లంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు ఇవాళ మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఊపిరితిత్తుల్లో మంట కారణంగా నిన్న సీఎం కేసీఆర్కు వైద్య పరీక్షలు నిర్వహించారు. వ్యక్తిగత వైద్యుల సూచన మేరకు ఇవాళ మరికొన్ని పరీక్షలు చేయించుకునేందుకు సీఎం కేసీఆర్ సికింద్రాబాద్ యశోద ఆస్పత్రికి మధ్యాహ్నం 2:30 గంటలకు వెళ్లనున్నారు. ఎంఆర్ఐ, సిటీస్కాన్తో పాటు తదితర పరీక్షలు సీఎం చేయించుకోనున్నారు.
Read More »దిష్టిబొమ్మలుగా కాజల్, తమన్నా
తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేటలో ఓ రైతు.. పంట పొలంలో దిష్టిబొమ్మలుగా కాజల్, తమన్నాల ప్లెక్సీలు పెట్టడం వైరల్ గా మారింది. రైతు చంద్రమౌళి 2ఎకరాల్లో మిర్చి సాగు చేస్తున్నాడు. ప్రతిసారి పంటకు ఏదో ఒక తెగులు సోకి నష్టపోతున్నాడు. తోటకు నరదిష్టి తగిలిందని భావించాడు. ఆలోచించి పొలంలో దిష్టిబొమ్మలకు బదులు తమన్నా, కాజల్ నిలువెత్తు ఫ్లెక్సీలను పెట్టేశాడు. హీరోయిన్స్ ప్లెక్సీలు చూసినవారి ఫోకస్ పంటపై పడదనేది చంద్రమౌళి ఆలోచన.
Read More »తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్గా హిమా కోహ్లీ ప్రమాణం
తెలంగాణ రాష్ర్ట హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ హిమా కోహ్లీ ప్రమాణస్వీకారం చేశారు. రాజ్భవన్లో జస్టిస్ హిమా కోహ్లీ చేత గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ముఖ్యఅతిథిగా హాజరుకాగా, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు హైకోర్టు న్యాయమూర్తులు హాజరయ్యారు. ప్రమాణస్వీకార కార్యక్రమం ముగిసిన అనంతరం జస్టిస్ హిమా …
Read More »మహేష్ అభిమాన సంఘ అధ్యక్షుడిగా నాగ చైతన్య
ఇటీవల ‘లవ్స్టోరి’ సినిమా షూటింగ్ను పూర్తి చేసిన నాగచైతన్య.. ఇప్పుడు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ‘థాంక్యూ’ పేరుతో సినిమాను శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికరమైన విషయమొకటి బయటకు వచ్చింది. అదేంటంటే.. ఈ సినిమాలో నాగచైతన్య ఓ హీరో అభిమాన సంఘానికి అధ్యక్షుడిగా కనిపిస్తాడట. ఇంతకీ నాగచైతన్య ఏ హీరో అభిమాని సంఘానికి అధ్యక్షుడిగా కనిపిస్తాడో తెలుసా…!. సూపర్స్టార్ …
Read More »మాజీ సీఎం చంద్రబాబుపై కేసు
ఏపీ మాజీ ముఖ్యమంత్రి,ప్రతిపక్ష నేత చంద్రబాబుపై కేసు నమోదు చేస్తాం.. ఒక మతాన్ని, ప్రాంతాన్ని రెచ్చగొట్టేలా మాట్లాడుతున్న ఆయన వ్యాఖ్యలు సరికాదు.. న్యాయ నిపుణులతో చర్చలు జరుపుతున్నాం.. విద్వేష వ్యాఖ్యలు చేసిన అందరిపైనా కేసులు పెడతాం’ అని డీజీపీ గౌతమ్ సవాంగ్ హెచ్చరించారు. పోలీస్ డ్యూటీ మీట్ సందర్భంగా తిరుపతిలో బుధవారం సాయంత్రం ఆయన విలేకరులతో ఇష్టాగోష్ఠిగా ముచ్చటించారు. సీఎంగా సుదీర్ఘ కాలం పనిచేసిన చంద్రబాబు బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని.. తన …
Read More »సంచలన నిర్ణయం తీసుకున్న కాజల్ అగర్వాల్
ఇటీవల పెళ్ళి తర్వాత కూడా కెరీర్ను కొనసాగిస్తూ వరుస సినిమాలు చేస్తోంది చందమామ కాజల్ అగర్వాల్. చిరంజీవి `ఆచార్య`, కమల్హాసన్ `భారతీయుడు-2` మాత్రమే కాకుండా కాజల్ చేతిలో పలు సినిమాలున్నాయి. మరోవైపు తన భర్త గౌతమ్తో కలిసి ఇంటీరియర్ డిజైనింగ్ బిజినెస్లోకి కూడా అడుగుపెట్టింది. తనను తెలుగు తెరకు పరిచయం చేసిన డైరెక్టర్ తేజ రూపొందించనున్న `అలివేలు వెంకటరమణ` సినిమాలో నటించేందుకు కాజల్ గతంలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే …
Read More »రెచ్చిపోయిన సమంత
ముద్దుగుమ్మ సమంత నాగ చైతన్యని వివాహం చేసుకొని అక్కినేని కోడలిగా మారింది. పెళ్ళి తర్వాత ఈ ముద్దుగుమ్మ సైలెంట్ అవుతుందేమోనని అందరు భావించగా, వారి అంచనాలను తలకిందులు చేస్తూ రెచ్చిపోతుంది. సినిమాలు, వెబ్ సిరీస్లు, ఓటీటీలే కాకుండా హాట్ హాట్గా ఫొటో షూట్ చేస్తూ తన అభిమానులకి మస్త్ మజాని అందిస్తుంది. ఈ మధ్య హాట్ ఫొటోస్తో హీట్ పెంచుతున్న సమంత తాజాగా మరో హాట్ ఫొటో షేర్ చేసింది. …
Read More »సమంతను వద్దు అంటున్న చైతూ.. ఎందుకంటే..?
తెలుగు సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ లవబుల్ కపుల్ లో నాగ చైతన్య-సమంత ఒకరు అనే విషయంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఆన్స్క్రీన్ కాని ఆఫ్ స్క్రీన్ కాని ఈ జంట చూడముచ్చటగా కనిపిస్తారు. ఏ మాయ చేశావే, ఆటోనగర్ సూర్య, మనం, మజిలీ చిత్రాలలో కలిసి నటించిన సమంత-చైతూలు త్వరలో నందిని రెడ్డి తెరకెక్కించనున్న చిత్రంలోను కలిసి కనిపించనున్నట్టు కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతుంది. అయితే ఇప్పుడు థ్యాంక్యూ సినిమాలోను …
Read More »నిజమవుతున్న శ్రీకాంతాచారి కలలు
తెలంగాణ రాష్ట్రం వస్తేనే పడావు భూములకు పచ్చదనం వస్తుందన్న శ్రీకాంతాచారి కలలు ఆయన స్వగ్రామం జనగామ జిల్లా గొల్లపల్లిలో కార్యరూపం దాల్చుతున్నాయి. దశాబ్దాలుగా వట్టిపోయిన వాగు జీవనదిలా పారుతున్నది. ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు అందుతున్నది. ఉన్న ఊరిలోనే ఉపాధి దొరుకుతుండటంతో వలసలు బందయినయ్. పేదలకు డబుల్బెడ్రూం ఇండ్లు పూర్తయి ప్రారంభానికి సిద్ధమైనయ్. తమ బిడ్డకు నివాళిగా గ్రామస్థులు విగ్రహాన్ని ఏర్పాటుచేసుకున్నారు. గొల్లపల్లిని ఆనుకొని ఉన్న యశ్వంతాపూర్ వాగు దశాబ్దాలుగా వట్టిపోయింది. …
Read More »జనం పాటల జజ్జనకరి జనారే.. సిరిసిల్ల శిరీష మనోగతం మీకోసం..!
మూడేండ్ల కిందట.. ఆమె ఒక సాధారణ యువతి. వాడకట్టు దోస్తులతో అచ్చెనగూళ్లో అష్టాచెమ్మో ఆడుకుంటా ముచ్చటపడే అమ్మాయి. కానీ ఇప్పుడు.. ‘సెల్ఫీ ప్లీజ్’ అని సెలబ్రిటీలు సైతం అడుగుతుండ్రు. ఇంతలో ఎంత మార్పు కదా? పల్లె పాటలే ఆమెను ఈ స్థాయిలో నిలబెట్టినయి. ‘అత్తగారింటికీ కొత్తగా వోతున్నా ఉయ్యాలో టుంగుటుయ్యాలో’ అంటూ తీరొక్క పాటలతో తీన్మార్ ఆడిస్తున్నది పల్లె పాటల ఆణిముత్యం శిరీష. శిరీష పాట వింటే పల్లెదనం కండ్ల …
Read More »