తోబుట్టువులు, స్నేహితులు ఒకే మండపంలో పెళ్లి చేసుకోవడం చూస్తుంటాం. కానీ UP గోరఖ్ పూర్ జిల్లాలో మాత్రం తల్లీకూతుళ్లు ఒకే వేదికపై వివాహాలు చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం షిప్రాలి గ్రామంలో ‘ముఖ్యమంత్రి సాముహిక్ వివాహ్ యోజన’ కింద 63 పెళ్లిళ్లు చేసింది. ఇందులో బేలాదేవి(53) జగదీశ్(55) అనే వ్యక్తిని పెళ్లాడింది. అదే మండపంలో ఆమె కూమార్తె ఇందు(27)కు వివాహమైంది. ప్రస్తుతం ఈ జంట వివాహాలు చర్చనీయాంశమయ్యాయి.
Read More »Happy Birth Day తలైవా..!
ఎవరెస్ట్ అంత ఎత్తు మాస్ పాపులారిటీకి ఆయనే నిలువెత్తు నిదర్శనం. దక్షిణాదిలో సినీ అభిమానులు ఆయన పేరు చెబితే చాలు అంతులేని ఆవేశంతో గంతులేస్తారు. హీరోయిజానికి తనదైన ప్రత్యేకతను ఆపాదించి, ఓ నూతన ఒరవడిని సృష్టించి, మాస్ ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ఆ ప్రభంజనం, ఆ పెనుకెరటం పేరే.. సూపర్ స్టార్.. తలైవా…రజనీకాంత్. డిసెంబరు 12 ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన సినీ ప్రస్థానం గురించి తెలుసుకుందామా.. భారతీయ చలన చిత్ర …
Read More »తెలంగాణలో 635 కరోనా కేసులు
తెలంగాణలో కొత్తగా 635 కరోనా కేసులు నమోదు కాగా నలుగురు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 2,77,151కి కరోనా కేసులు నమోదు కాగా, 1,489 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో 7,670 యాక్టివ్ కేసులు ఉండగా, 2,67,992 మంది రికవరీ అయ్యారు. జీహెచ్ఎంసీలో కొత్తగా 141 కరోనా కేసులు నమోదయ్యాయి.
Read More »రామ్ గోపాల్ వర్మ బిగ్ బాస్ ఎంట్రీ
రామ్ గోపాల్ వర్మ ఏంటి.. బిగ్ బాస్ ఎంట్రీ ఇవ్వడం ఏంటి మరీ విడ్డూరం కాకపోతేనూ అనుకుంటున్నారు కదా..? మరి అలాగు ఉంటది.. ఎందుకంటే వర్మ బిగ్ బాస్ ఎంట్రీ ఇవ్వడం అంటే కే విశ్వనాథ్ వచ్చి రక్తచరిత్ర తీసినట్లే ఉంటుంది. అది ఎలా జరగదో ఇది కూడా అలాగే జరగదు. పైగా వర్మకు అసలు బిగ్ బాస్ అంటేనే తెలియదు.. దాని కాన్సెప్ట్ కూడా ఐడియా లేదు. ఈ …
Read More »వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇలా చేస్కోవాలి
వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. శుక్రవారం నుంచి స్లాట్ బుకింగ్ మొదలుకాగా, సోమవారం నుంచి రిజిస్ట్రేషన్లు జరుగనున్నాయి. రిజిస్ట్రేషన్కు స్లాట్ బుకింగ్ తప్పనిసరి. దీనికి తగ్గట్టు ప్రభుత్వం ఆన్లైన్లో సులభంగా స్లాట్ బుక్ చేసుకొనేలా ఏర్పాట్లు చేసింది. బుకింగ్ కోసం ఇచ్చే వివరాల నమోదులో ఆస్తి యజమానులే కీలకపాత్ర పోషించనున్నారు. స్లాట్ బుకింగ్ వెబ్సైట్: www.registration. telangana.gov.in రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసం ముందుగా వెబ్సైట్లో ఫోన్ నంబర్తో లాగిన్ …
Read More »ఆన్లైన్ ఆడిట్లో తెలంగాణ అద్భుత ప్రతిభ
ఆన్లైన్ ఆడిట్లో తెలంగాణ అద్భుత ప్రతిభ చూపుతున్నదని కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా (సీఎస్ఐ)-స్పెషల్ ఇంట్రెస్ట్ గ్రూప్ (ఎస్ఐజీ) అవార్డు జ్యూరీ ప్రశంసించింది. వివిధ రాష్ర్టా ల ఆడిట్ సంచాలకులు, పంచాయతీ అధికారులతో సీఎస్ఐ-ఎస్ఐజీ అవార్డు జ్యూరీ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. ఈ సమావేశంలో తెలంగాణ ఆడి ట్ సంచాలకులు మార్తినేని వెంకటేశ్వరరావు పవ ర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ …
Read More »తమ ఖాతాదారులకు ఇండియా పోస్ట్ షాక్
తమ ఖాతాదారులకు ఇండియా పోస్ట్ పలు సూచనలు చేసింది. పోస్ట్ ఆఫీస్ పొదుపు ఖాతాలో కనీస నిల్వ రూ. 500 ఉండేలా చూడాలని తమ ఖాతాదారులకు ఇండియా పోస్టు స్పష్టం చేసింది. వినియోగదారులు తమ పోస్టు ఆఫీస్ ఖాతాలో కనీస నిల్వ రూ. 500 ఉంచనట్లయితే జరిమానా చెల్లించాల్సి ఉంటుందని ఇండియా పోస్ట్ తెలిపింది. పోస్ట్ ఆఫీస్ పొదుపు ఖాతాదారులు శుక్రవారం నుంచి కనీస నిల్వ రూ. 500 నిర్వహించాల్సి …
Read More »కైరా అద్వానీ మెడలోని ఆ “బ్యాగ్”ధర ఎంతో తెలుసా..?
బాలీవుడ్ భామ కైరా అద్వానీ సోషల్ మీడియాలో ఎప్పుటికప్పుడు ట్రెండీ కాస్ట్యూమ్స్ తో అందరినీ పలుకరిస్తుందని తెలిసిందే. కబీర్ సింగ్, గుడ్ న్యూస్ వంటి చిత్రాల్లో తన నటనతో ఆకట్టుకుంది. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ నటిగా తనను తాను నిరూపించుకుంటోంది. అయితే ఈ భామ పుట్టినరోజు సందర్భంగా కొనుగోలు చేసిన బ్యాగ్ ఖరీదు ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే. ఛానల్ బెల్ట్ బ్యాగ్ 5000 యూఎస్ డాలర్లు పెట్టి కొనుగోలు …
Read More »విభిన్నమైన పాత్రలో “అల్లు అర్జున్ భామ” నివేదా పెతురాజ్
‘చిత్రలహరి’, ‘బ్రోచేవారెవరురా’ చిత్రాల్లో విలక్షణ నటనతో తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించింది నివేదా పెతురాజ్. తాజాగా మరో విభిన్నమైన పాత్రలో ఆమె కనిపించబోతున్నది. రానా, సాయిపల్లవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘విరాటపర్వం’. ఎస్.ఎల్.వి సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వేణు ఊడుగుల దర్శకుడు. ఈ సినిమాలో నివేదా పెతురాజ్ కీలక పాత్రను పోషిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణలో ఆమె పాల్గొంటోంది. నిర్మాత మాట్లాడుతూ ‘సామాజిక …
Read More »సరికొత్తగా శ్రద్ధాదాస్..!
అజయ్, శ్రద్ధాదాస్, ఆమని ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘అర్థం’. మణికాంత్ తెల్లగూటి దర్శకుడు. రాధికా శ్రీనివాస్ నిర్మాత. యాభై శాతం చిత్రీకరణ పూర్తయింది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ‘సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రమిది. ప్రారంభం నుంచి ముగింపు వరకు ప్రతి క్షణం ఉత్కంఠను పంచుతుంది. హైదరాబాద్, చెన్నైలలో రెండు షెడ్యూల్స్ను చిత్రీకరించాం. తదుపరి షెడ్యూల్లో పోరాట ఘట్టాల్ని తెరకెక్కించబోతున్నాం. ఎడిటర్, వీఎఫ్ఎక్స్ నిపుణుడిగా ప్రతిభను చాటుకున్న మణికాంత్ సరికొత్త …
Read More »