జరుగనున్నాయి. పోలింగ్కు ముందురోజు అంటే 29న కేంద్రాలను స్వాధీనం చేసుకుంటారు. 30న పోలింగ్, నవంబర్ 2న ఫలితాలు …
Read More »హుజూరాబాద్ లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రోజు రోజుకు ఖాళీ
హుజూరాబాద్ లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రోజు రోజుకు ఖాళీ అవుతున్నాయి. ఆర్థిక మంత్రి హరీశ్ రావు సమక్షంలో పెద్ద ఎత్తున రెండు పార్టీల క్యాడర్ తెరాస తీర్థం పుచ్చుకుంటున్నారు. ఇవాళ హుజూరాబాద్ లోి సంగాపురంలో ఆర్థిక మంత్ర హరీశ్ రావును పలు మండలాల బీజేపీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తెరాసలో చేరారు. జమ్మికుంట, కమలపూర్ మండలాలలోని లక్షాపురం, భీంపెల్లి, నర్సక్కపల్లి గ్రామాలకు చెందిన బీజేపీ నేతలు,కార్యకర్తలు తెరాసలో చేరారు. …
Read More »జిల్లాను యూనిట్గా వైన్స్ కేటాయింపులో తీసుకుని రిజర్వేషన్లు
నూతన మద్యం పాలసీపై ఎక్సైజ్శాఖ అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు. నూతన మద్యం పాలసీలో భాగంగా వైన్స్ కేటాయింపులో ఈసారి గౌడకులస్థులకు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో అధికారులు దీనిపై దృష్టిసారించారు. జిల్లాను యూనిట్గా తీసుకుని రిజర్వేషన్లను అమలు చేయనున్నట్టు సమాచారం. ముందుగా లక్కీ డ్రా ద్వారా ఏయే దుకాణాలను రిజర్వేషన్లోకి తేవాలన్నది నిర్ణయించాక ఆయా …
Read More »కేసీఆర్ లా చక్రం తిప్పాలంటే ఇంకో జన్మ ఎత్తాలి….
కొంత మంది చరిత్ర సృష్టించడానికి జన్మిస్తారు..మరికొంత మంది చరిత్రలో తమ పేరును లిఖించుకోవడానికి జన్మిస్తారు..కానీ చాలా చాలా తక్కువమంది మాత్రమే తామే ఒక చరిత్ర అవ్వడానికి జన్మిస్తారు..ఇలాంటి రకానికి చెందిన వ్యక్తి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,టీఆర్ఎస్ అధినేత కేసీఆర్. తెలంగాణ సాధనలో జరిగిన దాదాపు పద్నాలుగేళ్ల పోరాటంలో ఎవరు చేయని విధంగా ప్రత్యర్థులకు సైతం అంతుపట్టని వ్యూహ రచనలతో నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల అరవై ఏండ్ల కలను సాకారం …
Read More »గెల్లు శ్రీను గెలుపు శీను కానున్నడా..?
తెలంగాణ రాష్ట్రంలోని హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించిన సంగతి తెల్సిందే. ఈ ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ తరపున గెల్లు శ్రీనివాస్ యాదవ్ బరిలోకి దిగుతున్నారు. గత కొన్ని నెలలుగా టీఆర్ఎస్ శ్రేణులు నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారం విజయవంతంగా కొనసాగుతుంది. ఇప్పటికి తాము ఏమి చేశాం.. గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను గెలిపిస్తే తాము ఏమి చేస్తాం అనే పలు …
Read More »నిరాశలో ఈటల రాజేందర్… అందుకేనా..?
మాజీ మంత్రి ఈటల రాజేందర్ హుజురాబాద్ ఉప ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది నిరాశలో కృంగిపోతున్నారా…?. మొదట్లో తనలో ఉన్న జోష్ క్రమక్రమంగా తగ్గిపోతుందా..?. ఉప ఎన్నికల్లో గెలుపుపై తనకే నమ్మకం లేదా..? అంటే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే అవుననే చెప్పాలి. టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయకముందు ప్రస్తుతం తాను చేరిన బీజేపీకి చెందిన ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దగ్గర నుండి కేంద్ర …
Read More »