Home / Tag Archives: slider (page 916)

Tag Archives: slider

పంచాది లేకుండా పంపకాలు

తాతల నుంచి వచ్చిన భూములు పంచుడంటేనే పంచాదిలు. తిట్టుకునుడు, కొట్టుకునుడు దాకా పోతయి. కానీ, అట్లోంటి పంచాయితీలకు కొత్త రెవెన్యూ చట్టంతో సర్కారు చెక్‌ పెట్టింది. వంశపారంపర్య భూమిని (ఫౌతీ) పంచుకొనే హక్కును కుటుంబానికే అప్పగించింది.వారసులంతా కూర్చొని, మాట్లాడుకొని పంపకాలు పూర్తి చేసుకోవాలని సూచిస్తున్నది. లొల్లి.. కొట్లాటలు వారసత్వంగా వచ్చే భూమి పంపకాల్లో గొడవలకు కొదవేలేదు. ప్రస్తుత విధానంలో వారసులు ముందుగా అడంగల్‌, పహాణీ, పట్టాదారు పాస్‌పుస్తకం, టైటిల్‌డీడ్‌ తదితర …

Read More »

రెవిన్యూ చట్టం దేశంలోనే సంచలనం

తెలంగాణ వచ్చిన రోజున ఎంత సంతోషంగా ఉన్నానో.. ఇవాళ అంతే సంతోషంగా ఉన్నా. తరతరాలుగా ప్రజలు అనుభవిస్తున్న బాధలకు చరమగీతం పాడి, రైతులకు, నిరుపేదలకు, నోరులేనివారికి అండగా నిలిచే చట్టాన్ని తీసుకొస్తున్నాం. సరళీకృతమైన, అవినీతిరహితమైన ఇంత గొప్ప చట్టాన్ని శాసనసభలో ప్రతిపాదిస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉన్నది’ అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. బుధవారం రాష్ట్ర శాసనసభలో చరిత్రాత్మకమైన రెవెన్యూ చట్టానికి సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్‌ భావోద్వేగానికి …

Read More »

నటి శ్రావణి మృతిపై దేవరాజ్ సంచలన వ్యాఖ్యలు..అసలు ఎవరు ఈ దేవరాజ్..?

నటి శ్రావణి ఆత్మహత్యకు తాను కారణమంటూ వైరల్‌ అవుతున్న వార్తలను దేవరాజ్‌ ఖండించాడు. ఆమె మృతికి, తనకు సంబంధం లేదని ఓ వీడియో రికార్డు విడుదల చేశాడు. శ్రావణి ఆత్మహత్యకు ఆమె కుటుంబ సభ్యులతో పాటు, సాయికృష్ణ అనే మరో వ్యక్తి కారణమని.. తనను కలవద్దంటూ కుటుంబ సభ్యులు ఆమెను కొట్టడంతోనే మనస్తాపం చెంది శ్రావణి ఆత్మహత్య చేసుకుందన్నారు. ఈ విషయం శ్రావణి చివరిసారిగా తనకు ఫోన్‌ చేసి చెప్పిందన్నారు. …

Read More »

బుల్లితెర నటి శ్రావణి మృతిలో ట్విస్ట్

మనసు మమత, మౌనరాగం వంటి సీరియళ్లతో పాపులర్‌ అయిన బుల్లితెర నటి శ్రావణి (26) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ నియోజకవర్గం గొట్టిప్రోలుకు చెందిన శ్రావణి 8 ఏళ్ల క్రితం నగరానికి వచ్చి టీవీ సీరియళ్లలో నటిస్తోంది. ఆర్థికంగా పుంజుకోవడంతో స్వగ్రామంలో ఉంటున్న తల్లిదండ్రులను, సోదరుణ్ని కూడా తనవద్దకే పిలిపించుకుంది. ఏడాది క్రితం టిక్‌టాక్‌లో ఆమెకు.. కాకినాడకు చెందిన దేవరాజ్‌రెడ్డి అనే వ్యక్తితో పరిచయం …

Read More »

గ్రేటర్‌ పరిధిలోని 185 చెరువుల పరిరక్షణ

 గ్రేటర్‌ పరిధిలోని 185 చెరువుల పరిరక్షణ, అభివృద్ధి, సుందరీకరణ కోసం రెండేండ్ల కార్యప్రణాళికను సిద్ధం చేయాలని పురపాలకశాఖ మంత్రి కేటీ రామారావు అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, సంస్థల్లో ఖాళీ స్థలాలను గుర్తించి వాటిని గ్రంథాలయాలు, పార్కులు, బస్‌బేల అభివృద్ధికి వినియోగించాలని సూచించారు. బల్దియా చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులపై బుధవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో మంత్రి కేటీఆర్‌ అధికారులతో బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వి …

Read More »

గ్రేటర్లో మూడు కారిడార్లలో మెట్రో రాకపోకలు

తెలంగాణ రాష్ట్రంలోని రాజధాని మహానగరం హైదరాబాద్ లో  మెట్రో సేవలు పూర్తి స్థాయిలో మొదలయ్యాయి. హెచ్‌ఎంఆర్‌ బుధవారం మూడు కారిడార్లలో రైళ్లు నడిపింది. మొత్తం 680 ట్రిప్పులు నడుపగా, 31 వేల మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేర్చింది. ప్రతి స్టేషన్‌లో అధికారులు కొవిడ్‌ జాగ్రత్తలను తీసుకున్నారు. థర్మల్‌ స్క్రీనింగ్‌ చేశాకే ప్రయాణికులను అనుమతించారు. అయితే ప్రజల్లో నెలకొన్న కొవిడ్‌ భయం..వర్క్‌ ఫ్రం హోం తదితర కారణాలతో రద్దీ అంతంత …

Read More »

ఆరోగ్యశ్రీ పరిధిలోకి కరోనాను తెస్తాం

తెలంగాణ రాష్ట్రంలో  కరోనాను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చే విషయాన్ని పరిశీలిస్తున్నామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. దీనిపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకుంటామన్నారు. అలాగే కరోనా చికిత్స పొందిన పేదలకు సీఎంఆర్‌ఎఫ్‌ కింద సాయం చేస్తామని తెలిపారు. వాటికి సంబంధించిన బిల్లులుంటే తనకు పంపాలని కోరారు. కరోనాపై బుధవారం జరిగిన స్వల్పకాలిక చర్చ అనంతరం సీఎం కేసీఆర్‌ మాట్లాడారు. కాంగ్రెస్‌ పక్ష నేత భట్టి విక్రమార్క, ఎంఐఎం సభ్యుడు అక్బరుద్దీన్‌ …

Read More »

నటి శ్రావణి ఆత్మహత్య కేసులో కొత్త కోణం

టీవీ సీరియల్ నటి కొండపల్లి శ్రావణి ఆత్మహత్య కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. శ్రావణి ఆత్మహత్యకు తనకు ఎలాంటి సంబంధం లేదని ఆరోపణలు ఎదుర్కొంటున్న దేవరాజ్‌ రెడ్డి స్పష్టం చేశారు. సాయి అనే వ్యక్తి శ్రావణిని తన కళ్ల ముందే చంపాలని చూశాడని అతడు తెలిపాడు. పెళ్లి చేసుకోవాలని శ్రావణిపై సాయి తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చాడని, పెళ్లి చేసుకోకపోతే చంపేస్తాడనే భయంతోనే ఆమె ఆత్మహత్య చేసుకుందని దేవరాజ్‌ రెడ్డి …

Read More »

సూర్యకు జోడిగా ఆండ్రియా

‘ఆకాశమే నీ హద్దురా’ (తమిళంలో ‘సూరరై పోట్రు’) విడుదల కోసం వేచి చూస్తున్నారు సూర్య. ఈ సినిమా తర్వాత ఆయన రెండు సినిమాలు కమిట్‌ అయ్యారు. హరి దర్శకత్వంలో ఓ సినిమా. వెట్రిమారన్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు సూర్య. వెట్రిమారన్‌తో చేయబోతున్నది సూర్య కెరీర్‌లో 40వ సినిమా. కలైపులి యస్‌ థాను నిర్మించనున్న ఈ చిత్రానికి ‘వాడివాసల్‌’ అనే టైటిల్‌ ఫిక్స్‌ చేశారు. ఇందులో సూర్య ద్విపాత్రాభినయం చేస్తారట. …

Read More »

రంగంలోకి దిగిన దాదా

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) సీజన్‌–13 ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు స్వయంగా భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ రంగంలోకి దిగనున్నాడు. ఈ మేరకు బుధవారం దుబాయ్‌ బయల్దేరి వెళ్లిన గంగూలీ… ఈ విషయాన్ని ఇన్‌స్ట్రాగామ్‌ వేదికగా పంచుకున్నాడు. ‘ఐపీఎల్‌ కోసం దుబాయ్‌ వెళ్లేందుకు ఆరు నెలల తర్వాత తొలిసారిగా విమానమెక్కాను. క్రేజీ జీవితం మారిపోతూ ఉంటుంది’ అని గంగూలీ రాసుకొచ్చాడు. ప్రయాణ నిబంధనల ప్రకారం మాస్క్‌తో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat