ఫోర్బ్స్ భారతీయ కుబేరుల జాబితాలో ముకేశ్ అంబానీ ఆధిపత్యం కొనసాగుతున్నది. వరుసగా 13వ ఏడాదీ దేశ సంపన్నులలో అగ్రస్థానంలో నిలిచారు. ఈ ఏడాదికిగాను గురువారం విడుదలైన లిస్ట్లో 88.7 బిలియన్ డాలర్ల (రూ.6,49,639 కోట్లు) సంపదతో ముకేశ్ మరోసారి మొదటి ర్యాంక్ను నిలబెట్టుకున్నారు. నిరుడుతో పోల్చితే ఈసారి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత సంపద 37.3 బిలియన్ డాలర్లు ఎగబాకడం గమనార్హం. కరోనాలోనూ సంపద పరుగు యావత్ ప్రపంచాన్ని కుదిపేస్తున్న …
Read More »సీఎం కేసీఆర్ పారదర్శకతకు పెద్దపీట
ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘తెలంగాణ భూమి హక్కులు, పట్టాదార్ పాస్పుస్తకాల చట్టం-2020 (కొత్త రెవెన్యూ చట్టం)’ సామాన్య ప్రజలకు గొప్ప తోడ్పాటును అందించే అసామాన్య చట్టమని కేంద్ర సమాచార మాజీ కమిషనర్, బెన్నెట్ యూనివర్సిటీ డీన్ ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ అభివర్ణించారు. భూమిని నమ్ముకున్న లక్షలమంది రైతులకు కొత్త చట్టంతో మేలు జరుగుతుందన్నారు. అవినీతికి ఆస్కారం ఇచ్చే విచక్షణాధికారాలను తొలిగించి, ప్రజలకు ప్రభుత్వం కొత్త చట్టంతో …
Read More »సన్రైజర్స్ హైదరాబాద్ ఆల్రౌండ్ ప్రదర్శన
సన్రైజర్స్ హైదరాబాద్ ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకుంది. పంజాబ్తో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ 69 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. రైజర్స్ నిర్దేశించిన 202 పరుగుల లక్ష్యఛేదనలో..రషీద్ఖాన్ (3/12), అహ్మద్(2/24), నటరాజన్(2/24) విజృంభణతో పంజాబ్ 16.5 ఓవర్లలో 132 పరుగులకు ఆలౌటైంది. పూరన్(37 బంతుల్లో 77, 5 ఫోర్లు, 7 సిక్స్లు) ఒంటరి పోరాటం చేశాడు. తొలుత హైదరాబాద్.. బెయిర్స్టో(55 బంతుల్లో 97, 7 ఫోర్లు, 6 సిక్స్లు), వార్నర్ …
Read More »గ్రీన్ చాలెంజ్లో శేఖర్ కమ్ముల
టీఆర్ఎస్ ఎంపీ సంతోష్కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ని ప్రముఖ దర్శకులు శేఖర్ కమ్ముల, కొరియోగ్రాఫర్ బాబాభాస్కర్లు స్వీకరించారు.కార్యక్రమంలో భాగంగా గురువారం మొయినాబాద్ మండలం కనకమామిడి గ్రామంలో జరుగుతున్న ‘లవ్ స్టోరీ’ సినిమా షూటింగ్లో రహదారికి ఇరువైపులా మొక్కలు నాటారు. అనంతరం శేఖర్ కమ్ముల మాట్లాడుతూ ఎంపీ సంతోష్ కుమార్ పర్యావరణ పరిరక్షణకు ఎంతో కృషి చేస్తున్నారన్నారు. మొక్కలు నాటి వాటిని కాపాడే బాధ్యత తీసుకునేలా అవగాహన కల్పిస్తున్నారని చెప్పారు. …
Read More »18 ఏండ్లు నిండి, తెలుపురంగు రేషన్కార్డు కలిగిన ప్రతి ఆడబిడ్డకు బతుకమ్మ చీరలు
తెలంగాణలోనిఆడపడుచులంతా బతుకమ్మ పండుగను సంబురంగా జరుపుకునేందుకు సీఎం కేసీఆర్ బతుకమ్మ చీరలు పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లాలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు రూ.317 కోట్ల వ్యయంతో కోటి మంది మహిళలకు బతుకమ్మ చీరలను ప్రభుత్వం పంపిణీ చేస్తున్నదన్నారు. రాష్ట్ర పండుగైన బతుకమ్మ సందర్భంగా ప్రతి ఆడబిడ్డకు ప్రభుత్వ కానుకగా చీరలు అందిస్తున్నాం. దీనికోసం …
Read More »దుబ్బాక ఉప ఎన్నికల నోటిఫికేషన్ నేడే విడుదల
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణంతో తప్పనిసరైన దుబ్బాక ఉపఎన్నిక నోటిఫికేషన్ మరికొద్దిసేట్లో విడుదల కానుంది. దీంతో నామినేషన్ ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 16తో నామినేషన్ల స్వీకరణకు గడువు ముగుస్తుంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ దాఖలుచేయవచ్చు. దుబ్బాక తహసీల్దార్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి కార్యాలయం ఏర్పాటు చేశారు. …
Read More »బీజేపీకి ఓటుతోనే సమాధానం చెప్పాలి
దుబ్బాక ఉప ఎన్నికలో భారతీయ జనతా పార్టీకి ఓటుతోనే సమాధానం చెప్పాలని మెదక్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఓటర్లకు సూచించారు. చిన్న ఆరెపల్లిలో ఇవాళ ఉదయం ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సోలిపేట సుజాతకు ప్రతి ఒక్కరూ ఓటేసి.. భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నో కష్టాలు పడ్డ తెలంగాణ ఇప్పుడిప్పుడే గట్టెక్కుతుందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం రైతుల కోసం కృషి చేస్తుంటే.. బీజేపీ మాత్రం రైతుల …
Read More »దేశంలో 69 లక్షలు దాటిన కరోనా కేసులు
దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. గత కొన్ని రోజులుగా రోజువారీ కరోనా కేసులు తగ్గుతు పెరుగుతు వస్తున్నాయి. నిన్న 78 వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదవగా, తాజాగా ఆ సంఖ్య కొద్దిగా తగ్గింది. నేడు 70 వేల కేసులు నమోదవడంతో దేశంలో కరోనా కేసులు 69 లక్షల మార్కును దాటాయి. దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 70,496 మంది కరోనా బారినపడ్డారు. దీంతో కరోనా కేసుల సంఖ్య 69,06,152కు …
Read More »గూడు నిలిచింది.. గుండె కదిలింది
నాకిప్పటికీ నమ్మబుద్దెయ్యడంలేదు.. నాకు ఇల్లు వస్తుందని కలలో కూడా ఊహించలేదు.. ఇది తునికి భాగ్యమ్మ సంబురం! పేదలు అత్మగౌరవంతో బతుకాలని రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా నిర్మించి ఇస్తున్న డబుల్బెడ్రూం ఇండ్లకు మేడ్చల్ జిల్లా చీర్యాల్లో లక్కీడ్రా తీస్తే పేరు వచ్చిన నిరుపేద లబ్ధిదారు ఈమె! ‘ఎన్నడు ఒక్క వెయ్యి రూపాయలు చూడలే సారూ. నాకు రూ.30-40 లక్షల ఇల్లు వచ్చిందని నిన్న మా పంచాయతీ వాళ్లు వచ్చి చెప్పారు. ఏ …
Read More »ఏపీలో కొత్తగా 5,292 కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కలకలం కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా రాజకీయ వర్గాల్లో వైరస్ అలజడి రేపుతోంది. తాజాగా ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్కు కరోనా పాజిటివ్ రాగా.. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి రెండోసారి వైరస్ బారినపడ్డారు. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 66,944 శాంపిల్స్ను పరీక్షించగా.. 5,292 మందికి పాజిటివ్ వచ్చినట్టు ఆరోగ్యశాఖ గురువారం వెల్లడించింది. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 7,39,719కి పెరిగింది. తాజాగా చిత్తూరు జిల్లాలో …
Read More »