గాన గంధర్వుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం ప్రస్తుతం కరోనా మహమ్మారి సోకి, చెన్నైలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఆయన కోలుకుని, ఆరోగ్యంగా రావాలని ప్రతి ఒక్కరూ ప్రార్థిస్తున్నారు. ఇక ఎస్.పి. బాలునే కాకుండా టాలీవుడ్లోని మరో ఇద్దరు సింగర్స్కు కూడా కరోనా పాజిటివ్ అంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. బుల్లితెరపై ప్రసారమయ్యే ఓ సంగీత కార్యక్రమం కోసం షూటింగ్లో పాల్గొన్న వీరికి కరోనా సోకినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే …
Read More »మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కరోనా
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనావైరస్.. తెలంగాణ ప్రజాప్రతినిధులను వెంటాడుతూనే ఉంది.. ఇప్పటికే హోంమంత్రి, మంత్రులు, డిప్యూటీ స్పీకర్, పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు.. ఇలా చాలా మంది కరోనాబారినపడ్డారు.. తాజాగా కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే సురేందర్కు కరోనా పాజిటివ్గా నిర్దారణ అయ్యింది. ఇవాళ ఆయన కరోనా పరీక్షలు చేయించుకోగా.. పాజిటివ్గా తేలింది. దీంతో.. అపోలో ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. ఇక, మూడు, నాలుగు రోజుల క్రితం కూడా ఆయన …
Read More »వరంగల్ లో మంత్రి కేటీఆర్ పర్యటన
వరుసగా కురిసిన వర్షాల వల్ల ఓరుగల్లు నగరం జలమయం కావడంతో అక్కడి పరిస్థితులను ను సమీక్షించడానికి ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు ఓరుగల్లు నగరం లో పర్యటిస్తున్న తెలంగాణ రాష్ట్ర పురపాలక, పరిశ్రమల, ఐటీ శాఖల మంత్రి శ్రీ కేటీఆర్, వైద్య – ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి శ్రీ ఈటెల రాజేందర్, రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖల మంత్రి శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు, …
Read More »మళ్లీ ఆసుపత్రిలో చేరిన అమిత్ షా
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మళ్లీ ఆసుపత్రిలో చేరారు. ఇటీవల కరోనా నుంచి కోలుకుని ఆసుపత్రి నుంచి బయటకు వచ్చిన అమిత్ షా మంగళవారం ఎయిమ్స్లో చేరారు. అమిత్ షా ప్రస్తుతం ఎయిమ్స్ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఎయిమ్స్ డైరెక్టర్ రన్దీప్ గులేరియా నేతృత్వంలోని వైద్యుల బృందం అమిత్ షా ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఆగస్టు 2న అమిత్ షాకు కరోనా పరీక్షలో …
Read More »అక్రమ నిర్మాణాలతోనే వరంగల్ కు ముంపు సమస్య
వరంగల్ అర్బన్ జిల్లాలో కురుస్తున్న వర్షాలకు వరంగల్ నగరం అతలాకుతమైంది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో మంత్రి కేటీఆర్, సహచర మంత్రి ఈటల రాజేందర్ తో కలిసి వరంగల్ నగరాన్ని ఏరియల్ వ్యూ ద్వారా వీక్షించారు. అనంతరం ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ మైదానంలో దిగారు. అక్కడి నుంచి నయీం నగర్, కేయూ 100ఫీ ట్ రోడ్ మొదలైన వరద ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. స్థానిక ప్రజలను సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. …
Read More »కోలుకుంటున్న బాలసుబ్రహ్మణ్యం
సంగీత ప్రియులకి శుభవార్త. కొద్ది రోజులుగా బాలు ఆరోగ్యం విషయంలో ఆందోళనకు గురవుతున్న అభిమానులకి ఎస్పీబీ సోదరి శైలజ శుభవార్త అందించారు. అన్నయ్యకి వెంటిలేటర్ తొలగించారు. ప్రస్తుతం ఐసీయూలోనే ఉన్నప్పటికీ ఆరోగ్యం నిలకడగానే ఉంది. ఆరోగ్య పరిస్ధితిలో కూడా మెరుగుదల కనిపిస్తోంది. అతని కోలుకోవాలని ప్రార్థిస్తున్న అభిమాలనుందరి ఈ సందర్భంగా శైలజ కృతజ్ఞతలు తెలిపింది. బాలు ఆరోగ్యం మెరుగుపడుతుండటంపై వైద్యులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కొద్ది రోజలు క్రితం …
Read More »మేఘాలయగా గవర్నర్గా సత్యపాల్ మాలిక్
గోవా గవర్నర్ సత్యపాల్ మాలిక్ను కేంద్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ ఆయనను మేఘాలయ గవర్నర్గా నియమిస్తూ రాష్ట్రపతి భవన్ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇంతకు ముందు ఆయన జమ్మూకశ్మీర్, బీహార్ గవర్నర్గా పని చేశారు. కాగా, మహారాష్ట్ర గవర్నర్ భగత్సింగ్ కోశ్యారికి గోవా ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. 2018 ఆగస్టులో ఆయన జమ్మూ కాశ్మీర్ గవర్నర్గా బాధ్యతలు స్వీకరించారు. గతేడాది ఆగస్టులో జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక హోదా …
Read More »కేసులు తగ్గినా తగ్గని మరణాల శాతం
దేశంలో కరోనా కొత్త కేసులు తగ్గాయి. సోమవారం ఉదయం 8 గంటలకు గడిచిన 24 గంటల్లో 57,981 మంది వైరస్ బారినపడినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది. ఈ నెల 11వ తేదీన 53 వేల కేసులు రాగా.. తర్వాత ప్రతి రోజు 60 వేలు దాటాయి. కొత్తగా బాధితుల సంఖ్య తగ్గింది. అయితే, మరణాలు మాత్రం 941 నమోదయ్యాయి. మరోవైపు దేశంలో పరీక్షల సంఖ్య 3 …
Read More »ప్రధాని మోదీకి బాబు లేఖ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ ద్వారా రాజ్యాంగ ఉల్లంఘనలు జరుగుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీకి టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. ఏపీలో ప్రాథమిక హక్కులు కాలరాయడం, రాజ్యాంగంలో ఆర్టికల్స్ 19, 21 ఉల్లంఘనలు జరుగుతున్నాయని అన్నారు. వైకాపా ద్వారా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని… ప్రతిపక్ష పార్టీల నాయకులు, న్యాయవాదులు, జర్నలిస్టులు, కార్యకర్తల ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నారని ఆరోపించారు. తద్వారా ప్రజాస్వామ్య సంస్థలను నాశనం చేస్తున్నారని …
Read More »ఏపీలో మాజీ ఎమ్మెల్యేకు కరోనా
ఏపీలోని శ్రీకాళహస్తికి చెందిన ఓ మాజీ ఎమ్మెల్యేకు కరోనా సోకిర.ది. ఆదివారం రాత్రి వైద్య వర్గాలు విడుదల చేసిన పాజిటవ్ జాబితాలో ఆయన పేరు ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఈయన 14వ తేదీన కరోనా పరీక్షలు చేసుకోగా ఫలితం ఆదివారం వచ్చింది. శ్రీకాళహస్తికి చెందిన ఓ ప్రజాప్రతినిధికి, ఆయన కుటుంబ సభ్యులకు కరోనా సోకడంతో… ఈ మాజీ ఎమ్మెల్యే కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. అయినా కరోనా బారిన పడటంతో …
Read More »